Home Search
%E0%B0%A8%E0%B0%B0%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0 %E0%B0%AE%E0%B1%8B%E0%B0%A1%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
కోలుకుంటున్నాం
ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది
ఖరీఫ్ సాగు ఆశాజనకం
21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష
వైరస్పై పోరులో నిర్లక్షం వద్దు
నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ
నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ
అన్లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
కాశ్మీర్లో భారత్ జెండాలు మాత్రమే ఎగురుతున్నాయి: రాజ్నాథ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో రాబోయే సంవత్సరాల్లో జమ్మూకాశ్మీర్ విధి చిత్రం మారుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘జమ్మూ జన సంవాద్ ర్యాలీ’లో...
మనం ఓటమిని ఒప్పుకోవద్దు: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రకృతి వైపరీత్యాలతో మనం పోరాడుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఉద్దేశించి ప్రధాని మోడీ...
విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ..
హైదరాబాద్: కొత్త విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ రాశారు. ఈ బిల్లు విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని సిఎం...
కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ... మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శం. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి....
వివాదాస్పద పాలన
నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డిఎ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి కావస్తున్నది. అధికారంలోకి రావడమే ఎవరి గొప్పతనానికైనా గీటురాయి అనుకుంటే ఆ విషయంలో...
‘గుజరాత్ మోడల్’ పోరు!
‘మంచి’ కైనా, చెడుకైనా మోడల్ (నమూనా)గా ఉండడం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్కే చెల్లింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడంలో, సత్వర ఆర్థికాభివృద్ధి సాధించడంలో దానికి మించిన...
లోకల్ మంత్రం మాటవరసకేనా!
మే 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనే 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ గురించి చెప్పారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి లాక్డౌన్ విధించారు....
అసంఘటిత రంగానికి ముప్పు!
కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
లాక్డౌన్ ఎత్తివేతపై ఏంచేద్దాం?
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేదెలా
కీలక వ్యూహాలపై నేడు మరోసారి రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ ఐదో వీడియో కాన్ఫరెన్స్
రెండు దఫాలుగా సమావేశం
సిఎంలందరికీ మాట్లాడే ఛాన్స్, పాల్గొననున్న ముగ్గురు కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికోసం...