Home Search
పెట్రోల్, డీజిల్ - search results
If you're not happy with the results, please do another search
కొత్త విద్యుత్ నియమాలను వ్యతిరేకిస్తున్న కేరళ!
తిరువనంతపురం: విద్యుత్(సవరణ)నియమాలు 2022ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది 2022 డిసెంబర్ 29న బయటికి వచ్చింది. కేరళ విద్యుత్ శాఖ మంత్రి కె.కృష్ణన్ కుట్టి వినియోగదారులపై భారం వేయకుండా ఎలా చూడొచ్చు...
ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం..
మనతెలంగాణ/హైదరాబాద్: పేదల కోసం నిరంతరం తపించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పౌరసరఫరాల డీలర్ల ద్వారా ఉచిత బియ్యం పంపీణీ కార్యక్రమాన్ని బుధవారం నుంచే రాష్ట్ర మంతటా ప్రారంభించినట్టు బుధవారం ఆ...
ముందుంది సినిమా
సెస్ ఎన్నికల్లో ప్రజాతీర్పు రాష్ట్రానికే
మార్గనిర్దేశం బిజెపి నేతలు డబ్బులు
పంచినా ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు
వచ్చే ఎన్నికలకు సిరిసిల్ల నుంచే జైత్రయాత్ర
రెండు బిజెపి పాలిత రాష్ట్రాల మధ్య
పంచాయితీని పరిష్కరించలేని మోడీ
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరా?
మోడీ ఎవరికి...
మార్కెట్లోకి ఆల్-న్యూ బిఎండబ్ల్యూ 7 సిరీస్, ఎలక్ట్రిక్ ఐ7
న్యూఢిల్లీ : ఏడో తరం ఆల్-న్యూ బిఎండబ్ల్యూ 7 సిరీస్, తొలి పూర్తి ఎలక్ట్రిక్ బిఎండబ్లు ఐ7 మోడళ్లను జర్మనీ కంపెనీ బిఎండబ్ల్యూ లాంచ్ చేసింది. దీనితో బిఎండబ్ల్యూ ఫ్లాగ్షిప్ పెట్రోల్, డీజిల్,...
కార్పొరేట్లకే నమో!
హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం పై బిఆర్ఎస్ అగ్రనేత, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బిజెపి...
తెలంగాణపై ఎందుకీ వివక్ష..
హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలపైనా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సమగ్ర చర్చ జరిపి, తెలంగాణకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష...
ప్రజలను లూటీ చేస్తున్న బిజెపి
పెట్రోల్ ధరలపై ఖర్గే ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ ముడి...
బిఆర్ఎస్కు బోణి
మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అమలు చేసిన వ్యూహం సూపర్ సక్సెస్ అయింది. ఆయన మాస్టర్ మైండ్ ముందు రెండు జాతీయ పార్టీ (బిజెపి, కాంగ్రెస్)లు బొక్కాబోర్లపడ్డా...
రైతుబంధు కావాలా? రాబందు కావాలా?
మునుగోడు ఓటర్లకు మంత్రి కెటిఆర్ పిలుపు
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రైతు బంధు కావాలో, రాబందు కావాలో మునుగోడు ఓటర్లు తేల్చుకోవాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటిశాఖ మంత్రి కెటిఆర్ పిలుపు ఇచ్చారు. మునుగోడు...
మీ బండారం బయటపెడతా
టిఎన్జిఒ నేతల అక్రమ
ఆస్తుల చిట్టా విప్పుతా
క్షమాపణలు చెప్పేదేలేదు
ఉద్యోగుల జీవితాలను
నాశనం చేస్తున్న
కొందరు నేతలు
ఉద్యోగ సంఘాల
నాయకులకు కోట్లు..
ఉద్యోగులకు పాట్లు
తగ్గేదేలే...అంటూ
బండి బూతు పురాణం
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎన్జిఒ...
మోడీ ప్రభుత్వం 8 ఏళ్లలో రూ. 80 లక్షల కోట్లు అప్పు తెచ్చింది
హైదరాబాద్: బిజెపి ప్రభుత్వం దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని టిఆర్ఎస్ శనివారం ఆరోపించింది. కేంద్రం తెచ్చిన అప్పుల వల్ల దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విమర్శించింది. బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ ఛార్జిషీటును టిఆర్ఎస్...
దోచుకున్నది చాలు.. ఇక పెట్రో రేట్లు తగ్గించండి
ప్రధానికి లేఖాస్త్రాన్ని సంధించిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
లక్షలాదిగా ఉత్తరాలు రాయాలంటూ నేతన్నలకు పిలుపు
స్వాతంత్య్ర సంగ్రామంలో జాతిని ఏకతాటిపై నడిపిన చేనేతపై
పన్నేసిన ఘనత మీదేనని ఎద్దేవా గాంధీ సూత్రాలకు తూట్లు...
2024 నాటికి అమెరికాకు దీటుగా యూపీ రోడ్లు : గడ్కరీ
లక్నో : ఉత్తరప్రదేశ్ లోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. లఖ్నవూలో జరిగిన ఇండియన్ రోడ్డు కాంగ్రెస్...
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే?
దేశంలో ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ అయినా అలహాబాద్ యూనివర్శిటీలో విద్యార్థులు ఉద్యమ బాటపట్టారు. గత 15 రోజులుగా యూనివర్శిటీ మెయిన్ గేట్ దగ్గర ఆరుగురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. యూనివర్శిటీ ఆవరణలో...
సమస్యలపై ప్రశ్నిస్తే ప్రధాని మోడీ వేగంగా చిరుతలా పారిపోతారు: ఓవైసీ
జైపూర్: మజ్లీస్- ఈ - ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మొట్టమొదటిసారిగా రాజస్థాన్ లోని జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన జాలుపురా, భట్టా బస్తీలో రోడ్ షో నిర్వహించారు....
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
రూపాయికి కిలో బియ్యం పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత?: నిర్మలా సీతారామన్
కామారెడ్డి: పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తునప్పుడు ఆమె కాన్వాయ్ ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్...
ధరల పెరుగుదలకు మోడీ ప్రభుత్వమే కారణం: ఎంపి సప్తగిరి
ఢిల్లీ: ధరల పెరుగుదలకు మోడీ ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాలే కారణం కాంగ్రెస్ ఎంపి సప్తగిరి శంకర్ ఉలక మండిపడ్డారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ, ద్రవ్యోల్బణం. నిరుద్యోగం,...
మోడీ ఇంకెన్నాళ్లీ దోపిడీ
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో రేట్లు తగ్గించరా?
రూ.26లక్షల కోట్లు జనం నుంచి పిండుకున్నారు ఆ మొత్తాన్ని
బడాబాబుల రుణమాఫీకి ఉపయోగించారు ప్రధాని ప్రేమంత కార్పొరేట్
సంస్థలపైనే సవరించి మరీ ఎక్సైజ్...
ఆర్థిక ఊబిలో బంగ్లాదేశ్!
పిట్ట కొంచెం కూత ఘనం అనిపించుకొన్న బంగ్లాదేశ్ కూడా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయిందంటే నమ్మబుద్ధి కాదు. కాని ఇది పచ్చి నిజం, చేదు నిజం. కొవిడ్ -19, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, డాలర్...