Thursday, May 16, 2024
Home Search

ప్లాస్టిక్ - search results

If you're not happy with the results, please do another search
Electrical accidents in summer with negligence

నిర్లక్ష్యంతో వేసవిలో విద్యుత్ ప్రమాదాలు

హైదరాబాద్ : వేసవి వచ్చిందంటే నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎండాకాలంలో దుకాణాలు,పరిశ్రమ లు, ఇళ్ళలో విద్యుత్ ప్రమాదాలు సర్వసాధారణం గా మారుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలు వినియోగ దారులు...
Growing preference for pottery in summer

మట్టి కుండ.. పోషకాలకు అండ

వేసవిలో మట్టికుండలకు పెరుగుతున్న ప్రాధాన్యత ఫ్రిజ్ నీటికంటే కుండ నీరే ఆరోగ్యానికి మంచిదంటున్న వైద్య నిపుణులు హైదరాబాద్: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా సాంప్రదాయ పద్ధతులమీద నగర ప్రజలు ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తున్నారు. త్రాగే ఆహరం...

షాపులో మనిషి ముఖభాగాలు.. నాసిక్‌లో తీవ్ర కలకలం

నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ దుకాణంలో మనిషి మెదడు, కండ్లు, చెవులు కనుగొన్నారు. ఇక్కడి ముంబై నాకా ప్రాంతంలో ఉన్న భవనం నేలమాళిగలో ఈ షాపు ఉంది. కొద్ది రోజులుగా ఈ దుకాణం...
Steel foot against those violating traffic rules

ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం

రాయితీ చలాన్లు ముగియగానే బాదుడే స్పెషల్ డ్రైవ్‌లో నంబర్ ప్లేట్ల 9,387 కేసులు నమోదు బ్లాక్ ఫిల్మ్ 4,280 నమోదు హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. భారీగా...
Bhoiguda fire accident latest update

‘బోయగూడ’ ఘటనపై దర్యాప్తు వేగవంతం

ఐదు బృందాలతో అన్ని కోణాల్లో విచారణ 60మంది ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్ రికార్డ్ కీలక ఆధారాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలింపు హైదరాబాద్: నగరంలోని బోయిగూడ అగ్ని ప్రమాదంపై 5 బృందాలు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్...
11 Bihar workers were burnt alive in godown fire accident

ఘోర అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ గోడౌన్‌లో 11 మంది ఆహుతి ప్రాణాలతో బయటపడిన ఒక కార్మికుడు మృతులంతా బీహార్ వాసులే రాష్ట్రపతి,ప్రధాని, ఉప రాష్ట్రపతి, గవర్నర్, సిఎం కెసిఆర్ ప్రభృతుల దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.5లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర...
4 Children Killed After Eating Chocolate in UP

చాకొలెట్లు తిని నలుగురు బాలల మృతి.. విచారణకు ఆదేశం

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఖుషీ నగర్ జిల్లాలో బుధవారం విషపూరిత చాకొలెట్లను తిన్న నలుగురు బాలలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మంజన(5), స్వీటీ (3), సమర్(2) తోబుట్టువులు. వీరితోపాటు అరుణ్(5) కూడా మరణించాడు...
Harish Rao will inaugurate National Park Exhibition

వినూత్న రీతిలో జాతీయ ఉద్యాన ప్రదర్శన…. 24న ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు

వినూత్న రీతిలో జాతీయ ఉద్యాన ప్రదర్శన 24న ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు మనతెలంగాణ/హైదరాబాద్:  జాతీయ వ్యవసాయ ఉద్యాన ప్రదర్శనను ఈ సారి వినూత్న రీతిలో నిర్వహించనున్నట్టు ప్రదర్శన నిర్వాహకులు ఖలీద్ ఆహ్మద్ జమీర్ వెల్లడించారు....
Drone attack in Amritsar

అమృత్‌సర్‌లో డ్రోన్ బాంబు దాడి… తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్ జవాన్లు

న్యూఢిల్లీ /అమృత్‌సర్ : పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన డ్రోన్ దాడిని బీఎస్‌ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు. పంజాబ్ లోని అమృత్‌సర్ లో అజ్నాలా తెహసిల్ లోని పంజ్‌గ్రాహియన్ సరిహద్దు జౌట్‌పోస్ట్ వద్ద మంగళవారం...
Vegetable cultivation in 10 lakh acres in telangana

10లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు

 ఏటా 36లక్షల టన్నుల ఉత్పత్తే టార్గెట్  తీగజాతి పంటల సాగుకు భారీగా ప్రోత్సాహకాలు  చిన్న, సన్న కారు రైతులకు డ్రిప్‌లో రాయితీలు హైదరాబాద్ : రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కూరగాయల సాగులో స్వయం సమృద్ధిని సాధించేందుకు...

