Home Search
గంగానది - search results
If you're not happy with the results, please do another search
ఎండుకొబ్బరికి మద్దతు రూ 300
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ 250 నుంచి రూ 300 మేర పెంచింది. దీనితో ఇప్పుడు 2024 పంటకాలానికి ఈ మద్దతు ధర...
చెల్లిని చంపి నదిలో పడేసిన సోదరులు
లక్నో: 18 ఏళ్ల చెల్లి గొంతునులిమి చంపి అనంతరం మృతదేహాన్ని గంగానదిలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుఫియాన్ అనే వ్యక్తి షీబా...
రుషి పత్నులకు నీలాపనిందలు
విఘ్నాలకి అధిపతి
ఓ రోజు అనేకమంది దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, పూజించి చెప్పారు. “స్వామీ! విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఈ విఘ్నాలను శాసించేందుకుగాను మాకో అధిపతిని ఇవ్వండి....
వినాయక వ్రత కథ
పూజలో పాల్గొంటున్న వారందరూ అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. ఒకరు చదువుతుండగా, మిగిలినవారు ఈ కథను శ్రద్ధగా వినాలి. ఓరోజు నైమిశారణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం...
ప్రమాదంలో హిమాలయ ప్రాంతం
హిమాలయాల అందచందాల వైభవం ఎందరినో ఆకట్టుకుంటుంది. గత కొన్నేళ్లుగా శిఖరాలపై మంచు తరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశమే అయినా ఇప్పటికీ హిమాలయాలు కవులను, కళాకారులను మధుర స్వప్నాల్లో విహరింపచేస్తుంది. కానీ ఈ రోజు...
మదిని మెలిపెట్టే సంగతులు
Apoet made out of thousand poets/ A human made out of thousands of human beings’ అని చెప్పిన కవి కవితా తపస్సికుడు, కవితల జాలరి శ్రీనివాస్ గౌడ్....
వివేక్ అగ్నిహోత్రి ఆగ్రహం!
కశ్మీర్ ఫైల్స్ సినిమాతో డబ్బుకు డబ్బు, కాషాయ దళాలను ఎంతగానో రంజింపచేసి వారి మద్దతు పొందిన వివేక్ రంజన్ అగ్నిహోత్రిని మణిపూర్ ఫైల్స్ గురించి అడగ్గానే అగ్నిహోత్రావధానులయ్యారు. అగ్నిహోత్రి సంఘ్ పరివార్ సభ్యుడా...
బీహార్లో కూలిన మరో వంతెన
పాట్నా : బీహార్ లోని వైశాలి జిల్లాలో గంగానదిపై నిర్మించిన తాత్కాలిక వంతెన లోని కొంతభాగం బుధవారం కూలిపోయింది. బలమైన గాలుల కారణంగా కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ఆ సమయంలో వంతెన దాటుతున్న...
బిహార్లో కూలిన మరో నిర్మాణం లోని వంతెన
కిషన్గంజ్ (బీహార్): బీహార్ రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో కిషన్గంజ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలిపోయింది. మూడు వారాల వ్యవధిలో ఇది రెండో సంఘటన కావడం గమనార్హం. ఇదే...
షర్మిలది రాజకీయ అవకాశవాదం: రేణుకా చౌదరి వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తాను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైఎస్ఆర్టిపి)ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు వెలువడుతున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్...
గంగా ఘాట్లో హిందూయేతరులకు నో ఎంట్రీ: హరిద్వార్ పోలీసుల దర్యాప్తు
న్యూస్ డెస్క్: గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడానికి వీల్లేదంటూ హిందుయేతరుల బృందాన్ని ఒక యువకుడు అడ్డుకుంటున్న దృశ్యాలతో కూడిన వీడియో వైరల్ కావడంతో ఉత్తరాఖండ్లోని హరిద్వార్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
హరిద్వార్లో ప్రసిద్ధి చెందిన...
పేకమేడలా కూలిన గంగా వంతెన
పాట్నా : బీహార్లో గంగానదిపై నిర్మించిన నాలుగు దారుల వంతెన ఆదివారం పేకమేడల కూలింది. భగల్పూరులో ఈ ఘటన సాయంత్రం పూట జరిగింది. ఈ ఏడాది ఈ వంతెన కూలడం ఇదే రెండోసారి....
రెజ్లర్ల ఆందోళనపై నేడు తుది నిర్ణయం
రెజ్లర్ల ఆందోళనపై నేడు తుది నిర్ణయం
అవసరమైతే రాష్ట్రపతి వద్దకు వెళతాం : రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్
ముజఫర్నగర్: రెజ్లర్ల ఆందోళనపై హర్యానాలో శుక్రవారం జరగబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని...
ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరి వేసుకుంటా
ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరి వేసుకుంటా
రెజ్లర్ల ఆరోపణలై బ్రిజ్ భూషణ్ సవాలు
దర్యాప్తు ఇంకా కొనసాగుతోందంటూ ఢిల్లీ పోలీసు ట్వీట్
ఆ వెంటనే తొలగించడంపై అనుమానాలు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు...
రెజ్లర్ల నిరసనలపై రేపు యుపిలో రైతుల మహాపంచాయత్
ముజఫర్నగర్(యుపి): లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెరడేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా రెజ్లర్లు సాగిస్తున్న నిరసలపై చర్చించేందుకు...
ఆరోపణలు రుజువైతే ఉరేసుకుంటా: బ్రిజ్ భూషణ్
న్యూస్ డెస్క్: తనపై ఆరోపణలు రుజువైతే తనకు తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బుధవారం ప్రకటించారు. తనపై...
గంగపాలు కానున్న రెజ్లర్ల పతకాలు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెలరోజులకు పైగా నిరసన కొనసాగిస్తున్న మహిళా...
కులానికి అడ్డుకట్ట వర్గ ఉద్యమాలే!
కుల సమస్యపై అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ వైఖరిపై అనేక అవాస్తవమైన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కుల వ్యవస్థ పునాది కుల వ్యవస్థకు అడ్డుకట్ట ఎలా...
గాండ్రింపులు గణనీయం
మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2018లో పులుల సంఖ్య 2,967గా ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య3,167కు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం...
కెసిఆర్ ఒక అవసరం, అనివార్యం
కర్షకులు కేంద్రీకృతంగా జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయంగా ఎంతో...