Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
చిన్నారులకు మధ్యాహ్నం భోజనంలో పోషక ఆహారం
ప్రభుత్వ స్కూళ్లో వారానికి మూడు రోజులు గుడ్డు
రోజు రోజుకు బడుల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తామంటున్న విద్యాశాఖ
హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం బోజనంలో ఈఏడాది నుంచి చిన్నారులకు...
రామానంద తీర్థ సంస్థను సందర్శించిన బిసి కమిషన్
స్వయం ఉపాధి శిక్షణా కోర్సుల పరిశీలన
మన తెలంగాణ / హైదరాబాద్ : స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ శనివారం సందర్శించింది. వృత్తుల నవీకరణ, జీవన ప్రమాణాల...
మూగజీవుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ : మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు బ్లడ్ బ్యాంక్ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం...
అగ్నిపథ్ను రద్దు చేయాలి : బోయినపల్లి వినోద్కుమార్
హైదరాబాద్ : భారత్ సైన్యంలో కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకుని రావాలన్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం...
ముంబై నుంచి 410 మంది హజ్ యాత్రికుల తొలి బ్యాచ్కు జెండా ఊపిన కేంద్ర మంత్రి
1,800 మందికి పైగా ముస్లిం మహిళలు 'మెహ్రం' లేదా మగ తోడు లేకుండా హజ్కు వెళ్తున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.
ముంబై: ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ...
సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసం కేసులో 52 మంది అరెస్ట్
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేసులో కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోంది. స్టేషన్ విధ్వంసం కేసులో 52 మందిని రైల్వే అరెస్ట్ చేశారు. విధ్వంసంలో పాల్గొని పారిపోయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు....
సికింద్రాబాద్ అల్లర్లలో రూ.12కోట్ల ఆస్తినష్టం: డిఎం గుప్తా
హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్లలో రూ.12 కోట్ల ఆస్తినష్టం జరిగిందని డివిజనల్ మేనేజర్ గుప్తా వెల్లడించారు. నిన్న జరిగిన ఘటనపై డిఎం శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రైలు ఇంజిన్లు 5, 30 బోగీలు...
అగ్నిపథ్ స్కీమ్ ను ప్రధాని వెనక్కి తీసుకోవాలి: ఓవైసీ
హైదరాబాద్: ‘‘నేను ముకుళిత హస్తాలతో ప్రధాని మోడీని వేడుకుంటున్నాను. ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు. కనుక దయచేసి అగ్నిపథ్ స్కీమ్ నిర్ణయాన్ని ఆయన వెంటనే ఉపసంహరించాలని వేడుకుంటున్నాను’’ అని ఏఐఏఐఎం అధినేత, పార్లమెంటు...
టిటిడి ట్రస్టులకు విరాళం
హైదరాబాద్: టివిఎస్ సంస్థ ఛైర్మన్ సుదర్శన్ శనివారం ఉదయం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలకు రూ.కోటి 5 లక్షలు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత తరఫున ప్రతినిధి ఆలయంలోని రంగనాయకుల...
సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మంది అరెస్టు…
హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఆందోళనలు ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు పాల్గొన్నారు. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 450 మంది అభ్యర్థులు...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం… సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వహకుడి హస్తం
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో ఆందోళనలో పాల్గొన్న సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని ఖమ్మం అదుపులోకి తీసుకొని నర్సరావుపేటకు తరలించారు. అనంతరం నర్సరావు...
మోడీ ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: యువకుల సహనానికి ప్రభుత్వం పరీక్ష పెట్టిందని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అగ్నిపథ్ స్కీమ్ వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్న సందర్భంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. బిజెపి నాయకులు...
‘మెగా 154’ సెట్స్లో సుకుమార్
మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న మెగా154 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. చిరంజీవి, శృతిహాసన్, రాజేంద్ర...
యువత కోపాగ్ని.. ‘రైళ్లు బుగ్గి’
అగ్నిపథ్పై ఆగ్రహ జ్వాలలు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్పై ఆర్మీ ఉద్యోగార్థుల మెరుపుదాడి
రైలు బోగీలకు నిప్పు, పలు రైళ్ల అద్దాలు ధ్వంసం
ప్లాట్ఫాంపై దుకాణాలు లూటీ పోలీసుల కాల్పులు, ఒకరి
మృతి, 15మందికి గాయాలు గాయపడిన వారిలో...
కడుపు మండి.. గుండె రగిలి
పరీక్ష రద్దయిందనే తిరుగుబాటు
కేంద్రం నిర్లక్షం.. వ్యాప్తంగా లక్షా 10వేల మంది
ఉద్యోగార్థుల అలజడి రాష్ట్రంలో 3వేల మంది ఆర్మీ పరీక్ష కోసం ఎదురు చూపు పిడుగు పాటులా ‘అగ్నిపథ్’
రగిలిన...
కేంద్రం కళ్లు తెరవాలి
‘అగ్నిపథ్’ను పునఃసమీక్షించాలి
నిరుద్యోగ సమస్యకు ఈ ఆందోళనలే
నిదర్శనం అల్లర్లకు ఎన్డిఎ
సర్కారుదే బాధ్యత నియంతృత్వ
నిర్ణయాలతోనే ఈ ముప్పు దేశ
భద్రత కంటే ఆర్థిక అంశాలకే
మోడీ ప్రాధాన్యం కేంద్రంపై
నిప్పులు చెరిగిన మంత్రి...
మరో 10,105 ఉద్యోగాల భర్తీ
ఆర్థిక శాఖ అనుమతి, ఉత్వర్వులు జారీ
మన హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు...
‘అగ్నిపథ్’ అదనపు అర్హతే
సికింద్రాబాద్ ఘటనపై విచారణ జరపాలి
హోంమంత్రి అమిత్షాతో భేటీ అనంతరం మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పర్యాటక...
రేపు భారత్ బంద్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది. బీహార్,యూపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఉద్యోగార్థులు ఆందోళన చేస్తుండగా.. బీహార్లో ఆందోళన చేస్తున్న యువకుల...
పోలీసుల ఆధీనంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను తమ స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ట్రాక్లపై కూర్చొన్న ఆందోళనకారులను క్లియర్ చేసేందుకు రైల్వే డీజీ సందీప్ శాండిల్య రంగంలోకి దిగారు. అగ్నిపథ్...