Monday, April 29, 2024

ముదురుతున్న ఎండలు

- Advertisement -
- Advertisement -

Temperatures are rising in Telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగతలు క్రమేపి పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం అథ్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత 37.5డిగ్రీలుగా నమోదయింది. మిగిలిన జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు మహబూబ్ నగర్‌లో 37.4, అదిలాబాద్‌లో 37.౩, భద్రాచలంలో 36.8, హకింపేటలో 34.7,దుండిగల్‌లో 35, హన్మకొండలో 34.5, హైదరాబాద్‌లో 34.4 ఖమ్మంలో 35.8,,మెదక్‌లో 35.2,నల్లగొండలో 34.5, రామగుండంలో 36.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతల్లో అదిలాబాద్ జిల్లాలో 16.2డిగ్రీలుగా నమోదయినట్టు హైదరాబాద్ వాతవారణ శాఖ అధికారులు వెల్లడించారు.

Temperatures are rising in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News