Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన తమిళిసై
చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం చెన్నైలో తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై సమక్షంలో బిజెపిలో తిరిగి చేరారు. గవర్నర్ పదవిని నిర్వహించిన తరువాత బిజెపిలో చేరినందుకు ‘తమిళిసై...
జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ బాధ్యతలు
నేడు బాధ్యతల స్వీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు....
కేంద్ర మంత్రి పశుపతి పారస్ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పశుపతి పారస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయడంతోపాటు బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ నుంచి తన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్ఎల్జెపి)ని ఉపసంహరించుకున్నారు. తన అన్న రాంవిలాస్ విశ్వాన్...
కాంగ్రెస్ పార్టీకి ఆ ఉద్దేశం లేదు: బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్
నల్గొండ: అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే ఉద్దేశం లేదని బిజెపి ఎంపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ధర్మం, డెవలప్ మెంట్ కోసం...
పాలమూరులో పైచేయి ఎవరిది?
మహబూబ్నగర్ ఇన్చార్జిగా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఓటర్లు 14 లక్షల
18వేల 672 మంది
మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో: లోక్సభ ఎన్నికల్లో పాలమూరు స్థానం సర్వత్రా ఆసక్తిరేపనున్నది. ఇక్కడ ఇద్దరు జాతీయ పార్టీల నాయకులు ఉండగా, మరొకరు సిట్టింగ్ ఎంపికే...
దోపిడిదారులను వదల
తెలంగాణ ప్రజలకు ఇది ‘మోడీ గ్యారంటీ’
మన తలంగాణ/జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ లూటీ పార్టీలేనని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని...
జగన్ను సాగనంపండి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతిలో పోటీ పడుతూ రాష్ట్ర సంపాదను లూటీ చేస్తుందని, అవినీతి సర్కార్ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపి ఎన్డిఏ కూటమికి అధికారం కట్టబెట్టాలని...
గుజరాత్ వర్శిటీ ఘటన అధికారులతో కేంద్రం సమీక్ష
అహ్మదాబాద్లోని గుజరాత్ వర్శిటీలో విదేశీ విద్యార్థులపై దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. వెంటనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలని , దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకోవాలని కేంద్రం గుజరాత్ ప్రభుత్వానికి...
గుప్త ధనం బిజెపి ఖాతాల్లోకి:కాంగ్రెస్
, ‘కుట్ర పన్ని’ పథకం ద్వారా గుప్త ధనాన్ని బిజెపి ఖాతాలలోకి మళ్లించిందని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. ఎన్నికల బాండ్ల ‘కుంభకోణానికి’ ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా...
దేశ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు: రాహుల్ గాంధీ
ముంబయి: అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘బాగా గోల చేస్తుంటుంది’ కానీ రాజ్యాంగాన్ని ‘మార్చేందుకు’ తగినంత ధైర్యం ఆ పార్టీకి లేదు అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం...
కాంగ్రెస్, బిఆర్ఎస్ విసుర్రాళ్ల మధ్య నలుగుతున్న తెలంగాణ
మన తెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: ‘అధికారం అందించిన ప్రజల కోసమే ప్రతిక్షణం పనిచేస్తున్నా, 140 కోట్ల దేశ ప్రజలే నా కుటుంబం.. మరోమారు అధికారం అందిస్తే రాత్రింబవళ్లు ఒక్కటి చేసి దేశం కోసం...
కవిత అరెస్టు ఎన్నికల స్టంట్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్, బిజెపి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కవిత అరెస్ట్ జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు కవిత అరెస్ట్ జరగడం తెలంగాణ సమాజం...
బిజెపి అంటే బాబు, జగన్, పవన్!
ఏపిలో వీరే మోడీ బలం, బలగం
ప్రపంచ నగరాలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉంది
రాహుల్ను ప్రధాని చేయటమే వైఎస్ ఆశయం
షర్మిలకు అండగా ఉంటా.. ఏపికి సిఎంను చేస్తా
విశాఖ సభలో...
ముగిసిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర
ఎంపి నియోజకవర్గ పరిధిలోని 44 మండలాలు
211 గ్రామాల్లో 753 కి.మీల మేరకు కొనసాగిన యాత్ర
బిఆర్ఎస్ అవినీతి, అక్రమాలతోపాటు కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు వైఫల్యాలపై విరుచుకుపడ్డ బండి సంజయ్
మన తెలంగాణ / హైదరాబాద్:...
కాంగ్రెస్ ఎలెక్టోరల్ బాండ్లను రాహుల్ తిరిగి ఇచ్చేస్తారా?: పడ్నవీస్
ముంబై: ఎలెక్టోరల్ బాండ్ల స్కీమ్ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బీజేపీని లక్షంగా చేసుకుని తీవ్రంగా విమర్శించడాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం తిప్పికొట్టారు. ఆయన పార్టీ అందుకున్న ఎలెక్టోరల్...
కుట్రతోనే ఎలక్టొరల్ బాండ్లు
కుట్రతోనే ఎలక్టొరల్ బాండ్లు
ప్రభుత్వాల కూల్చివేతకు దోపిడీ కుంభకోణం
పార్టీల విభజనకూ ఒక పావుగా వాడారు
జోడో న్యాయ్ యాత్రలో రాహుల్
బిజెపి ప్రభుత్వంపై నిశిత విమర్శ
ఠాణె : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శనివారం బిజెపి...
కాంగ్రెస్పై బిజెపి సర్జికల్ దాడి: జైరామ్ రమేష్
ఠాణె: లోక్సభ ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేయడం ద్వారా బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ‘సర్జికల్ దాడి’ జరిపిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ శనివారం ఆరోపించారు. బిజెపి...
రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 850 కోట్లు మంజూరు
ఎంపి బండి సంజయ్ ప్రతిపాదనలకు మోడీ సర్కార్ ఆమోదం
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ.107 కోట్లు విడుదల
ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన బండి
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి...
వంద రోజులు పూర్తయిన అమలుకాని ఆరు గ్యారంటీలు:బండి సంజయ్
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అములు చేస్తామని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు గడిచినా ఎందుకు హామీలను అమలు చేయలేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్...
మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. ఆమె ఇంటి ఆవరణంలో కిందపడడంతో ఎస్ఎస్కెఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె నుదుటిపై గాయమైందని పార్టీ వర్గాలు ఎక్స్లో ట్విట్...