Saturday, April 27, 2024
Home Search

యోగా - search results

If you're not happy with the results, please do another search
Agra engineering college suspends 3 Kashmiri students

ముగ్గురు విద్యార్థులపై కేసులు

పాక్ గెలుపు సంబర సంబంధం ఆగ్రా : స్థానిక పోలీసులు కశ్మీర్‌కు చెందిన ఇక్కడి ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. టి 20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం...
covaxin as a Children vaccine?

కొవాగ్జిన్‌పై మరింత సమాచారం కోరిన డబ్లుహెచ్‌ఒ

నవంబర్ 3 న అనుమతిపై నిర్ణయం ? జెనీవా : కొవిడ్ టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సంబంధించిన అనుమతిపై తుది సమీక్షకు గాను భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం అవసరమని...
Vivekananda Reddy

వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఛార్జీషీట్

కడప: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ పులివెందుల కోర్టులో ఛార్జ్‌షీటును దాఖలు చేసింది. వివేకానంద రెడ్డి హత్యకు నలుగురు కారణమని పేర్కొంది. గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి,...
New twist in Minister Srinivas Goud murder case

ప్రతిపక్షాల్లో వణుకు

ప్లీనరీ విజయవంతంతో తమ పునాదులు కదిలిపోతాయని భయపడుతున్నాయి మరో 20ఏళ్ల పాటు అధికారంలో టిఆర్‌ఎస్ కొనసాగుతుంది భయంతోనే ప్రతిపక్షాల విమర్శలు దళితబంధును చూసి ఓర్వలేక ఒక్కొక్కరు ఒక్కొక్కతీరుగా మాట్లాడుతున్నారు : టిఆర్‌ఎస్‌ఎల్‌పి...
covaxin as a Children vaccine?

మరో 24 గంటల్లో కొవాగ్జిన్‌కు డబ్లుహెచ్‌వొ గ్రీన్ సిగ్నల్

న్యూయార్క్ : భారత స్వదేశీ తయారీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక కమిటీ నుంచి 24 గంటల్లో సిఫార్సు రావచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్...
Two Containers Based Mobile Hospitals

ఆయుష్మాన్ భారత్‌లో రెండు కంటైనర్ మొబైల్ ఆస్పత్రులు

కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ వెల్లడి న్యూఢిల్లీ : పిఎం ఆయుష్మాన్ భారత్ వ్యవస్థ కింద అన్ని వైద్య సౌకర్యాలతో రెండు కంటైనర్ మొబైల్ ఆస్పత్రులను త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్...
There are 54 military officers in Pakistani jails

పదోన్నతుల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును మంగళవారం రిజర్వ్ చేసింది. జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో అటార్నీ జనరల్...

రేపు నిమ్స్‌మేలో మెగా జాబ్‌మేళా

హైదరాబాద్: జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (నిమ్స్‌మే) సంస్థ, ప్రిజం మల్టీమీడియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిజం సంస్థ ఎండి శ్రీనివాస్ తెలిపారు....
Telangana god is KCR

తెలంగాణకు దైవం కెసిఆర్: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణకు దైవం కెసిఆర్ అని, చైనాలో కూడా సాధ్యంకానీ రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంతో పూర్తి చేసిన నేత సిఎం కెసిఆర్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ తల్లిని...
National powerlifting championship in LB Stadium from Nov 16

తెలంగాణను క్రీడా హబ్ గా తీర్చిదిద్ధబోతున్నాం: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ పెడరేషన్ అధ్వర్యంలో జరగనున్న జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్-2021 బ్రోచర్ ను  రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ...
Priyanka Gandhi

రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం: ప్రియాంక గాంధీ

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం రూ. 10 లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం వాగ్దానం చేశారు. ఒకవేళ ప్రజలు...
TRS party plenary meeting today at Hitex

భాగ్యనగరం ‘గులాబీ’ వనం

టిఆర్‌ఎస్ 20ఏళ్ల పండుగ... హైటెక్స్‌లో నేడు పార్టీ ప్లీనరీ... ఆరున్నర వేల మంది పార్టీ ప్రతినిధుల కోసం అపూర్వంగా, అట్టహాసంగా ఏర్పాట్లు, రోజాలు పూసినట్టు అడుగడుగునా ఫ్లెక్సీలతో హైదరాబాద్ ముస్తాబు ఉదయం 10గంటలకు...
KTR Speech at TRS Plenary

౩’ఐ’లతో నవభారతం

ఇన్నొవేషన్, ఇన్‌ఫ్రాస్టక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ ఈ మూడింటితో నయా భారత్‌ను కొత్త తరానికి అందించవచ్చని ప్రధాని మోడీకి చెప్పా కెసిఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు నాడు బెంగాల్‌ను అనుసరించారు.. నేడు తెలంగాణ ఆలోచనే దేశం...
KTR participates in MOU signing ceremony

వెయ్యి కోట్ల కొత్త పెట్టుబడి

2వేల మందికి ఉద్యోగావకాశాలు జహీరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టం ఫెసిలిటీ కోసం వెమ్ టెక్నాలజీతో ఎంఒయుపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు తెలంగాణ డిఫెన్స్, ఏరో స్పేస్ రంగంలో వెమ్ కొత్త చరిత్ర : ఐటి శాఖ...
Amit Shah to meet CMs from southern states at Tirupati

జమ్ము కశ్మీర్ అభివృద్ధి నుంచి ప్రజలను పక్కదారి పట్టించలేరు: అమిత్‌షా

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఇప్పుడు ఎవరూ అడ్డుకోలేరని, అభివృద్ధి నుంచి ప్రజలను పక్కదారి పట్టించే సమయం అంతం కావచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఆదివారం జమ్ము లోని...
Minister Harish Rao Fires On Kishan Reddy

కేంద్రం పన్నులపై చర్చకు వస్తారా?

 పేదలకు అందే పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి లేదు  పెట్రోల్, డీజిల్‌పై మూడు రకాల పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తున్న బిజెపి  అబద్ధాల బిజెపికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి...
MLC Kadiyam Srihari meets KTR

పెట్టుబడిదారులను కంటికి రెప్పలా చూసుకుంటున్నాం

పిఎఎఫ్‌ఐ ఎనిమిదవ జాతీయ ఫోరం వర్చువల్ సద్సులో మంత్రి కెటిఆర్  వారు పెట్టే ప్రతి రూపాయికి భద్రత ఇస్తున్నాం  గడిచిన ఏడేళ్లలో రాష్ట్రానికి 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి  అందులో 24 శాతం ఇప్పటికే పెట్టుబడులు...
Editorial on PM Modi withdraw Farm Laws

ఇది ప్రజా విజయం

అక్టోబర్ 21దేశ చరిత్రలో నూతన అధ్యాయం 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందరి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాయి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ: టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం...

దళితబంధు నిలిపివేతపై పిల్

హుజూరాబాద్‌లో పథకం అమలు నిలిపివేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్‌లో దళిత బంధు నిలిపివేతపై ఇసి ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని, దళితబంధు యథావిధిగా కొనసాగేలా...
e-Vote Policy Success‌full in Khammam

ఇ-ఓట్ ప్రయోగం విజయవంతం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి), రాష్ట్ర ఐటీ శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఇటీవల రూపొందించిన ఇఓట్ విధానం పూర్తిస్థాయిలో సక్సెస్‌గా నిలిచింది. దేశంలోనే తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి...

Latest News