దోపిడీ వ్యాపారం…

ఇతర ప్రాంతాల నుంచి ‘జీరో’గా జిల్లా కేంద్రానికి పలు వస్తువులు..8అక్కడ చవగ్గా తీసుకొచ్చి.. ఇక్కడ రెట్టింపు ధరకు విక్రయాలు ఎమ్మార్పీకి మంగళం, అమ్మకందారు చెప్పిన రేటే ఫిక్స్ , బిల్లులివ్వకుండా బురిడీ కొట్టిస్తున్న వ్యాపారులు, రెడీమేడ్...
Plastic bottle recycling machine available at MGBS

టిఎస్ ఆర్టీసి మరో వినూత్న నిర్ణయం

ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌కు ఎంజిబిఎస్ బస్టాండ్‌లో మిషన్ అందుబాటులోకి... ట్విట్టర్‌లో వెల్లడించిన ఎండి సజ్జనార్ మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ ఆర్టీసి మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రకృతి మనకు చాలా ఇచ్చింది. మనం కూడా తిరిగి ఇచ్చేద్దాం,...
Minister Ganguly Kamalakar congratulating Children

మొక్కల పెంపకంపై మంత్రి అభినందన

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం స్ఫూర్తితో.. పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ చిన్నారులు చేస్తున్న కృషిని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు....
Do not be afraid of Omicron:Harish rao

ఒమిక్రాన్ భయం వద్దు

ప్రాణాంతకం కాదు, మాస్క్, టీకాలు తప్పనిసరి : మంత్రి హరీశ్‌రావు భరోసా. రాష్ట్రంలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రకటన మన తెలంగాణ / సిద్దిపేట: ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, కరోనా టీకా...

పైఅధికారులకు ఫిర్యాదు చేశాడని…. తలను తీసేశాడు…

లక్నో: సహోద్యోగి తనపై పైఅధికారులకు ఫిర్యాదు చేశాడని అతడిని చంపి... మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
Risk of dementia is higher with air pollution

పారిశ్రామిక వాడలు, చుట్టుపక్కల పెరుగుతున్న వాయుకాలుష్యం

పలుచోట్ల ఏక్యూఐ 150కి పైగా నమోదు అస్తమా, శ్వాసకోశ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు ఔటర్ అవతలకు కాలుష్య కారక పరిశ్రమల తరలింపు ముమ్మరం నోటీసులు అందుకున్నా తరలించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సమాయత్తం మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రస్తుతం ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోనూ...

రూ.2.8 కోట్ల విలువగల గంజాయి పట్టివేత: మహేష్ భగవత్

హైదరాబాద్: రాచకొండ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్ఒటి పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో గంజాయి ముఠాను పట్టుకున్నామని రాచకొండ సిపి మహేష్ భగవత్ వెల్లడించారు....
break for Sunday Funday on Tank Bund

ట్యాంక్ బండ్‌పై సండే.. ఫన్ డే..

హైదరాబాద్: ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై జరిగి సండే.. ఫన్ డే కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి రోజులు వివిధ పనులు నిమిత్తం బిజీగా ఉండే నగర జీవికి...
Twins dead fell from 25th floor in Ghaziabad

25వ అంతస్థు నుంచి పడి కవలలు మృతి

  లక్నో: 25వ అంతస్థు నుంచి పడి కవలలు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సత్యనారాయణ, సూర్యానారాయణ అనే కవలలు తొమ్మిదోవ తరగతి చదువుతున్నారు....

గ్రేటర్‌లో డెంగ్యూ కేసులు అధికం

రెండు నెల వ్యవధిలో 960 దాటిన రోగులు కరోనా కంటే డేంజర్‌గా మారిన సీజనల్ వ్యాధులు దోమల దండయాత్రతో జ్వరాలతో ఆసుపత్రుల బాట రోగులతో రద్దీగా మారిన ప్రభుత్వ దవఖానలు ప్రజలు దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న...

Latest News