Home Search
పెట్రోల్, డీజిల్ - search results
If you're not happy with the results, please do another search
మళ్లీ పెట్రో బాదుడు?
దీపావళి నెపం చెప్పి గత నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సయిజ్ సుంకం తగ్గించడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తగ్గింపుకి అసలు కారణం...
బిజెపికి యుపి బిపి
మూడు రోజుల్లో 10 మంది కీలక ఒబిసి నేతల రాజీనామాలు
ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎంఎల్ఎల బాటలో మరికొందరు
కమలనాథుల్లో కలవరం
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ప్రతికూల పవనాలు
మరికొద్ది రోజుల్లో 12మంది మంత్రులు, 50మంది ఎంఎల్ఎలు...
ఎరువు బరువు దించండి
కోట్లాది రైతుల తరఫున వేడుకుంటున్నా
మూడు నెలల్లో ధరలు 50-100% పెంచారు
ఎరువులపై దశాబ్దాల రాయితీలను ఎత్తేస్తున్నారు వ్యవసాయ
రంగాన్ని కుదేలు చేసేలా కేంద్రం విధానాలు రైతుల నడ్డి విరిచేలా
నిర్ణయాలు అన్నదాత ఆదాయం రెట్టింపేమోగానీ, పంట పెట్టుబడి
రెట్టింపయ్యింది...
ప్రత్యామ్నాయం వైపు దక్షిణాది చూపు
మతం పేరుతో విభజన, ప్రజల్లో విద్వేషాలు, మైనారిటీల, పౌరసత్వం పేరుతో అణచివేత, గుజరాత్ అల్లర్లను గుర్తుచేస్తూ మధ్య యుగాల్లా మత ఘర్షణలకు ప్రేరేపణ, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, రైతులనూ వదలకపోవడం, లఖింపూర్ ఖేరిలో...
రాష్ట్రాల నిరసనతో కేంద్రం పీచేముఢ్
జౌళిరంగంపై జిఎస్టి పెంపు నిర్ణయం
వాయిదా, జిఎస్టి కౌన్సిల్లో ఏకగ్రీవ
ఆమోదం, నేతన్నలకు ఊరట
ఫలించిన కెటిఆర్ అలుపెరగని పోరాటం
టెక్స్టైల్స్పై జిఎస్టి పెంపు నిర్ణయాన్ని ఆది నుంచి గట్టిగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర...
ఎలక్ట్రికల్ వాహనాలకు మహర్ధశ
రాష్ట్రంలో ప్రతినెలా 2 వేల వాహనాల విక్రయం
మరిన్ని ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టిఎస్ రెడ్కో
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి...
కోతలు, వాతలు తప్ప బిజెపి చేసిందేమీ లేదు: హరీష్ రావు
సంగారెడ్డి: బలం లేకపోయినా కాంగ్రెస్ పోటీలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పటాన్ చెరులో మెదక్ స్థానిక సంస్థల సన్నాహక సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం...
మోడీ రూ.15 లక్షలు ఎప్పుడు ఇస్తావు: మోత్కుపల్లి
హైదరాబాద్: 2014 ఎన్నికల ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నా ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు....
12న ధాన్యం ధర్నాలు
పెట్రోల్, డిజీల్పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
ధాన్యంపై కేంద్రంతో ఇక యుద్ధమే
వారం రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో ఉద్యమం
రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది
ఢిల్లీ బిజెపిది ఒక మాట, ఇక్కడి సిల్లీ బిజెపిది మరో మాట
అరుణాచల్ప్రదేశ్లో చైనా ఆడుకుంటూ...
పెదవి విరుస్తోన్న ప్రజలు
పెట్రో ధరలు పెంచింది కొండంత... తగ్గించింది గోరంత
మూడు నెలల్లో పెరిగిన పెట్రో ధర రూ.36, డీజిల్ ధర రూ.26.50 , తగ్గింది రూ.5, రూ.10లే
మనతెలంగాణ, హైదరాబాద్: పేద, మధ్య తరగతి...
పలు రాష్ట్రాల్లోనూ తగ్గిన పెట్రో ధరలు
పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించిన 22 బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దొరకని ఊరట
న్యూఢిల్లీ: దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు...
అహంకారం వీడి సాగు చట్టాలు రద్దు చేయండి
ప్రధాని మోడీకి కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి పరాజయం చెందడంతో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించింది. అహంకారాన్ని విడనాడి, మూడు వ్యవసాయ...
బిజెపితో ఒప్పందం ఉండదు.. అది గాడ్సే పార్టీ: హనుమంతరావు
హైదరాబాద్: బిజెపి గాడ్సే పార్టీ అని, ఆ పార్టీతో ఎప్పుడు ఒప్పందం ఉండదని మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్ లో హనుమంతరావు మీడియా సమావేశం...
ఆ ధైర్యం బిజెపి నేతలకు ఉందా?: తలసాని
huzurabad by election news,huzurabad by election who will win,huzurabad by election survey,huzurabad election news,
huzurabad by election results 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు...
గెల్లును గెలిపించండి.. ఈటలను ఓడించండి
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బిజెపిని ఓ డించాలంటూ 120 బిసి సంఘాలు, ఉద్యోగ యూనియన్ల తీర్మానం, పిలుపు
తెలంగాణలో అమలు చేస్తున్న ఒక్క సంక్షేమ పథకమూ బిసి పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం...
గులాబీకి జై కొట్టిన ప్రజా సంఘాలు
టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని పిలుపు
ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో 35 బిసి సంఘాల మద్దతు ప్రకటన
ప్రజా సంక్షేమం సిఎం కెసిఆర్తో సాధ్యమని ప్రశంసలు
విద్యార్థులకు రాజకీయ అవకాశం గులాబీ పార్టీతో సాధ్యం
ఉదృతంగా ప్రచారం నిర్వహిస్తున్న...
బిసి జాతికి అన్యాయం చేస్తున్న బిజెపికి ఓటు వెయ్యొద్దు: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: బిసిల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బిసి కుల గణన చేయమంటే కేంద్ర ప్రభుత్వం చేయమంటోందన్నారు. బిసిలకు కేంద్ర...
ప్రమాదంలో దేశ ఆర్థికవ్యవస్థ : చిదంబరం
చెన్నై: దేశ ఆర్థిక వవస్థ ప్రమాదకరపరిస్థితిలో ఉందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ దేశం ఆర్థికపరిస్థితి మందగమనంలోనే ఉందన్నారు. తమిళనాడు ఛాంబర్ ఆఫ్...
వరుసగా ఐదోరోజూ పెరిగిన పెట్రో ధరలు..
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసల చొప్పున పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ.107.59కి,...