Home Search
ఉష్ణోగ్రతలు - search results
If you're not happy with the results, please do another search
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
చల్లబడ్డ వాతావరణం
హైదరబాద్ కూల్ కూల్
మధోల్లో 78 మి.మి వర్షం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉరుములు ,మెరుపులు ఈదురుగాలులతో వడగండ్ల వానలు కురిశాయి. సోమవారం...
వడగండ్ల వానలు పొంచి ఉన్నాయ్: ఐఎండి హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు భయపెడుతున్నాయి. ఒక వైపు ఎండలు మండిపోతుండగా, మరో వైపు వడగండ్ల వానల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రానున్న 48గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల, వడగండ్ల వానలు...
మూడురోజుల పాటు వర్షాలు
ఉరుములు, మెరుపులతో తేలికపాటి వానలు
గంటకు 30 నుంచి -40 కి.మీల వేగంతో ఈదురుగాలులు
హైదరాబాద్: సూర్యుడు భగ్గుమంటున్న వేళ హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురును మోసుకొచ్చింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి...
రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
హైదరాబాద్: రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి...
వేసవి ఎఫెక్ట్: వాహనాల్లో పెట్రోల్ మాయం
-వేసవి ఎఫెక్ట్
-పెరుగుతోన్న ఉష్ణోగ్రతలే
కారణమంటున్న ఇంజనీరింగ్ నిపుణులు
హైదరాబాద్ : నగరంలో రోజుకు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాని పభావం మనుషుల మీదే కాదు వాహనాలపై కూడా పడుతోంది. సాధారణంగా ఏదైనా వాహనం నడిపితేనే దానిలో...
కోళ్ల పరిశ్రమకు ఎండదెబ్బ
భారీగా తగ్గిన బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తి
కొండెక్కుతున్న మాంసం ధరలు.. కిలో రూ.260
మహారాష్ట్ర కోళ్లకోసం పరుగులు
కరోనాతో భయం... భయం!
మనతెలంగాణ/హైదరాబాద్ : ఏప్రిల్ తొలివారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ధాటికి రాష్ట్రంలో...
రాష్ట్ర మంతటా వడగాడ్పులే!
ఈసారి 568 మండలాల్లో వడగాల్పులు అధికం
మే నెలలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
ఏప్రిల్ నుంచి జూన్ వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు
తగ్గిపోనున్న భూగర్భ జలాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని 589 మండలాలకు గాను...
ఈసారి 568 మండలాల్లో వడగాల్పులు అధికం
మే నెలలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
ఏప్రిల్ నుంచి జూన్ వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు
తగ్గిపోనున్న భూగర్భ జలాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని 589 మండలాలకు గాను 568 మండలాల్లో ఈ సారి వడగాల్పులు ఎక్కువగా...
రెండూ మావే
అత్యధిక ఓటింగ్ సరళి చెబుతున్నది అదే
పెరిగిన ఓటింగ్ శాతం, ప్రభుత్వ పనితీరుకు పట్టభద్రులు ఇచ్చిన పాజిటివ్ తీర్పు
ఉద్యోగాలపై ప్రతిపక్షాల దుష్రచారాన్ని మంత్రి కెటిఆర్ తిప్పికొట్టగలిగారు
టిఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తంమవుతున్న తిరుగులేని ధీమా
మన తెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్సి...
భయపెడుతున్న ఎండలు
కోర్హీట్ జోన్లో తెలంగాణ
47డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
క్యుములో నింబస్ మేఘాలతో పిడుగులు
వడగాడ్పులు అధికమే
వేసవి అంచనాలపై ఐఎండి నివేదిక
హైదరాబాద్: ఈ ఏడాది వేసవి నిప్పుల కుంపట్లను తలపిస్తుందన్న వార్తలు ప్రజలను హడలెత్తుస్తున్నాయి. రాష్ట్రంలో ఈ వేసవిలో అధికంగా...
ముదురుతున్న ఎండలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగతలు క్రమేపి పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం అథ్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత 37.5డిగ్రీలుగా నమోదయింది. మిగిలిన...
అమెరికాకు ధృవ శత్రువు
డేంజర్ జోన్లోకి జారుకుంటున్న అగ్రరాజ్యం?
ఆస్టిన్(అమెరికా) : కుటుంబాలకు కుటుంబాలు రోజుల తరబడి విపరీత హిమపాత బీభత్సంతో బందీలు అయ్యా రు. దేశానికి ఇదే ఎప్పటికీ తీరని భవితవ్యపు సవాలు అవుతుందనే భయం అమెరికాలోని...
రైతుపై అహంభావ ప్రదర్శనా?
అన్నదాతల సమస్య పరిష్కరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి అహమే అడ్డొస్తోందన్న విషయం జాతీయ స్థాయి మీడియాకు, బిజెపి శ్రేణుల్లో చాలా మందికి తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు....
మితిమీరిన మానవ ప్రమేయమే ఉత్తరాఖండ్ వైపరీత్యం
పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం
న్యూఢిల్లీ : పర్యావరణ పరంగా కీలకమైన హిమాలయ ప్రాంతంలో మితిమీరిన మానవ కార్యకలాపాలే ఉత్తరాఖండ్ లోని వాతావరణ పరిస్థితులు అధ్వాన్నం కాడానికి ఈనాడు జలప్రళయానికి దారి తీశాయని పర్యావరణ శాస్త్ర...
రేపటి నుంచే హౌస్ఫుల్..
చిత్రం ... నేటి నుంచే హౌస్ఫుల్
నూటికి నూరుపాళ్ల ఆట తిరిగి షురూ
పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఓ శుభవార్త. సోమవారం(ఫిబ్రవరి 1) నుంచి సినిమాహాళ్లు నూటికి నూరుపాళ్ల...
యువత మన జాతి సంపద!
కొత్త సంవత్సరం 2021లోకి భారత్ అడుగుపెట్టింది. ఇటు నుంచి రాబోయే పది సంవత్సరాల పాటు దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (ఎంఒఇఎస్) 2020లో ఒక నివేదికను...
దట్టమైన పొగమంచు.. దీక్షలు కొనసాగింపు
ఎముకలు కొరికే చలిలోను 37 వరోజు కొనసాగిన రైతు ఆందోళనలు
ఎంఎస్పికి గ్యారంటీ, సాగు చట్టాల రద్దుపై రెండో మాట లేదంటున్న రైతు నేతలు
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 37వ రోజు...
మంచు చంపేస్తుంది….
తెల్లవారుజామున వరుస ప్రమాదాలతో గాలీలో కలుస్తున్న ప్రాణాలు
ఉదయం ఎనిమిది గంటల వరకు వదలని మంచుదుప్పటి
రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని దుస్థితి
జాగ్రత్తలు పాటిస్తే మంచిది
మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మం చుతెరలు...
పొగమంచు తెరలో హైదరాబాద్
హైదరాబాద్: పొగమంచు తెరలో హైదరాబాద్ నగరం చిక్కుంది. ఉదయం 8గంటల వరకు నగరాన్ని పొగమంచు కప్పివేయడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటీకే రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలితో గజగజ వణికిపోతున్న...
రాష్ట్రంలోకి శీతలగాలులు
హైదరాబాద్: ఈశాన్య, తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి శీతలగాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఒకట్రెండు చోట్ల శీతలగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడ్రోజులు రాష్ట్రంలో పొడి...