Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
అమరుల సేవలు మరువం: ఎర్రబెల్లి
హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలు నిత్యం...
26వరకల్లా దేశాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు
ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు: ఐఎండి
న్యూఢిల్లీ: ఈ నెల 26 వరకల్లా నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడనున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండి) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దేశంలోకి ఈశాన్య రుతు పవనాలు...
గంజాయి అంతుచూద్దాం
సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలి
రాష్ట్రంలో దాని విత్తనం కూడా కనపడరాదు
గంజాయి నిరోధానికి డిజి స్థాయి
అధికారిని నియమించి ప్రత్యేక సెల్
ఏర్పాటు చేయాలి తెలంగాణ పోలీస్కు
బెస్ట్ పోలీస్ అనే పేరుంది...దాన్ని...
యాదాద్రికి భారీగా స్వర్ణ విరాళాలు
మెగా ఇంజనీరింగ్ 6 కిలోలు
ప్రణీత్ గ్రూప్ 2 కిలోలు కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండి
కామిడి నర్సింహారెడ్డి 2 కిలోలు జలవిహార్ ఎండి 1 కిలో
బంగారం విరాళంగా ఇస్తామని ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్ :...
యాసంగిలో శనగ
వాతావరణ అనుకూలతతో శనగ పంట వైపు మొగ్గుతున్న రైతులు
రాష్ట్రంలో శనగ సాధారణ సాగు 2.48 లక్షల ఎకరాలు
201920లో విస్తీర్ణం 2.99లక్షల ఎ.
202021లో 3.55లక్షల ఎ. అక్టోబర్, నవంబర్లు పంటకు...
నేటి నుంచి గురుకులాలు ప్రారంభం
హైకోర్టు ఉత్తర్వుల మేరకు విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో వెంటనే ప్రారంభించేందుకు ఆయా సొసైటీల అధికారులు...
ఇ-ఓట్ ప్రయోగం విజయవంతం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఇసి), రాష్ట్ర ఐటీ శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఇటీవల రూపొందించిన ఇఓట్ విధానం పూర్తిస్థాయిలో సక్సెస్గా నిలిచింది. దేశంలోనే తొలిసారిగా స్మార్ట్ఫోన్ను ఉపయోగించి...
ఆర్టిసిలో అప్రెంటీస్లు కావాలి
స్టైపెండ్, బస్పాస్ సౌకర్యాలుంటాయి ఎండి సజ్జనార్ ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ఆర్టీసీలో ఐటీఐ డీజిల్ మెకానిక్, మెటార్ మెకానిక్ విభాగాల్లో అప్రెంటీస్ల కోసం ప్రకటన వెలువడింది. ఐటీఐ డీజిల్ మెకానిక్, మెటార్ మెకానిక్...
26వరకల్లా దేశాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు
ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు : ఐఎండి
న్యూఢిల్లీ: ఈ నెల 26 వరకల్లా నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడనున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండి) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దేశంలోకి ఈశాన్య రుతు...
వీడియోలు పంపిస్తూ వేధిస్తున్న నిందితుడి అరెస్టు
మనతెలంగాణ, హైదరాబాద్ : వాట్సాప్ ద్వారా మహిళకు వీడియోలు, ఫొటోలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం...
కులవృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: తలసాని
కులవృత్తులకు చేయూత అందించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష్యం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కరీంనగర్: ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తుల ను నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని...
గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. బుదవారం ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి...
3 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
హైదరాబాద్: తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో 3 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కానుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. 75 శాతం మందికి మొదటి డోస్ ఇవ్వగా 39...
ఆ పదవికి కెసిఆర్ పేరును బలపరిచిన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ ను బలపరుస్తూ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు...
యాదాద్రి ఆలయ గోపురానికి 6 కేజీల బంగారం తాపడం: మేఘా సంస్థ
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారం తాపడానికి 6 కేజీల బంగారం బహుకరించనున్న ఎంఇఐఎల్
హైదరాబాద్: తెలంగాణలోని ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ...
టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల పై కెటిఆర్ సమావేశం….
టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమావేశం.
మంత్రి కెటిఆర్ తో పాటు సమావేశంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
హైదరాబాద్: టిఆర్ఎస్ ప్లీనరీ, తెలంగాణ...
అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళం
సిఎం కెసిఆర్ కుటుంబం తొలివిరాళం కిలో 16 తులాలు
హెటిరో అధినేత 5 కేజీల బంగారం భూరి విరాళం
యాదాద్రిని కాలినడకన నలుమూలలా, అణువణువూ పరిశీలించిన సిఎం కెసిఆర్
ఆలయ ప్రాంగణంలో అద్భుత దృశ్యాల వీక్షణ, శిల్పాల...
ఆర్టిసిలో ఆన్లైన్ లావాదేవీలు
బిల్లుల కష్టాలకు చెక్ : సజ్జనార్
ప్రయాణీకులకు టిఎస్ఆర్టీసి గుడ్ న్యూస్
బస్టాండుల్లో చిల్లర కష్టాలకు చెక్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సేవలు ప్రారంభిస్తున్నాం : ఎండి సజ్జనార్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రయాణీకులకు టిఎస్ఆర్టీసి గుడ్...
బిజెపి చేతిలో చెయ్యి
హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి
దీనిని కాదు అనే దమ్ము రేవంత్రెడ్డికి ఉందా?
పిసిసి అధ్యక్షుడైన తర్వాత నిరూపించుకోవాలి కదా!
మరి ఆయన హుజూరాబాద్కు ఎందుకు వెళ్లడం లేదు?
కాంగ్రెస్, టిడిపిలు...
ముహూర్తం మార్చి 28
2022 మార్చి 28న యాదాద్రి పునఃప్రారంభం
8 రోజుల ముందు నుంచి 1008 హోమ కుండాలతో 10వేల మంది రుత్విక్కులతో మహా సుదర్శన యాగం, వలసపాలకుల హయాంలో తెలంగాణలో సామాజిక వివక్షతతో పాటు...