Monday, April 29, 2024
Home Search

కెసిఆర్ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
 Whip Vinay Bhaskar fires on Etela Rajender

సిఎం కెసిఆర్ ఢీకొట్టే స్థాయి ఎవరికి లేదు: ప్రభుత్వం విప్ వినయ్‌ భాస్కర్

సిఎం కెసిఆర్ ఢీ కొట్టే స్థాయి ఎవరికి లేదు ఇంకా వందేళ్ళు టిఆర్‌ఎస్ పార్టీ సుస్థిరంగా ఉంటుంది ఈటెల, తరుణ్‌ఛుగ్‌లాంటి వ్యక్తులు వెయ్యి మంది వచ్చినా ఏమిచేయలేరు ఈటెల పోరాటమంతా తన సొంత ఆస్తులను కాపాడుకునేందుకే ధ్వజమెత్తిన రాష్ట్ర...
CM KCR comments on modi government

సర్కారియా కమిషన్ చెప్పినా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు: కెసిఆర్

హైదరాబాద్: రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాల మధ్య తారతమ్యాలుంటాయని సిఎం కెసిఆర్ తెలిపారు. రిజర్వేషన్లను రాష్ట్రాల విజ్ఞతకే వదిలేయమని చెప్పినా కూడా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు యాబై శాతం...
cm kcr to visit yadadri temple on March 4th

తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సిఎం కెసిఆర్

హైదరాబాద్: శాస్త్రీయంగా ఆమోదించబడిన కరోరా వ్యాక్సిన్ ను ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన...
CM KCR Fires on Prime Minister Narendra Modi

మోడీ ప్రభుత్వంపై సిఎం కెసిఆర్ ఫైర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ... ''డిసెంబర్ రెండో వారంలో హైదరాాద్ లో...
KCR participated in Miryalaguda road show

కెసిఆర్ ఎన్నడూ భయపడలేదు..

మిర్యాలగూడ : భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్సు యాత్ర కొనసాగుతోంది. మిర్యాలగూడ రోడ్ షోలో కెసిఆర్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ...
CM Revanth Reddy Road Show In Secunderabad

కెసిఆర్‌ను నమ్మితే.. నట్టేట మునిగినట్లే

హైదరాబాద్: కెసిఆర్‌ను నమ్మితే నట్టేటముంచుడు ఖాయమని....బిడ్డకోసం సికింద్రాబాద్ సీటును తాకట్టుపెట్టి పద్మారావు పరువుతీసేందుకే పోటీకి దింపాడని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా ఎన్నికల...
KTR respond on KCR debate

కెసిఆర్ చెప్పినట్టుగా క్లాస్ అనేది శాశ్వతం : కెటిఆర్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 12 సంవత్సరాల తరువాత ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఆయన డిబేట్‌ను వీక్షించారు. డిబేట్‌లో కెసిఆర్ తనదైన శైలిలో...

ఇది లిల్లిపుట్ల ప్రభుత్వం

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెం డు సీట్లు కూడా రావన్న భయం సిఎం రేవంత్‌రెడ్డికి పట్టుకుందని, అందుకనే నారాయణపేట సభలో భయంతో ఇష్టానుసారం మాట్లాడిండని బిఆర్‌ఎస్ అధ్యక్షుడు,...

నోటికొచ్చినట్లు మాట్లాడితే కెసిఆర్ జైలుకే

మన తెలంగాణ/ హైదరాబాద్ : పదేళ్లు కెసిఆర్ తెలంగాణను నాశనం చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. కెసిఆర్‌కు చర్లపల్లి జైలులో డబు ల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు. ఆ మధ్య...
Minister uttam kumar reddy comments on BRS

ఇది కెసిఆర్ తెచ్చిన కరువు.. బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశమే లేదు

హైదరాబాద్: రాష్ట్రాన్ని అమ్మింది ఎవరు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుపోతుంటే కెసిఆర్ ఏం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు....

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ కుటుంబం: కిషన్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు...
A hundred years of destruction during KCR's 10-year rule

పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం: కెసిఆర్ పై రేవంత్ ధ్వజం

'అధికారం కోల్పోయాక తెలంగాణలో రైతులున్నారన్న స్పృహ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు రావడం సంతోషకరం. ఆయనకు రైతులు గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తున్నా'నని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు....

కెసిఆర్‌వి కట్టుకథలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరికలతో మాజీ సిఎం కెసిఆర్‌కు నిద్రపట్టడం లే దని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విమర్శించా రు. పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కెసిఆర్ దిగజారి మాట్లాడుతున్నారని...
Raghunandan Rao fires on CM Revanth reddy

కెసిఆర్‌కు ఓటమి తరువాత రైతులు గుర్తుకొచ్చారు: రఘనందన్‌రావు

రాష్ట్రంలో రైతులకు నష్టం వచ్చిందని బిఆర్‌ఎస్ నేత కెసిఆర్‌కు 10 సంవత్సరాల తరువాత తెలిసిందని, అందుకే అర్భాంగా పర్యటనలు చేపడుతున్నాడని మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. సోమవారం ఎన్నికల...
BRS water politics is not suitable

ఇరిగేషన్ రంగాన్ని కెసిఆర్ నాశనం చేశారు: ఉత్తమ్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా ఎందుకు కల్పించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు. దేశంలో పంట బీమా కల్పించని ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్సేనని ధ్వజమెత్తారు. వరదలు, కరవుతో పంటలు...

కెసిఆర్ ప్రెస్‌మీట్‌లో పవర్ కట్..!

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌సిల మీటింగ్‌ల్లో కూడా పవర్ కట్స్ చూస్తూనే ఉన్నాం....
KCR Slams Congress Govt

తెలంగాణలో మళ్లీ పాత రోజులొచ్చాయి: కెసిఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పాత రోజులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం కెసిఆర్ అన్నారు. నీళ్లు, కరెంట్ లేక లక్షల ఎకరాల పంటలు ఎండిపోయానని ఆయన చెప్పారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో...
KCR Slams Congress Govt after inspect Crops

100 రోజుల్లో ఇంత దర్భరమైన పాలన చూడలేదు: కెసిఆర్

కేవలం 100 రోజుల్లో ఇంత దర్భరమైన పాలనను చూడలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కెసిఆర్ మండిపడ్డారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించి.. పలు ప్రాంతాల్లో ఎండిపోయిన పంట పొలాలను...

రైతులకు ఇలాంటి దుస్థితి వస్తదని ఊహించలేదు: కెసిఆర్

తెలంగాణలో మాయమైపోయినవన్నీ మళ్లీ ప్రత్యక్షమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తదని ఊహించలేదన్నారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో కెసిఆర్ పర్యటించి.....
Kishan Reddy media conference on Delhi liquor case

సంబంధం లేదని కెసిఆర్ చెప్పగలరా.. ?: కిషన్ రెడ్డి

కేంద్ర సంస్థలు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్...

Latest News

నిప్పుల గుండం