Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మా సమస్యలను పరిష్కరించండి!
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ - పంచాయతీ ఆపరేటర్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో శనివారం...
ఆ ‘పబ్’ పై అంత ప్రేమెందుకు?
నగరంలోని పబ్లపై పోలీసుల దృష్టి
పబ్ యజమానులతో డీసీపీ సమావేశం
నిబంధనలు పాటించాలని హెచ్చరిక
మన తెలంగాణ/పంజాగుట్ట: అనగనగా ఒక పబ్బు ఆ పబ్బులో అన్ని గబ్బు పనులే పేరుకే పబ్ అంటారు. కానీ అందులో మహిళని...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన వృద్ధులు
సిద్దిపేట: రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు మొక్కలు నాటుతున్నారు. ఇంటర్నేషనల్...
మరిన్ని ఫ్రెంచ్ పెట్టుబడులు
తెలంగాణలో పెట్టడానికి సహకరిస్తాం, మంత్రి కెటిఆర్ను కలుసుకొని ప్రకటించిన ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యూయెల్ లెనైన్
మన తెలంగాణ/ హైదరాబాద్ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని రాష్ట్ర...
బిసి జనగణన జరపాలి
శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
రాష్ట్రంలో 50% బిసిలున్నారు : సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : జనాభా గణనలో బిసిల కుల గణన కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం నాడు...
ఉపాధి పెరిగింది
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ
ఇతర రాష్ట్రాలకు చెందిన 15లక్షల మంది పైచిలుకు కార్మికులు తెలంగాణలో పనిచేస్తున్నారు
మన కూలీలు సరిపోవడం లేదు, పాలమూరుకు...
మిషన్ భగీరథకు నీతిఆయోగ్ ప్రశంస
వందశాతం ఇళ్లకు మంచినీరు అందిస్తూ దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న తెలంగాణ
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి...
దసరా పండుగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
14వ తేదీ నుంచి ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడలకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు...
రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కృషి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల జరిగిన మదర్ డెయిరీ పాలకవర్గం...
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సహకాలు
6311 వాహనాలకు రూ.26 కోట్ల పన్ను రాయితీ
గ్రేటర్లో మహిళలకు 500 ఎలక్ట్రిక్ ఆటోలు
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేసిందని...
గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
గ్రీవెన్స్ ఫిర్యాదులపై సమీక్ష
నిర్వహించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, హైదరాబాద్ : గ్రీవెన్స్ సెల్కు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి...
ముగిసిన అసెంబ్లీ సమావేశాలు
ఉభయ సభలు నిరవధిక వాయిదా
ఏడు బిల్లులకు ఆమోదం
బిసి కులాల జనగణనపై తీర్మానం
మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ, శాసన మండలి సమావేశాలు గురువారం నాటితో ముగియటంతో ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. శాసన సభలో...
శతాబ్ది జరుపుకుంటున్న ‘సిటీ కాలేజ్’
హైదరాబాద్: నగరంలోని సిటీ కాలేజ్ శతాబ్ది జరుపుకుంటోంది. దీనిని ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ 1865లో ఏర్పాటు చేశారు. సిటీ కాలేజ్ భవనాన్ని బ్రిటిష్ వాస్తుశిల్పి విన్సెంట్ జెరోమ్ ఏషే...
గొర్రెల మందపై పులి దాడి?
మన తెలంగాణ/పిట్లం: కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రాంపూర్ కలాన్ అటవీ ప్రాంతంలో గొర్రెల మందపై చిరుత పులి దాడి చేసింది. శుక్రవారం రాంపూర్ కలాన్ గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ ప్రాంతాన్ని...
బతుకమ్మ పాటల పదాలపై అధ్యయనం చేయాలి: కవిత
హైదరాబాద్: తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని ఎంఎల్ సి కవిత తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తెలుగు విశ్వ విద్యాలయంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తో...
2100 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి ట్రైటాన్
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రశ్రేణి సంస్థతో కుదిరిన అవగాహన ఒప్పందం
రాష్ట్రంలో ప్రపంచస్థాయి ప్లాంట్ను నెలకొల్పనున్నట్లు వెల్లడి
స్థల పరిశీలన కోసం మంత్రి కెటిఆర్ సూచన మేరకు ప్రత్యేక
హెలీకాప్టర్లో జహీరాబాద్ నిమ్జ్కు వెళ్లిన...
అసెంబ్లీలో బతుకమ్మ
గురువారం నాడు అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఉభయసభల, సచివాలయ ఉద్యోగుల బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ...
20% మంచినీటినే లెక్కించాలి
కెఆర్ఎంబిని కోరిన ఇఎన్సి మురళీధర్
గురువారం నాడు హైదరాబాద్లో కృష్ణ,గోదావరి నదీ బోర్డుల చైర్మన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ
గెజిట్ నోటిఫికేషన్ అమలుపై...
మైక్రో చిప్లతో పెట్రో లూటీ
లీటర్ వద్ద 30 నుంచి 50ఎంఎల్ స్వాహా
మన తెలంగాణ/ జగద్గిరిగుట్ట : పెట్రోల్ బంక్లలో మైక్రో చిప్లు ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడుతూ మూడు రాష్ట్రాలలో మోసాలకు పాల్పడుతున్న ముఠాను బాలానగర్...
అత్యాచార గర్భం తొలగించాలని హైకోర్టు ఆదేశం
16ఏళ్ల బాలిక గర్భంలోని 26వారాల పిండాన్ని తొలగించాలని హైదరాబాద్లోని కోఠి ప్రసూతి ఆసుపత్రికి ఆదేశాలు,
మనతెలంగాణ/ హైదరాబాద్: అత్యాచారంతో బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు గురువారం నాడు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 16 ఏళ్ల...