Home Search
భూకంప - search results
If you're not happy with the results, please do another search
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లో భూప్రకంపనలు
జకార్తా: ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలలో సోమవారం తెల్లవారుజామున సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. అయితే ఇప్పటివరకు సునామీ హెచ్చరికలేవీ వెలువడలేదు. పశ్చిమ ఇండోనేషియాలోని సుమత్రా ప్రావిన్సుకు చెందిన పరియమన్ పట్టణానికి సుమారు...
అఫ్ఘనిస్థాన్ లో భారీగా భూప్రకంపనలు.. 26మంది మృతి
కాబూల్: అఫ్ఘనిస్థాన్ లో భారీగా భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం పశ్చిమ ప్రావిన్స్ బాద్గీస్లో భూప్రకంపనలు సంభవించడంతో ఎద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రిక్టర్...
సముద్ర గర్భంలో పేలిన అగ్ని పర్వతం…
ఆదివారం నుంచి ప్రమాద పరిస్థితి తగ్గుముఖం
63,000 అడుగుల ఎత్తున ఆవరించిన బూడిద, పొగ
అయినా ఇంకా నిఘా విమానాలు వెళ్లలేని పరిస్థితి
సుకులోఫాలో : దక్షిణ పసిఫిక్ సముద్రం లోని ద్వీపకల్పం టోంగా సమీపంలో...
యుపిలో బిజెపికి దెబ్బ మీద దెబ్బ
సమాజ్వాది పార్టీలో చేరిన దారాసింగ్ చైహాన్
మరో బిజెపి ఎంఎల్ఎ ఆర్ఎల్డిలో చేరిక
కమలం పార్టీకి వరుస షాక్లు ఇస్తున్న ఒబిసి నేతలు
బిజెపిని వీడిన కొద్దిగంటల్లోనే మౌర్యకు అరెస్టు వారెంట్, తెరపైకి 2014 నాటి...
కర్నాటకలో స్వల్ప భూప్రకంపనలు
చిక్కబళ్లాపూర్: కర్నాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించింది. మండికల్, భోగపర్తి గ్రామాలలో ఉదయం 7.10కి ఒకసారి, 7.15కి మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపైన...
అసోంలో భూ ప్రకంపనలు..
గౌహతి: అసోంలో రాష్ట్రంలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కమ్రప్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం 1.12 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల...
కొల్హాపూర్లో భూ ప్రకంపనలు..
ముంబై: మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కొల్హాపూర్లో సోమవారం తెల్లవారుజామున 2.36 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై...
మంచిర్యాలలో మళ్లీ భూ ప్రకంపనలు..
హైదరాబాద్: మంచిర్యాలలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. సోమవారం ఉదయం మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. దీంతో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3గా నమోదైనట్లు గుర్తించారు....
మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో భూప్రకంపన
భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకి పరుగెత్తిన జనం
రిక్టర్ సేలుపై తీవ్రత 4గా నమోదు
మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: రాష్ట్రంలోని మంచిర్యాల, కరీంనగర్జిల్లాల్లో శనివారం ఉదయం పలుచోట్ల భూమి కంపించింది. దీంతో జనం ఇండ్ల నుండి...
సల్ఫర్ డైఆక్సైడ్ను వెదజల్లుతున్న ఫిలిప్పీన్స్లోని తాల్ అగ్నిపర్వతం
మనీలా: ఫిలిప్పీన్స్లోని తాల్ అగ్నిపర్వతం పెద్ద ఎత్తున సల్ఫర్ డైఆక్సైడ్ ను వెలువరిస్తున్నది. మునుపెన్నడూ లేనంత అత్యధికంగా 25,456 టన్నుల సల్ఫర్ డైఆక్సైడ్ను గత కొన్ని రోజులుగా వెలువరుస్తున్నది. ఈ ప్రాంతంలో అగ్నిపర్వత...
అయోధ్య రామాలయం మొదటి దశ పనులు పూర్తి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామమందిరం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్పై రాళ్లతో మరో...
బ్యాంక్ లాకర్ కొత్త నియమాలేమిటి?
కొత్త నిబంధనలతో లాభమా? నష్టమా?
లాకర్ నష్టానికి 100 రెట్లు పరిహారం
ప్రకృతి వైపరీత్యాలకు బ్యాంక్ బాధ్యత వహించదంటున్న ఆర్బిఐ
చాలా బ్యాంకులు సురక్షితమైన డిపాజిట్ లాకర్లను అందిస్తున్నాయి. ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) తాజాగా బ్యాంక్ లాకర్లకు...
తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు
ఎపిలోని గుంటూరు జిల్లా
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కంపించిన భూమి
పులిచింతలలో 2.3, 2.7, 3.0
సూర్యాపేట జిల్లాలో 1.8గా భూకంప తీవ్రత నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో...
కాకతీయ కళా కోవెలకు సలాం
శతాబ్దాల చరికత్రకు గుర్తింపొచ్చింది. కాకతీయుల కళావైభవానికి యావత్ ప్రపంచం సలాం చేసింది. ఇసుక పునాదులపై వెలిసిన అద్భుత రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా లభించింది. యావత్ భారతావనికి, ముఖ్యంగా తెలంగాణ...
ప్రకృతిని పరిరక్షించుకుందాం – ఆరోగ్యంగా జీవిద్దాం: ఉపరాష్ట్రపతి ఆకాంక్ష
ప్రకృతి పరిరక్షణను, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి.
ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి
ఇందుకోసం యువతరం చొరవ తీసుకుని భావితరాలకు ఆదర్శనీయం కావాలి.
జీవన విధానంలో ప్రతికూల మార్పుల కారణంగా కొత్త వ్యాధులు ముప్పిరిగొంటున్నాయి
ప్రకృతితో...
కాంగ్రెస్ నావను రేవంత్ గట్టెక్కించేనా?
చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులెవరన్న ప్రశ్నకు ఎవరి నుండీ సమాధానం వచ్చేది కాదు. తెలంగాణలో కె.సి.ఆర్ రెండవ సారి అధికారం చేజిక్కించుకొన్న నాటి నుండి కూడా తెలంగాణ కాంగ్రెస్కు త్వరలో కొత్త...
కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం
కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం
సుప్రీం కోర్టుకు వివరించిన కేంద్రం
న్యూఢిల్లీ : కొవిడ్ 19తో మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షల వంతున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది....
సెంట్రల్ విస్టా అవసరమే: ఢిల్లీ హైకోర్టు
సెంట్రల్ విస్టా అవసరమే: ఢిల్లీ హైకోర్టు
నిర్మాణపనులు ఆపాలని పెట్టిన పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా అవసరమేనని, ఈ నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం...
కర్ణాటక యథేచ్ఛ జలచౌర్యం
భూమి మీద ఉన్న అన్ని జీవులకు జలవనరులు అత్యంత ఆవశ్యకమైనవి. భూ ఉపరితలం పైన నాలుగు వంతులలో మూడు వంతులు నీటితో నిండి ఉండడం మూలంగా భూమిని ‘జల గ్రహం’ అంటారు. ఒక...
మహమ్మారిసహా సంక్షోభాలను దీటుగా ఎదుర్కొన్నాం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: గతేడాది కరోనా మహమ్మారితోపాటు సరిహద్దులో ఉద్రిక్తతలు, తుపాన్లు, భూకంపాలులాంటి వాటిని ఎదుర్కోవడంలో భారత్ తన సత్తా చాటిందని ప్రధాని మోడీ అన్నారు. భారత్ను శక్తివంతమైన దేశంగా ప్రపంచం గుర్తించిందని ఆయన అన్నారు....