Home Search
రికార్డు స్థాయికి - search results
If you're not happy with the results, please do another search
కివీస్తో పాక్ ఢీ..
దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్లో భాగంగా షార్జా వేదికగా మంగళవారం జరిగే మ్యాచ్లో పాకిస్థాన్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. గ్రూప్2లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి భారత్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో పాకిస్థాన్...
ఆస్ట్రేలియాకు అందని ద్రాక్షే!
దుబాయి: ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఎదురులేని శక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏదైనా వరుస విజయాలు సాధించడం కంగారూ జట్టును వెన్నతో పెట్టిన విద్య. వన్డేలు, టెస్టుల్లో ఆస్ట్రేలియా ఎన్నో...
సింగరేణిలో మొదటి అర్ధ సంవత్సరంలోనే రూ.11,920 కోట్ల అమ్మకాలు
గతేడాదితో పోలిస్తే 67 శాతం వృద్ధి
బొగ్గు అమ్మకాల్లో 81 శాతం వృద్ధి
విద్యుత్ అమ్మకాల్లో 19 శాతం వృద్ధి
మిగిలిన 6 నెలల్లో కూడా అద్భుతమైన వృద్ధి సాధించాలి
చైర్మన్ అండ్ ఎండి ఎన్.శ్రీధర్
మన తెలంగాణ/ హైదరాబాద్...
ఇక భవిష్యత్ అంతా వైర్లెస్ విద్యుత్తే
త్వరలోనే కల సాకారం అవుతుందంటున్న
విద్యుత్ రంగ నిపుణులు
మన తెలంగాణ, హైదరాబాద్ : వీదుల్లో విద్యుత్ స్తంభాల తీగలు ఉండవు... రోడ్డు పక్కన పెద్ద పెద్ద కేబుల్స్ ,టవర్లు ఉండవు. కానీ ఇళ్ళల్లో మాత్రం...
ప్రత్యామ్నాయమే ‘శరణ్యం’
వరికి బదులుగా నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు
ఈ ఒక్క ఏడాదే దొడ్డుబియ్యం కొనుగోలుకు అంగీకరించిన కేంద్రం
వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేసేది లేదని స్పష్టీకరణ ప్రధానితో మాట్లాడి ఒప్పించిన...
వృద్ధి లెక్కలు!
ఆర్థిక రంగానికి సంబంధించి తాజాగా వెలువడిన వార్తలు ఏక కాలంలో ఆనందాన్ని, అసంతృప్తిని కలిగించేవిగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు మాసాల్లో (ఏప్రిల్ జూన్) స్థూల దేశీయాభివృద్ధి (జిడిపి) పెరుగుదల...
టోక్యోలో పారా ‘హుషార్’
భారత్ మరో మూడు పతకాలు
తంగవేలుకు రజతం, శరద్, సింగ్రాజ్లకు కాంస్యాలు
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత అథ్లెట్ల జోరు మంగళవారం కూడా కొనసాగింది. ఈ రోజు భారత అథ్లెట్లు...
పిఎం పదవినే తృణప్రాయంగా త్యజించిన గొప్పనేత అటల్: బండి
హైదరాబాద్: ప్రతి బిజెపి కార్యకర్త కు స్ఫూర్తి ప్రదాత, ప్రేరణ అయిన భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయీ 2018 ఆగస్టు 28న మన నుంచి దూరమై మూడేళ్లయిందని బిజెపి...
అమెజాన్ బెజోస్ రోదసీ యాత్ర సక్సెస్
అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన రెండో శ్రీమంతుడు
ఆయనతో పాటుగా మరో ముగ్గురు
‘ న్యూషెపర్డ్’ ప్రయోగం విజయవంతం
పావు గంటలో రోదసికి వెళ్లి తిరిగొచ్చిన వ్యోమనౌక
వాన్ హార్న్(టెక్సాస్): అంతరిక్షయానంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెజాన్ వ్యవస్థాపకుడు...
మరింత ఆర్థిక సంక్షోభం!
గత సంవత్సరం లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యల మూలంగా ఆర్థిక కార్యలాపాలలో రికవరీ ప్రారంభం అయి పలు రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఆర్థిక సర్వే ఫలితాలను ప్రకటించేటప్పుడు కేంద్ర...
