Home Search
ప్లాస్టిక్ - search results
If you're not happy with the results, please do another search
గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశాం: సిఎండి రఘుమారెడ్డి
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో 19న నిర్వహించే గణేష్ విగ్రహల శోభాయత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని, దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అన్ని...
ఏక వినాయకున్ని ప్రతిష్ఠిద్దాం: హరీష్ రావు
సిద్దిపేట: ఏక వినాయకున్ని ప్రతిష్ఠిద్దాం ..ఐక్యత చాటి చెపుదామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందామన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు...
పర్యావరణం మీద పర్యాటక కత్తి!
కొందరిలో భ్రమణ కాంక్ష అధికంగా ఉంటుంది. రకరకాల ప్రదేశాలు చూడాలనీ, కొత్త మనుషులని కలవాలనీ, సరికొత్త అనుభూతులను పోగుచేసుకోవాలనీ ఒక చోట ఉండలేక ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. లాక్డౌన్ సవరణల తర్వాత ఇన్నాళ్ళూ...
కాటేదాన్ లో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్: రాజేంద్రనగర్ లోని మైలార్ దేవుపల్లి డివిజన్ కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ స్పాంజ్ల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు...
నేడు బక్రీద్ పండుగ
పోటా పోటీగా పొట్టేళ్ల కొనుగోళ్లు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిహెచ్ఎంసి
గోవుల అక్రమ రవాణ కట్టడికి ప్రత్యేక చర్యలు
పట్టుబడ్డ పశువుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రాలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో బక్రీద్ పం డుగకు జిహెచ్ఎంసి...
ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం: 52 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 52 మంది కార్మికులు మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఢాకా శివారులోని నర్యాంగంజ్ రుప్గంజ్లోని ఫ్యాక్టరీలో గురువారం...
ఉప్పల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
మొబైల్ ఫోన్ చోరీ చేశాడని హత్య
కొట్టిచంపి, కాల్చిచంపిన నిందితులు
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన డిసిపి
హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన హత్యకు గురైన యువకుడి కేసులో నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్టు...
మంత్రి కెటిఆర్ కొండంత భరోసా…
హామీ నెరవేర్చిన సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్లోని అమెరికన్ ఆంకాలజి ఇన్స్టిట్యూట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి తల్లిదండ్రులు తమ గోడును రాష్ట్ర మంత్రి కెటి రామారావుకు విన్నవించుకున్నారు. పరిస్థితిని ఆకలింపు...
18మంది అగ్నికి ఆహుతి
పుణె శివార్లలోని శానిటైజర్ల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం
మృతుల్లో అత్యధికులు మహిళా కూలీలు, మరో 17 మంది కార్మికులు గల్లంతు?
పుణె: కరోనా, లాక్డౌన్ల దశలో మహారాష్ట్రలోని పుణేలోని ఎస్విఎస్ అక్వా టెక్నాలజీస్ కెమికల్ ఫ్యాక్టరీలో...
సముద్రాలు కాలుష్య నిలయాలు!
సముద్రానికి, మనిషికి అవినాభావ సంబంధముంది. సముద్రాలు ప్రపంచ ప్రజలందరినీ కలిపే జలమార్గాలు. రవాణా మార్గాలు, సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో సముద్ర మార్గమే మనకు శరణ్యమయ్యింది. సముద్ర మార్గం ద్వారా నే...
సామాజిక న్యాయంలో సమానత్వం?
రాజ్యాంగం అందుకోలేని జాతులు అంతరిస్తాయని బిఆర్ అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. జాతి ప్రయోజనాల కోసం పాటుపడకుంటే ఆ సామాజిక స్పృహ నశించిపోక తప్పదని కూడా అంబేడ్కర్ చెప్పిన మాటలు అక్షర సత్యమవుతున్నాయి. అందుకే...
రైతుల కోసం కొత్త ఐడియాను ఆవిష్కరించిన మాజీ ఎంపి కొండా
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది దాన్యం గణనీయమైన దిగుబడి వచ్చింది. కోవిడ్ నేపథ్యంలో కొన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి సరిగా ధాన్యం కొనుగోళ్లు సాగడం లేదు. ఈ ఏడాది యాసంగి మార్కెట్కు సీజన్కు...
కెమికల్స్ మామిడితో ప్రమాదం
మార్కెట్లో పండ్ల
కొనుగోళ్ళపై వెనకడుగు వేస్తున్న వినియోగదారులు
రసాయనాలతో
పండించిన పండ్లపై
అవగాహన కల్పించని అధికారులు
హైదరాబాద్ : సహజంగా వేసివి అంటే అందరికి గుర్తుకు వచ్చేది. తియ్యని మామడి పండ్లు, తాటి ముంజలు,...
బహుభాషల లేడీ రోబో
సెంట్రల్ స్కూల్ టీచరు ఆవిష్కరణ
ముంబై : లేడీ రోబో షాలూ ఏకంగా తొమ్మిది భారతీయ భాషలు, 38 విదేశీ భాషలను మాట్లాడుతుంది. బొంబాయి ఐఐటి అనుసంధాన కేంద్రీయ విద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు...
మహిళలందరూ తమ ఉద్యోగాల్లో విజయాలను సాధించాలి
టిజిఓ అధ్యక్షురాలు మమత
మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళలందరూ తమ ఉద్యోగాల్లో విజయాలను సాధించాలని టిజిఓ అధ్యక్షురాలు మమత పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను తెలంగాణ గెజిటెడ్ భవన్, నాంపల్లిలో ఘనంగా జరిగాయి....
మద్యం మత్తులో భర్తను హత్యచేసిన భార్య
చాంద్రాయణగుట్ట : మద్యం మత్తులో భర్తను హత్యచేసిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చాంద్రాయణగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా గల దుకాణాల ముందు ఒక...
బొమ్మల తయారీలో ఆత్మనిర్భర్ సాధించాలి
ఇండియా టాయ్ ఫేర్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లో దేశీయ పరిశ్రమ వాటా మరింత పెరిగేందుకు చేసే కృషిలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ హితం, పునరుద్పాకతతో కూడిన ఆట...
లొట్టిపోయి బాటిలొచ్చె!
మొగుళ్లపల్లి: తాటి వనంలో ఏ చెట్టు గెలను చూసినా సాధారణంగా మట్టిలొట్లు కనిపిస్తాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ గీత కార్మికుడు తాటిచెట్టు గెలకు ప్లాస్టిక్ బాటిళ్లను...
నల్గొండ చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఉత్సవాలకు సిద్ధ్దమైన చెర్వుగట్టు
నేటి నుంచి ఆరు రోజుల పాటు
జాతర ఉత్సవాలు
జాతర ఏర్పాట్లను పరిశీలించిన
చిరుమర్తి,
కలెక్టర్, ఆర్డిఓ
అన్ని శాఖల అధికారులు
పని చేయాలని
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ
ప్రత్యేక ఏర్పాట్లు
తొమ్మిది లక్షల మంది భక్తులు
జాతరకు వస్తారని
మన తెలంగాణ/కట్టంగూర్(నార్కట్ పల్లి) :...
చెత్తను ఆదాయ వనరుగా మార్చుకుందాం
సిద్దిపేట: చెత్తను చెత్త లాగా కాకుండా ఆదాయ వనరుగా మార్చుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ డంపు యార్డు వద్ద రూ....