Wednesday, May 8, 2024
Home Search

ఆక్సిజన్ సిలిండర్లు - search results

If you're not happy with the results, please do another search
Devastation created by Modi in India

మోడీ నాయకత్వం సంపూర్ణ వైఫల్యం

  ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు పాలకుడు మార్గదర్శనం చేయాలి. ప్రజలు అయోమయంలో ఉన్నప్పుడు పాలకుడు దారి చూపాలి. ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు పాలకుడు ఓదార్చాలి. ప్రజలు రేపు అనే దానిపై పై నిరాశతో ఉన్నప్పుడు...

లాక్‌డౌన్‌తో కరోనా కొంత తగ్గుముఖం పడుతుంది

రెమ్‌డెసివిర్ మందుల వినియోగంలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ పర్యవేక్షిస్తుంది కొవిడ్ రోగులు మానసికంగా బలంగా ఉండాలి వ్యాక్సిన్లు సరఫరా కేంద్ర చేతుల్లో ఉన్నది రాష్ట్ర అవసరాల మేరకు వ్యాక్సిన్లు అందడం లేదు ప్రభుత్వంపై కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలకు అయోమయానికి గురికావద్దు ఇవన్నీ...
SC judge justice chandrachud tests positive for covid

కరోనా కల్లోలం

  సుప్రీం కోర్టు జడ్జి చంద్రచూడ్‌కు కరోనా పాజిటివ్  ఒక్క రోజే 4205 మంది మృతి 24 గంటల్లో 3,48,421 కేసులు, 10 రాష్ట్రాల్లో కొత్తగా 73.17% మరణాలు తగ్గుముఖం పట్టిన యాక్టివ్ కేసులు, కోలుకున్నవారు కోటి 93...
Corona control following the Mumbai model

కొవిడ్‌లో ముంబైకి మంచి సారథ్యం

భారత దేశం మొత్తం మీద కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం రేపింది ప్రధానంగా రెండు నగరాలలో. ఒకటి దేశ ఆర్ధిక రాజధాని ముంబై అయితే, మరొకటి దేశ రాజకీయ రాజధాని ఢిల్లీ. అయితే...
Sun Risers donates Rs 30 Cr against Covid 19

సన్‌రైజర్స్ రూ.30 కోట్ల భారీ విరాళం

చెన్నై: కరోనా బాధితుల సహాయార్ధం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం భారీ విరాళాన్ని ప్రకటించింది. కోవిడ్ మహమ్మరి కట్టడికి తనవంతు సాయంగా రూ.30 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా అందించేందుకు సన్‌రైజర్స్...
3821 new covid-19 cases reported in telangana

ఎపిలో కొత్తగా 19,412 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 98,214 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 19,412 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 61...
US to deliver medical supplies worth over USD 100 million to India

ఇండియాకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాం: అమెరికా

వాషింగ్టన్: కరోనాపై పోరులో భారత్ కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఇండియాకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. రాబోయే రోజుల్లో భారత్ కు 100 మిలియన్ డాలర్లు విలువైన...
Minister Etela Rajender Press Meet on Coronavirus

ఫికర్ వద్దు

ఎన్ని కోట్ల రూపాయలైనా సరే కొనుగోలుకు సిఎం ఆదేశం ఆక్సిజన్ తరలింపునకు యుద్ధ విమానాలను ఉపయోగించిన తొలి రాష్ట్రం తెలంగాణ మరో 3వేలకు పైగా ఆక్సిజన్ బెడ్లు సమకూర్చుతున్నాం వ్యాక్సిన్లు రాష్ట్రాలే కొనుక్కోవాలనడం సంకుచిత ధోరణి కరోనా సమస్యల...
Iraqi hospital fire kills 27 patients

కోవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం: 27 మంది మృతి

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అల్ ఖతిబ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు పేలి 27 మంది రోగులు మృతి చెందారు....

మానవ లోపం

  ఆకలి కోరలకు 30 లక్షల మందిని ఆహుతిచ్చిన 1943 నాటి బెంగాల్ మహమ్మారి కరువుకు ఆహార కొరత కారణం కానేకాదని, అప్పటి యుద్ధ కాల బ్రిటీష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ విధానాలు సృష్టించిన...
Union Health Minister Harsh vardhan review with states

వెంటిలేటర్లు, రెమిడెసివిర్, వ్యాక్సిన్లు పంపాలని కేంద్రాన్ని కోరిన 11 రాష్ట్రాలు

వ్యాక్సిన్లకు కొరత లేదన్న కేంద్రం రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ సమీక్ష న్యూఢిల్లీ: తమకు మరిన్ని ఆక్సీజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు కావాలని 11 రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. తమ రాష్ట్రాల్లో...
Ministers Team visits Warangal MGM Hospital

ఎంజిఎంలో కొవిడ్ వార్డు సందర్శన

 పిపిఇ కిట్లు ధరించి కరోనా పేషంట్లకు పలకరింపు, గాంధీ తరహాలో ఎంజిఎం  750కి ఆక్సిజన్ బెడ్లను పెంచుతాం  వరంగల్‌కు ప్రత్యేకంగా మొబైల్ ల్యాబ్స్  150 పడకలతో త్వరలో కెఎంసి పరిధిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు :...

ద్వేషభక్తి దేశానికి చేస్తున్న గాయం!

ఈ దేశంలోని ప్రతి పౌరుడూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని వున్నాయి 1931లో విప్లవ వీరుడు భగత్ సింగ్ పక్షాన తీవ్రంగా వాదించిన న్యాయవాది ఆసఫ్ అలీ. భగత్ సింగ్‌ను శిక్షించడానికి నిరాకరించి,...
We saved thousands of lives during the corona:Chiranjeevi

కరోనా సమయంలో వేల ప్రాణాలను కాపాడాము

  కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్రతినిధులు...

ప్రధానికి లేఖ రాసిన బెంగాల్ సిఎం మమత

కోల్‌కతా: కోవిడ్ మహమ్మారిపై పోరాడటానికి అవసరమైన మందులు, పరికరాల దిగుమతిపై పన్ను మినహాయింపులు కోరుతూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను...

Latest News