Home Search
ఎన్డిఎ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
మద్దతు ధరల చట్టం ఎప్పుడు?
సంపాదకీయం: ప్రధాని మోడీ ప్రభుత్వానికి రైతులపై మక్కువ ఎక్కువైపోయింది. చెరకు ధరను మరి రూ. 10 పెంచి క్వింటాలు రూ. 315కి చేర్చింది. యూరియా సబ్సిడీని కొనసాగించాలని నిర్ణయించింది. సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎక్కడా పోటీ చేసేది లేదు: గుత్తా సుఖేందర్రెడ్డి
హైదరాబాద్ : ఎంఎల్సిగా తనకు ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడా పోటీ చేసేది లేదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్టానం...
జాక్ డోర్సీ వ్యాఖ్యలపై మోడీ సర్కార్ జవాబివ్వాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రైతుల నిరసనల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తమపై బెదిరింపులకు పాల్పడిందంటూ ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సీ చేసిన వ్యాఖ్యలపై ఎన్డిఎ ప్రభుత్వం జవాబివ్వాలని కాంగ్రెస్ పార్టీ మంగళవారం డిమాండ్ చేసింది.
రైతులు,...
ధరల అదుపు ఎప్పుడు?
ధరలను అదుపు చేయడం రిజర్వు బ్యాంకు కు సాధ్యమేనా అనే ప్రశ్నకు ఔను అని గట్టిగా సమాధానం చెప్పలేము. ధరలు చెట్టెక్కి కూచున్నాయంటే ద్రవ్యోల్బణం మితిమించిపోయిందని అర్థం. అలాగే ప్రజలకు అవసరమైన సరకులను...
రైలు ప్రమదానికి ప్రధాని బాధ్యత వహించాలి: దాసోజు శ్రవణ్
రైలు ప్రమదానికి ప్రధాని బాధ్యత వహించాలి
ఈ దుర్ఘటనకు బాధ్యత వహించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలి
బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: 300 మందికి పైగా ప్రాణాలను...
దిగజారుతున్న ‘పత్రికా స్వేచ్ఛ’
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశంలో నానాటికీ ‘పత్రికా స్వేచ్ఛ’ దారుణంగా దిగజారిపోతుండడం విషాదకరం. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్.ఎస్.ఎఫ్) అనే సంస్థ రాజకీయ, ఆర్థిక, లెజిస్లేటివ్, సామాజిక, భద్రతా సూచీలు...
వ్యత్యాసాలే పేదరిక మూలాలు
ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యం చేరుకోవటం సాధ్యం కాదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ప్రపంచ జనాభాలో ఇప్పటికీ 72 కోట్ల మంది అత్యంత పేదరికంలో జీవిస్తున్నారని ప్రపంచ...
రైతుల వ్యతిరేక బడ్జెట్!
మోడీ నాయకత్వాన ఉన్న ఎన్డిఎ ప్రభుత్వం 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను 1 -ఫిబ్రవరి 23న పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మొత్తం...
బడ్జెట్ ఓటు బాట
కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం తపిస్తున్న ఎన్డిఎ ప్రభుత్వం తన పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్ను ఓటుబాట పట్టించింది. మధ్యతరగతిని మచ్చిక చేసుకోవడానికి ఆదాయం పన్నులో భారీ మినహాయింపును ప్రకటించి ఉద్యోగులను ఆకర్షించే...
దక్షిణాదిపై వివక్ష ఎందుకు?
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...
రాముడిపై బిజెపికి పేటెంట్ లేదు
భోపాల్: శ్రీరాముడు, హనుమంతుడు లేదా హిందూ మతంపై బిజెపికి పేటెంట్ హక్కులేవీ లేవని బిజెపి సీనియర్ నాయుకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు. వీటిపై ఎవరికైనా విశ్వాసం ఉండవచ్చని, అయితే తమ విధేయత...
ఘరానా దోపిడీ!
సంపాదకీయం: గత ఐదేళ్ళలో బ్యాంకులు రూ. 10 లక్షల కోట్లకు పైగా తిరిగి రాని అప్పులను నిరర్థక ఆస్తులుగా పరిగణించి పక్కన పెట్టినట్టు (రైటాఫ్) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం...
కేంద్ర విధానాలపై బిఎంఎస్ సమరశంఖం
నాగపూర్(మహారాష: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్(బిఎంఎస్) కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వంపై సమరసంఖం పూరించింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణ, కార్మిక చట్టాల సవరణకు సంబంధించి కేంద్ర...
ఏమిచ్చారో చెప్పలేక నల్ల పిల్లులనే నమ్ముకున్నారు
పిచ్చోడి చేతిలో
రాయి బిజెపి
రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్పై
ట్విట్టర్లో
మంత్రి కెటిఆర్
విసుర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టిఆర్ఎస్, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అయితే రాష్ట్ర...
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
ధరలపై దాష్టీకం
ధరల పెరుగుదల అనడం కంటే ‘పరుగు’దల అనడమే వాస్తవమనిపిస్తున్నది. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ధరలు స్థిరంగా వొక చోట నిలబడిన పరిస్థితులు లేవు. బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం వచ్చిన తర్వాత...
అంతా మాయం… : రాహుల్ గాంధీ
‘డేటా, జవాబు, జవాబుదారీతనం వంటివేవి కేంద్రం వద్ద లేవు’ అంటూ కాంగ్రెస్ నాయకుడు అధికారిక ఎన్డిఎ ప్రభుత్వంను తూర్పారబట్టారు.
పార్లమెంట్ వానాకాలం సమావేశాలు అనేకసార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: అధికారంలో...
ఆదివాసీ రాష్ట్రపతి
సంపాదకీయం: దేశ అత్యున్నత రాజ్యాంగాధినేత, రాజ్యాంగ పరిరక్షక పీఠం అయిన రాష్ట్రపతి పదవికి మొదటి ఆదివాసీ ప్రతినిధిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన చరిత్రాత్మక సందర్భమిది. ఈ పదవికి యెన్నికైన రెండవ మహిళగానే గాక...
కొత్త భనవంలో కొత్త భాష!
దేశ ప్రజాస్వామ్య అత్యున్నత సంస్థ, ప్రజల అభీష్టాల, ఆశయాల ప్రతీక, వాటిని నెరవేర్చడానికి ఉద్దేశించిన ఆధునిక కోవెల, జన చైతన్య కేతనం పార్లమెంటు అనేక కొత్తదనాలకు లోను కానున్నది. ఇందులో మొదటిది...
‘దేశద్రోహం’పై దోబూచులాట
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే...