Friday, May 17, 2024
Home Search

ఎన్‌డిఎ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

ఆదివాసీ రాష్ట్రపతి

సంపాదకీయం: దేశ అత్యున్నత రాజ్యాంగాధినేత, రాజ్యాంగ పరిరక్షక పీఠం అయిన రాష్ట్రపతి పదవికి మొదటి ఆదివాసీ ప్రతినిధిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన చరిత్రాత్మక సందర్భమిది. ఈ పదవికి యెన్నికైన రెండవ మహిళగానే గాక...

కొత్త భనవంలో కొత్త భాష!

 దేశ ప్రజాస్వామ్య అత్యున్నత సంస్థ, ప్రజల అభీష్టాల, ఆశయాల ప్రతీక, వాటిని నెరవేర్చడానికి ఉద్దేశించిన ఆధునిక కోవెల, జన చైతన్య కేతనం పార్లమెంటు అనేక కొత్తదనాలకు లోను కానున్నది. ఇందులో మొదటిది...

‘దేశద్రోహం’పై దోబూచులాట

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే...
Cylinder prices hiked by Rs 25

వంటగ్యాస్‌లో పన్నుల మంటలు !

అసలు ధర రూ.545..పన్నుల భారం రూ.485 రాష్ట్రంలో 1.18కోట్ల కుటుంబాలపై పన్నుల భారం మనతెలంగాణ/హైదరాబాద్:  వంటగ్యాస్‌లో అసలు మంట కంటే ప్రభుత్వం ప్రజలపై బాదుతున్న పన్నుల మంటలే అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేస్తున్న పన్నులు...
Manmohan Singh has lashed out at Modi government

మీ వైఫల్యాలకు నెహ్రూపై నిందలా?

బిజెపి సర్కార్ వచ్చి ఏడేళ్లయినా... ప్రతి దానికీ తొలి ప్రధానిదే తప్పా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. నరేంద్ర మోడీ...

కెటిఆర్ ను దేశ ఐటి మంత్రిగా చూడాలని వుంది: నెటిజన్

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ప్రాంతీయ పార్టీలన్నింటిని ఒకతాటిపైకి తెస్తారా? అని మంత్రి కెటిఆర్‌ను నెటిజన్లు అడిగారు. భవిష్యత్ గురించి ఎవరు ఊహించగలమని కెటిఆర్ సమాధానం ఇచ్చారు. ఆస్క్ కెటిఆర్ యాస్ ట్యాగ్ తో...
Former Supreme Court judge Nanavati dies

సుప్రీంకోర్టు మాజీజడ్జి నానావతి మృతి

ఢిల్లీ, గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపిన న్యాయమూర్తి న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీజడ్జి జస్టిస్ గిరీశ్‌థకోర్‌లాల్ నానావతి(86) మరణించారు. శనివారం మధ్యాహ్నం 115కు అహ్మదాబాద్‌లోని తన నివాసంలో నానావతి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన...
KTR Letter on BJP's Nirudyoga Deeksha

కేంద్రం వద్ద ఏ డేటా ఉండదు

ఎన్‌డిఎ అంటే నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ మరణించిన రైతుల సమాచారమే కాదు, ఆరోగ్యసేవల స్టాఫ్, వలస కార్మికుల మరణాల వివరాలు కూడా ఉండవు, కరోనాతో సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతల...

సరికొత్త ఢిల్లీ పాదుషా!

  రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనే ప్రాచీన నానుడి రాచరిక పాలనకు సంబంధించినది. ఆధునిక ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వాలు అనిపించుకోడానికి కనీస అర్హతను కూడా కోల్పోతున్నాయి....
No confidence motion against Haryana govt defeated

హర్యానా సిఎం ఖట్టర్‌పై వీగిన అవిశ్వాసం

  ప్రభుత్వానికి అనుకూలంగా 55 మంది చండీగఢ్: హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం ఉదయం కాంగ్రెస్‌పక్షం నేత బిఎస్ హుడా ఆ...

అసలు సమస్య మద్దతు ధరే!

