Home Search
భూకంప - search results
If you're not happy with the results, please do another search
భారీ పేలుడు: 8 మంది మృతి
బెంగళూరు: ట్రక్కులో పేలుడు పదర్థాలు తరలిస్తుండగా భారీ పేలుడు సంభవించిన సంఘటన కర్నాటకలో శివమొగ్గలో గురువారం 10.30 సమయంలో జరిగింది. హునసోడు గ్రామం సమీపంలో జరిగిన పేలుళ్లలో ఎనిమిది మృతి చెందారని శివమొగ్గ...
2020 చీకటి, వెలుగులు!
డిసెంబర్ 31 వస్తుందంటే చాలు, ప్రతి ఒక్కరి మదిలో ఒకింత బాధ మరో వైపు సంతోషం పులకరిస్తుంది. సంవత్సరంలోని మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇంత తొందరగా సంవత్సరం అయిపోయిందా అని బాధపడుతూనే,...
ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరిగింది : నేపాల్ వెల్లడి
ఖాట్మండ్ : ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎత్తు 8,848.86 మీటర్లుగా నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. 1954 లో సర్వే ఆఫ్ ఇండియా ఈ పర్వతం ఎత్తును కొలిచి 8,848...
ఫిలిప్పీన్స్ను వణికిస్తున్న ‘వామ్కో’ తుపాన్
39మంది మృతి, 32మంది గల్లంతు
మనీలా: మరో భారీ తుపాన్తో ఫిలిప్పీన్స్ తల్లడిల్లుతోంది. ఇటీవలే గోనీ తుపాన్తో అతలాకుతలమైన ఫిలిప్పీన్స్ను వామ్కో పేరుతో మరో తుపాన్ వెంటాడుతోంది. వామ్కో ధాటికి 39మంది చనిపోగా,32 మంది...
గుజరాత్ లో భూ ప్రకంపనలు..
గాంధీనగర్: గుజరాత్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం సూరత్ లోని భరూచ్ లో భూమి కంపించినట్లు భూ కేంద్ర పరిశోధకులు వెల్లడించారు. రిక్టర్ స్టేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్లు...
91 గంటలపాటు మృత్యువుతో పోరాడి గెలిచిన మూడేళ్ల బాలిక
టర్కీలో శిథిలాల నుంచి బాలికను కాపాడిన రెస్కూ సిబ్బంది
ఇజ్మీర్: భూకంపంతో భీతిల్లిన టర్కీలో మూడేళ్ల చిన్నారిని నాలుగు రోజుల తర్వాత రెస్కూ బృందాలు శిథిలాల నుంచి బయటకు తీసి కాపాడాయి. మంగళవారం ఇజ్మీర్లో...
కాలుష్య కోరల్లో జంతులోకం
ప్రపంచంలోని ఎన్నో రకాల జీవకోటికి ఆశ్రయం ఇస్తున్న గ్రహం భూమి. భూమి కేవలం మానవుడు సొత్తు కాదు. అన్ని రకాల జంతువులు, మొక్కలకు భూమిపై బ్రతికే హక్కు ఉంది. అయితే మన అత్యాశ,...
చీకటి పర్యాటక స్థలాలు
హిట్లర్ నరమేధానికి జాతి ప్రక్షాళన ప్రధాన కార ణం. ఇది నేటి భారతంలో దాపురించింది. కోటలు, యుద్ధ భూములు, శ్మశాన వాటికలు, కారాగారాలు, సహజ/మానవ కల్పిత విపత్తు ప్రదేశాలు, మానవ మారణ హోమాల...
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
36 నుంచి 40 నెలల్లో నిర్మాణం పూర్తి
ఇనుము ఉపయోగించకుండా నిర్మాణం
రాగి పలకలను మాత్రమే వాడుతామని ట్రస్టు వెల్లడి
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లగా బారతీయులు ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణం పనులు...
గుజరాత్, అసోంలో భూప్రకంపనలు
న్యూఢిల్లీ: గుజరాత్, అసోంలో భూప్రకంపనలు వచ్చాయి. గుజరాత్లో గురువారం ఉదయం 7 గంటల 40 నిమిషాలకు భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. రాజ్కోట్...
సూర్యాపేటలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్పై 3.0గా తీవ్రత
హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం జిల్లాలోని మేళ్ల చెరువులో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై...
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల...
కరోనా ప్రభావంతో రామన్ మెగసెసే అవార్డుల ప్రదానం రద్దు
బ్యాంకాక్ : ఈ ఏడాది ఫిలిప్పైన్ శాంతి బహుమతి రామన్ మెగసెసే అవార్డుల ప్రదానం కరోనా వైరస్ కారణంగా రద్దయింది. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం రద్దు కావడం మూడోసారి. 1970లో ఆర్థిక...
కరోనా నేర్పిన పర్యావరణ పాఠం
ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి వైద్య పరంగా అప్రమత్తతో పా టు, పర్యావరణ పరంగా మానవజాతి మనుగడను మరోసారి గుర్తు చేసింది. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం లాంటి అంశాలు...
విష వాయు విలయం
చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్డౌన్ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి...
పర్యావరణ నిర్లక్ష్య ఫలితమే కరోనా వైరస్..!
మన తెలంగాణ/హైదరాబాద్ : ధరిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని, లేకపోతే కరోనా లాంటి వైరస్లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి...
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలు రిక్టర్ స్లేల్ పై 4.0 తీవ్రతగా...
రెండు తుమ్ములు
రెండే తుమ్ములు రెండు బాంబుల్లా ప్రతిధ్వనించాయి. భూకంపం వచ్చేసిందా, వెర్రి నిశబ్దం ఆ ఆఫీసుగదిలో. పక్కనున్న జెఫ్ ఎగిరిపడ్డాడు సీటులోనే. కాస్త దూరంలో వంగొని కంప్యూటర్ చూసుకుంటున్న నూర్ హయాతి కింద పడిపోబోయింది....
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
రిక్టర్ స్కేల్పై 4.6గా నమోదు, సూర్యాపేట జిల్లా దొండపాడులో, గుంటూరు జిల్లా అచ్చంపేటలో కొట్టవచ్చినట్టు కదిలిన భూమి
సీస్మిక్ జోన్-2 గా గుర్తింపు, 10కి.మీ లోతులో భూ పొరల కదలిక, కొద్ది రోజుల వరకు...