మళ్లీ పెరిగిన చమురు ధరలు
ముంబై: చమురు సంస్థలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. దేశంలో ఒక రోజు విరామం తర్వాత ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 22 నంచి 37 పైసలు పెరిగింది. దేశ...
తీరం దాటినట్లే దాటి కాటేసింది: ప్రధాని మోడీ
తీరం దాటినట్లే దాటి కాటేసింది.. కరోనా మనపాలిటి భీకర తుపాన్
దేశాన్ని అతలాకుతలం చేసింది
సంకల్పబలం టీకాలతో ఎదుర్కొందాం
నిపుణుల సలహాలతోనే మున్ముందుకు
తాజా మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్...
మే 15 వరకూ సెకండ్ వేవ్ తీవ్రత
అప్పటికి 35 లక్షల యాక్టివ్ కేసులు
జూన్ 1 నాటికి వైరస్ మైనస్
ఐఐటి సైంటిస్టుల గణాంక సూత్ర
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత వచ్చే నెల (మే ) 15వరకూ కొనసాగుతుంది....
అంతుచిక్కని కొత్త జన్యువులు
రోగ నిరోధక శక్తి ఛేదనలు
జనం విచ్చలవిడి తిరుగుళ్లు
వేరియంట్ రోగులతో సవాళ్లు
దేశంలో కరోనా రెండో పంజాకు కారణాలు
న్యూఢిల్లీ : కరోనా కేసులు తిరిగి పెరగడానికి ప్రజల నిర్లక్షం, కోడ్ను గాలికి వదిలివేయడమే కారణమని దేశంలోని...
మహారాష్ట్రలో తీవ్రస్థాయిలో కరోనా..
మహారాష్ట్రలో కరోనా తీవ్రస్థాయి
ఒక్కరోజే 31,855 మందికి వైరస్
ముంబై: మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 31,855 మందికి కరోనా సోకింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కొవిడ్ కేసులు రికార్డు కాలేదు....
సమరోత్సాహంతో ‘భారత్’
ఇంగ్లండ్కు సవాల్, నేటి నుంచి చివరి టెస్టు
అహ్మదాబాద్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా గురువారం నుంచి ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే నాలుగో, చివరి టెస్టుకు ఆత్మవిశ్వాసతో సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్లో 21 ఆధిక్యంలో ఉన్న...
అమెరికాకు ధృవ శత్రువు
డేంజర్ జోన్లోకి జారుకుంటున్న అగ్రరాజ్యం?
ఆస్టిన్(అమెరికా) : కుటుంబాలకు కుటుంబాలు రోజుల తరబడి విపరీత హిమపాత బీభత్సంతో బందీలు అయ్యా రు. దేశానికి ఇదే ఎప్పటికీ తీరని భవితవ్యపు సవాలు అవుతుందనే భయం అమెరికాలోని...
సమరోత్సాహంతో భారత్
సమరోత్సాహంతో భారత్.. అందరి కళ్లు రోహిత్పైనే
ప్రతీకారం కోసం ఆస్ట్రేలియా, నేటి నుంచి మూడో టెస్టు
సిడ్నీ: బాక్సింగ్ డే టెస్టులో చారిత్రక విజయం సాధించిన టీమిండియా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది....
‘భారత్లో ఎందుకు’ అన్న వారే..
‘భారత్లో ఎందుకు’ అన్న వారే..
సంస్కరణలతో పెట్టుబడిదారుల ఆలోచన మారుతోంది
నేడు పెట్టుబడులకు కేంద్రంగా మన దేశం
అసోచామ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: తయారీ, పన్ను చెల్లింపులు, కార్మిక రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంస్కరణలతో భారత్...
మరో తిరోగమనం!
దేశ పాలకుల ప్రాధాన్య క్రమంలోని లోపాలే మన ఆర్థిక వ్యవస్థ పుట్టిని ముంచి వేస్తున్నాయనే అనుమానం బలపడడానికి అవకాశమిచ్చే పరిణామాలు తరచూ సంభవిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను వ్యవస్థను ఆవిష్కరించిన...