  చర్చల పేరుతో కాలయాపన కుతంత్రాన్ని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుస్తంత్రాన్ని గ్రహించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటి రద్దు డిమాండ్ నెరవేరే వరకు ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకొని దాని...

సంపాదకీయం: సరికొత్త పాత పాత్రలో నితీశ్

 బీహార్‌లో బిజెపి మాట తప్పలేదు. నితీశ్ కుమార్‌నే మళ్లీ ఎన్‌డిఎ ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన వరుసగా నాలుగోసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. అయితే ఈసారి ఆయనకు దక్కిన కిరీటం గతంలో ధరించిన వాటికి...

సహజ వాయు సంస్కరణ

                             పెట్రోలియం, డీజెల్ మాదిరిగానే భవిష్యత్తులో గ్యాస్ ధరలకు సైతం పట్టపగ్గాలు లేకుండా పోతాయా?...

సంపాదకీయం: ఎన్‌జిఒలపై కన్నెర్ర

కేంద్రప్రభుత్వం సోమవారం నాడు లోక్‌సభ ఆమోద ముద్ర వేయించుకున్న విదేశీ విరాళాల (సవరణ) బిల్లును దేశంలోని ఏ అండాలేని కోట్లాది అణగారిన వర్గాల చేతి ఊతకర్రను ఊడబెరకడానికి ఉద్దేశించిన ఘాతుక శాసన చర్యగా...

గట్టిపడుతున్న గళం

పదుగురి మాటకి ప్రాధాన్యమిచ్చి సాగవలసిన ప్రజాస్వామ్య పాలనకు ఏకపక్ష, కేంద్రీకృత ఏలుబడికి పొసగదు. ఆ రెండింటికీ ఎంతో వైరుధ్యమున్నది. ఏడు రాష్ట్రాల ఎన్‌డిఎ యేతర ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని సమైక్యంగా నొక్కి...
TS Govt writes to Center to support Weavers

బతుకు’పోగు’ బతికేదెట్టా?

అతుకుతున్న రాష్ట్రం, తెంపుతున్న కేంద్రం చేనేత రంగానికి గుదిబండలా జిఎస్‌టి ఉత్పత్తులకు మార్కెటింగ్‌లేక మూలనపడుతున్న మగ్గాలు కరోనాతో దుర్భరంగా 60వేల మంది నేతన్నల జీవితాలు బతుకమ్మ చీరలు, యూనిఫామ్‌ల ఆర్డర్లతో ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్రానికి చేస్తున్న...

కాంగ్రెస్ అంతర్గత విభేదాలు

కాంగ్రెస్ పార్టీకేమైంది? ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వరుసగా ఘోర వైఫల్యాలను దేశానికి చవిచూపిస్తున్నా, వాటిని మరిపిస్తూ దేశ భక్తి, మత పిచ్చి మిశ్రమాన్ని మెజారిటీ ప్రజలకు తాపించి భారతీయ...
mega boost to Indian Airforce

శత్రువును రఫాడించే రాఫెల్స్

 శబ్ధవేగాన్ని మించిన గురి .. అంబాలా బేస్ అమ్ములపొదిలోకి రక్షణ పాటవశక్తికి స్వాగతస్పందన న్యూఢిల్లీ/ అంబాలా : ఎన్నాళ్ల వేచిన క్షణం రానే వచ్చింది. ఫ్రాన్స్ నుంచి రెక్కలు కట్టుకుని ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం...

సంపాదకీయం: చైనాకు చేరువైన ఇరాన్

చాబహార్ జహేదాన్ రైలు మార్గ నిర్మాణ భాగస్వామ్య ఒప్పందం నుంచి ఇండియాను వదులుకుంటూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం దానికదే ఏకాకి పరిణామం కాదు. ప్రధాని మోడీ ప్రభుత్వం నూతన విదేశీ విధాన విన్యాసాల...
Indian Govt Neglected on scientific researches

శాస్త్ర పరిశోధనపై నిర్లక్ష్యం!

గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి వారికి బుద్ధి చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం...

Latest News