Monday, April 29, 2024
Home Search

ఎన్‌డిఎ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Anti-people Policies of the Modi Govt

మోడీ పాలనంతా ప్రజావ్యతిరేకమే!

రెండు నెలల్లో 10 సంవత్సరాల మోడీ పాలన పూర్తి అవుతుంది. ఈ పది సంవత్సరాల ఆయన పాలనను గమనిస్తే అన్ని రంగాల్లోనూ విఫలత వెల్లడవుతుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో...

దక్షిణాదిపై కేంద్రం వివక్ష!

దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...
Governor Tamilisai Resign

మాజీ గవర్నర్లు ఎన్నికల బరిలో దిగవచ్చా?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్ పదవితోపాటు పుదుచ్చేరి...

విశ్వాస పరీక్ష నెగ్గిన నితీశ్ కుమార్

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అసెంబ్లీలో కీలకమైన విశ్వాస పరీక్షలో నెగ్గింది. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 129 మంది ఎంఎల్‌ఎలు వోటు వేశారు. వారిలో ప్రతిపక్ష...

ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్:నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, విచక్షణారహితంగా రెవిన్యూ వ్యయం, భారీ ఎత్తున బడ్జెట్‌కు వెలుపల అప్పులు చేయడం, బ్యాంకుల్లో మొండి బకాయిలు పెద్ద ఎత్తున...

400 సీట్లు ఖాయం

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమి 400 సీట్లకు పైగా లభిస్తాయని, బిజెపి క నీసం 370 సీట్లలో గెలుపొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లోక్‌సభలో...
central government budget 2024

వైద్య, విద్యలకు నిధులు పెరిగేనా?

మన దేశ అభ్యున్నతికి అత్యంత కీలకమైన విద్య, ఆరోగ్య రంగాలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు తగ్గిస్తూ రావడం శోచనీయమని ఆయా రంగాల నిపుణులు...

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?

భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...
7 judge Constitution Bench begins hearing on AMU minority status

ఎఎంయుకు మైనారిటీ హోదా కల్పించవచ్చా?

ఏడుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ న్యూఢిల్లీ: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఎఎంయు)కి మైనారిటీ ప్రతిపత్తికి సంబంధించిన వివాదంపై చీఫ్ ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ...
Today is the verdict on the abrogation of Article 370

నేడు ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు

కాశ్మీర్ లోయలో కట్టుదిట్టమైన భద్రత సుప్రీం జడ్జిమెంట్‌పై సర్వత్రా ఉత్కంఠ శ్రీనగర్: కశ్మీర్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన రా జ్యాంగ 370వ అధికరణ రద్దుపై సోమవారం (నేడు) సుప్రీంకోర్టు కీలక తీర్పువెలువరిస్తుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో...
Berozgar Mela all over the country

దేశమంతా బేరోజ్‌గార్ మేళా

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఏటా రెం డు కోట్ల ఉద్యోగాలిస్తామని యువతను నమ్మించి ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు ధ్వ జమెత్తారు. అసలు దేశాన్ని నిరుద్యోగ...
A law should be made to enforce reservation in the private sector

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు చట్టం తేవాలి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్. బాలమల్లేష్ మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తారంగా ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ రంగంలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు చేయడం లేదని కేంద్ర రాష్ట్ర...
Sonia Gandhi

మాతో సంప్రదించకుండానే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు: మోడీకి సోనియా లేఖ

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. ఈ సమావేశాలలో ప్రతిపక్షాలు లేవనెత్తనున్న...

వంట గ్యాస్ వరమూ ఎన్నికల ఎరే!

రాఖీ దినోత్సవ సందర్భంగా వంట గ్యాస్ ధరను రూ. 200 తగ్గించి మహిళలకు కానుకగా ఇస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది కానుక లేక వంచన అన్నది గమనించాల్సి ఉంది. సిలిండర్ ధర...

భారీగా పెంచి కొద్దిగా తగ్గించారు

తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనుండటం, మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఎవరూ అడగకుండానే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై.. సిలిండర్ రూ. 200 ధర తగ్గించింది....

ఇసిపై రాజకీయ పెత్తనం!

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అదే విధంగా ప్రజాస్వామ్య విలువలు పాటించడంలో ప్రపంచంలోనే భారత దేశం అగ్ర స్థానంలో ఉంది. ఇటీవల దేశ వ్యాప్తంగా జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలు...
Delhi Ordinance Bill

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి: నామా

ఢిల్లీ: మోడీ ప్రభుత్వం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంపి నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. పార్లమెంటు ఆవరణంలో బిఆర్‌స్ ఎంపిలు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. గాంధీ విగ్రహం...
Food quality control system in India

కుల గణనకు దన్ను

బీహార్ కుల గణనకు పాట్నా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన ఒక ప్రధాన అంశం మరొక అడుగు ముందుకు జరిగిందని భావించాలి. ఈ కుల గణన...
Food quality control system in India

అవసరమా?

ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి బదులు వారిని మరింతగా జవాబుదారీ చేయడానికే కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నది. తాము భారతీయులమని రుజువు చేసుకోడానికి పలు రకాలైన ధ్రువపత్రాలు సంపాదించి పెట్టుకోవలసిన తప్పనిసరి పరిస్థితికి...

రూ. 1.5 కోట్ల ల్యాండ్ రోవర్‌లో బాబా రాందేవ్ షికార్లు(వైరల్ వీడియో)

న్యూస్ డెస్క్: యోగా గురు బాబా రాందేవ్ రూ. 1.50 కోట్ల ఖరీదైన సరికొత్త ల్యాండ్ రోవర్ దిఫెండర్ 130 కారులో ఇటీవల ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో డ్రైవింగ్ సీటులో కూర్చుని షికారు చేశారు....

Latest News