Monday, May 6, 2024
Home Search

కొత్త సెక్రటేరియట్ - search results

If you're not happy with the results, please do another search
india needs the visionary leadership of KCR: K Keshava Rao

దేశానికి కెసిఆర్ విజనరీ లీడర్‌షిప్ అవసరం : కెకె

హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌కు బలం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్,. కార్యకర్తలేనని బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. సిఎం కెసిఆర్ విజనరీ లీడర్ షిప్ అవసరమన్నారు. తన సుదీర్ఘ రాజకీయ...
The entire country is accepting CM KCR policies

గోల్‌మాల్ గుజరాత్ కాదు…’గోల్డెన్ తెలంగాణ’

మన తెలంగాణ/సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌కు సమ ఉజ్జీలైన నాయకులే లేరని, తాము నాయకులమని చెప్పుకుంటున్న వారు ఆయన కాలిగోటికి కూడా సరిపోరని, అధికారం కోసం అంగలార్చుతున్న గుంట నక్కల పట్ల...

HarishRao: ఆరు నెలల్లో 80 వేల ఉద్యోగాలు..

సిద్దిపేట: పేపర్ లీకేజీని గుర్తించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయ...
Fixed the time for the inauguration of the Secretariat

మహూర్తం ‘ఖరారు’

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌తో నిర్మితమౌతున్న రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె....
TS New Secretariat inauguration postponed

జనవరి 18న సచివాలయం ప్రారంభం

జనవరి 18న సచివాలయం ప్రారంభం అదేరోజు సిఎం బ్లాక్‌లో ప్రవేశించనున్న కెసిఆర్ ఇక అక్కడి నుంచే కార్యకలాపాలు మన తెలంగాణ/హైదరాబాద్: సమీకృత కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 2023, జనవరి 18వ తేదీన...
Formula-e car racing will also be held in Hyderabad on Feb 11

సాగర తీరంలో ‘రయ్..రయ్’

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఫార్ములా -ఇకారు రేసింగ్ ఈవెంట్ హుస్సేన్ సాగర్ రూపురేఖలను మార్చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రీడల్లో ఒకటైన కార్ల రేసింగ్ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుండడంతో దానికి అనుగుణంగానే ప్రభుత్వం...
BJP protest in Calcutta

యుద్ధ రంగంగా మారిన కోల్ కతా వీధులు

  కోల్ కతా: అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’కు బిజెపి భారీ నిరసన ప్రదర్శన సందర్భంగా సంత్రాగచ్చిని సందర్శించేందుకు ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష...

ప్రభుత్వ ఖర్చులతో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయనిర్మాణం

ఇప్పటికే పూర్తయిన భూమిపూజ 6 నెలల్లో పనులు పూర్తి. వచ్చే దసరాకల్లా నల్లపోచమ్మ విగ్రహ పున: ప్రతిష్ట పాత సచివాలయ ప్రాంగణంలో గతంలో కొలువుదీరిన ఆంజనేయ స్వామి, శివలింగాలను సైతం పున: ప్రతిష్టించనున్న ప్రభుత్వం భవనాల...

మహారాష్ట్ర సిఎం షిండే నేమ్‌ప్లేట్‌లో చేరిన తల్లిపేరు

ఈ ఏడాది మే1 న లేదా తరువాత పుట్టినవారి పేర్లలో తల్లి పేరు తప్పనిసరిగా చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆధార్, పాన్ కార్డులతోపాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా...

పాక్ ప్రధానిగా రెండోసారి షెహబాజ్ షరీఫ్ ?

ఇస్లామాబాద్ : పిఎంఎల్‌ఎన్ అగ్రనేత షెహబాజ్ షరీఫ్ మళ్లీ రెండోసారి పాక్ 33 వ ప్రధానిగా ఆదివారం ఎన్నిక కావడానికి రంగం సిద్ధమైంది. పోలింగ్ లో రిగ్గింగ్ జరిగిందని, ఆర్థిక అస్థిరత, భద్రత...
140 CISF personnel for Parliament security

పార్లమెంట్ భద్రతకు 140 మంది సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది

సందర్శకుల తనిఖీకి కొత్త ఏర్పాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నుంచి సిఐఎస్‌ఎఫ్ సేవలు 31 నుంచి బడ్జెట్ సెషన్ న్యూఢిల్లీ : నూట నలభై మంది సిఐఎస్‌ఎఫ్ సిబ్బందితో ఒక బృందాన్ని పార్లమెంట్ సముదాయం వద్ద నియమించారు....

అసెంబ్లీ స్పీకర్, మంత్రులను,ఎమ్మెల్యేలను గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు

మన తెలంగాణ / హైదరాబాద్: ఈ నెల 30న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,...
Praja Dharbar

రేవంత్ ప్రజాదర్బార్కు పోటెత్తిన జనం

విజ్ఞాపనలు స్వీకరిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకున్న సిఎం సత్వర పరిష్కారానికి ఆదేశాలు ప్రతి వినతిపత్రం ఆన్‌లైన్‌లో ఎంట్రీ, ప్రత్యేక గ్రీవెన్స్ నెంబర్ కేటాయింపు పిటిషన్‌దారులకు ప్రింటెడ్, ఎస్‌ఎంఎస్ ద్వారా ఎకనాలెడ్జ్‌మెంట్ తొలిరోజు...
Entry of Journalists into the Secretariat

సచివాలయంలోకి జర్నలిస్టులకు అనుమతి: జర్నలిస్టుల అధ్యయన వేదిక

మన తెలంగాణ/ హైదరాబాద్: నూతన ప్రభుత్వం జర్నలిస్టులను సచివాలయంలోకి అనుమతించాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడగానే అధికారికంగా ఉత్తర్వులు వెలువడడం పట్ల జర్నలిస్టు అధ్యయన వేదిక నేతలు వేణుగోపాల్ రెడ్డి, సాధిక్...
Secretariat decoration

సచివాలయం ముస్తాబు

కొత్త ప్రభుత్వం కోసం సిద్ధమవుతున్న సెక్రటేరియట్ మంత్రుల నేమ్ ప్లేట్ల తొలగింపు మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ఖాళీ చేయిస్తున్న అధికారులు మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం...
Dasoju Sravan Kumar letter to Mallikarjun Kharge

దళిత, గిరిజన అభ్యున్నతి కెసిఆర్ ఊపిరి

చేవెళ్ల సభలో కాంగ్రెస్ ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా మల్లికార్జున్ ఖర్గేకి శ్రవణ్ దాసోజు బహిరంగ లేఖ గౌరవనీయులైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే జీ తెలంగాణలోని చేవెళ్ల బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే...
Big Supreme Court setback for Lakshadweep MP

హత్యాయత్నం కేసు… లక్షద్వీప్ ఎంపికి ‘సుప్రీం”లో చుక్కెదురు

న్యూఢిల్లీ : లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో ఆయనకు కేరళ హైకోర్టు ఇచ్చిన ఊరటను సుప్రీం కోర్టు మంగళవారం పక్కన పెట్టేసింది. ఈ...
Boreddy

అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల హామీలపై చర్చేది? : కాంగ్రెస్

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల పై చర్చ జరగలేదని పిసిసి అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి సభను ఎలా నడపాలో ఇంకా తెలియడం లేదని...
KCR assured the people of the state

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ భరోసా

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు...
Any State is OK for Bihar Teacher Posts: Nitish Kumar

టీచర్ పోస్టులకు ఏ రాష్ట్రం వారైనా ఓకే : నితీశ్ కుమార్

పాట్నా : బీహార్ రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నితీశ్...

Latest News