Home Search
రైతుబీమా - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం బియ్యం డ్రామా
నిల్వలు పేరుకుపోతున్నా ఎగుమతులపై దృష్టిపెట్టకుండా మొద్దునిద్ర తీస్తోన్న సర్కార్
అంతర్జాతీయ మార్కెట్కు పంపించకుండా దేశీయంగా కొనుగోళ్లకు ప్రోత్సహించకుండా రైతులను నట్టేట ముంచుతున్న కేంద్రప్రభుత్వం
ధాన్యం అవసరం అయినప్పుడు ఒక మాదిరిగా లేనప్పుడు మరొక...
రాష్ట్ర వరి విస్తీర్ణంతో కేంద్రానికి అజీర్ణం
61.75లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వానాకాలం వరిసాగైందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక కేంద్రం అవాకులు చెవాకులు, కాకి లెక్కలతో నిందారోపణలు
శాస్త్రీయంగా రూపొందే సాగు నివేదికలను తప్పు పడుతున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల...
౩’ఐ’లతో నవభారతం
ఇన్నొవేషన్, ఇన్ఫ్రాస్టక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్
ఈ మూడింటితో నయా భారత్ను కొత్త తరానికి
అందించవచ్చని ప్రధాని మోడీకి చెప్పా
కెసిఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
నాడు బెంగాల్ను అనుసరించారు.. నేడు తెలంగాణ ఆలోచనే దేశం...
ఓట్ల కోసం ఈటల పచ్చి అబద్దాలు మాట్లాడుతుండు: హరీశ్ రావు
కరీంనగర్: బిజెపి పార్టీని బొంద పెడితేనే సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాచాన్పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలో మంత్రి హరీశ్...
పోడుకు పరిష్కారం.. అడవికి రక్షణ కవచం
పోడు భూముల సమస్యను కడతేర్చటానికి కార్యక్రమం ప్రకటన
అడవులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు, అవసరమైతే పిడి యాక్ట్ ప్రయోగం, కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి అడవి మీద ఆధారపడి బతికే...
అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు: కెసిఆర్
హైదరాబాద్: పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు. అడవి మీద ఆధారపడి బతికే...
ఈటెల చేయలేని అభివృద్ధి టిఆర్ఎస్ పూర్తి చేస్తుంది: గంగుల
ఈటెల నిర్లక్ష్యంతో హుజురాబాద్ లో కుంటు పడ్డ అభివృద్ధిని టిఆర్ఎస్ పూర్తి చేస్తుంది
70కోట్లతో హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు
తెలంగాణ ఇంటి పార్టీ టిఆర్ఎస్ ముద్దు, ఢిల్లీ గులాము పార్టీలు వద్దు
సంక్షేమ పథకాలు,...
పోడు సాగు అడవి బయటే
నవంబర్ నుంచే అటవీ భూముల సర్వే
అటవీ రక్షణకు ఎటువంటి కఠిన చర్యలకైనా వెనుకాడం
పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల 3వ వారం నుంచి
కార్యాచరణ అటవీ పరిరక్షణ...
ప్రత్యామ్నాయమే ‘శరణ్యం’
వరికి బదులుగా నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు
ఈ ఒక్క ఏడాదే దొడ్డుబియ్యం కొనుగోలుకు అంగీకరించిన కేంద్రం
వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేసేది లేదని స్పష్టీకరణ ప్రధానితో మాట్లాడి ఒప్పించిన...
విలీన దినోత్సవంపై రాద్ధాంతం చెయ్యొద్దు: బోడకుంటి
హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవంపై ప్రతిపక్షాలు రాద్దాంతం ఎందుకు అని టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంఎల్ సి బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా...
బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కెసిఆర్
ఒయు జెఎసి వ్యవస్థాపక అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం దేశరాజిపల్లి గ్రామంలోని యాదవ సంఘం సభ్యులు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఎసి...
దొడ్డు బియ్యం సేకరించండి
ఎఫ్సిఐ నిర్ణయం రైతులకు గొడ్డలిపెట్టు వంటిది
అర్ధంతరంగా ఆపివేయడం తగదు
సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం
వ్యవసాయ అనుకూల విధానాలతో
ముందుకు సాగుతోంది
ఎఫ్సిఐ సేకరణకు 141.01 లక్షల మెట్రిక్ టన్నుల
వరి ధాన్యాన్ని ఇచ్చి...
రేవంత్…థర్డ్ క్లాస్ మాటలు మానుకో
రేవంత్రెడ్డి పరుషపదజాలం సోనియా, రాహుల్కు లేఖలు
కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాయడమే చివరి అస్త్రం
పద్దతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
ఆర్మూర్ ఎంఎల్ఎ, పియుసి ఛైర్మన్ ఎ.జీవన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : అధికారంలోకి రాలేమని గ్రహించే టిపిసిసి అధ్యక్షుడు...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
రూ.5,05,849 కోట్ల నుంచి రూ.9,80,407కోట్లకు పెరిగిన జిఎస్డిపి, 94శాతం వృద్ధి
దేశంలోనే మూడవ స్థానంలో తెలంగాణ
మీడియా సమామావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి...
ఏడేళ్లలో సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణ : కెసిఆర్
హైదరాబాద్: దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. గోల్కొండ కోటలో జాతీయ...
బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు కెసిఆర్: రాజారాం యాదవ్
బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కెసిఆర్
ఒయు జెఎసి వ్యవస్థాపక అధ్యక్షుడు డి.రాజారాం యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం దేశరాజిపల్లి గ్రామంలోని యాదవ సంఘం సభ్యులు అఖిల భారత యాదవ మహాసభ...
ఏడేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది
అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలి
ఇఫ్కో ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్: ఏడేళ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని...
లక్ష మందితో దళితబంధు బహిరంగ సభ
సిఎం కెసిఆర్ చిత్తశుద్ధితో ‘దళితబంధు’ను తీసుకొచ్చారు, 16న పండగ రోజే : మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/హుజూరాబాద్ : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని, 24 గంటల...
వరిలో లేరు సరి
2019-, 20 ఖరీఫ్ సీజన్లో 111.26 లక్షలు,
2020,-21 ఖరీఫ్ సీజన్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరణ
రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ...
దళితబంధు ఓ ఉద్యమం
దళితుల ఆర్థిక సాధికారత దిశగా పెద్ద అడుగు
దళితబంధు ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా
లబ్ధిదారులకు దళితబీమా, రక్షణ నిధి
అర్హులకు గుర్తింపుకార్డులు, అందులో బార్ కోడ్తో కూడిన ఎలెక్ట్రానిక్ చిప్
పథకం అమలు సమాచారాన్ని పొందుపరిచే ఏర్పాటు
ప్రగతిభవన్లో 8...