Monday, April 29, 2024

ఆ పదవికి కెసిఆర్ పేరును బలపరిచిన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్

- Advertisement -
- Advertisement -

KCR Name nominated for TRS Party President

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ ను బలపరుస్తూ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ కు కెసిఆర్ తరుపున రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, యు.కె తెలంగాణ రాష్ట్ర జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు నామినేషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News