Home Search
జార్ఖండ్ - search results
If you're not happy with the results, please do another search
జార్ఖండ్లో కూలిన రైల్వే అండర్పాస్
నలుగురు కార్మికుల మృతి
ధన్బాద్(జార్ఖండ్): ధన్బాద్కు 15 కిలోమీటర్ల దూరంలోని బలియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఛటకులి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్పాస్ కూలిపోయి నలుగురు ఆకర్మికులు మరణించారు. మంగళవారం రాత్రి...
నేడు జార్ఖండ్కు సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కెసిఆర్ శుక్రవారం ఝార్కండ్కు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర రాజధాని రాం చీలో గాల్వాన్ అమరుల కుటుంబాలకు రూ. 10...
జార్ఖండ్లో రైల్వే ట్రాకు పేల్చివేసిన నక్సల్స్
గిరిఢీ: జార్ఖండ్లోని గిరిఢీ జిల్లాలో గురువారం తెల్లవారుజామున రైల్వే ట్రాకును మావోయిస్టులు పేల్చివేశారు. పేలుడు కారణంగా హౌరా-న్యూఢిలీ మార్గంలో దాదాపు ఆరు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినుట్ల ధన్బాద్ ఆర్పిఎఫ్...
జార్ఖండ్లో 27 వాహనాల్ని తగులబెట్టిన మావోయిస్టులు
గుమ్లా: జార్ఖండ్లో అనుమానిత మావోయిస్టులు 27 వాహనాల్ని తగులబెట్టారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. బాక్సైట్ గనికి సమీపంలోని షెడ్లో ఉన్న వాహనాలను తీవ్రవాదుల బృందం తగులబెట్టిందని తెలిపారు. వాటిలో...
జార్ఖండ్లో రైల్వే ట్రాకు పేల్చివేసిన మావోయిస్టులు
లతేహర్/మెడినినగర్: జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రైల్వే ట్రాకులను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో బర్కాకానా-గర్వామార్గంలో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో రిచూఘుటా, డెమూ...
జార్ఖండ్లో ఎన్కౌంటర్: ఓ పోలీస్ అధికారి, నక్సలైట్ మృతి
రాంచి: జార్ఖండ్లో నక్సలైట్లతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో యాంటీ నక్సలైట్ ఫోర్స్కు చెందిన డిప్యూటీ కమాండెంట్ ఒకరు మృతి చెందారని ఆ రాష్ట్ర ఐజి ఎవి హోంకార్ తెలిపారు. మంగళవారం లాతేహర్ జిల్లాలోని...
జార్ఖండ్లో మదపుటేనుగు దాడిలో 16 మంది మృతి
న్యూఢిల్లీ: జార్ఖండ్లో ఓ మదపుటేనుగు రెండు నెలల్లో 16మందిని చంపేసిందని అటవీశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. సంతాల్ పరగణ ప్రాంతంలోని జంతువుల సంరక్షణశాల నుంచి బయటకు వెళ్లిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ...
జార్ఖండ్లో బొగ్గు గనిపై నక్సల్స్ దాడి.. కాల్పులు
లతేహర్(జార్ఖండ్): లతేహర్ జిల్లాలోని ఒక బొగ్గు గని ప్రాజెక్టుపై దాడి చేసిన నక్సలైట్ల బృందం విచక్షణారహితంగా కాల్పులు జరపగా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి బలూమత్ పోలీసు స్టేషన్ పరిధిలోని తేతారియాఖర్...
జార్ఖండ్లో దారుణం.. మహిళపై 17మంది గ్యాంగ్రేప్
రాంచీః జార్ఖండ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.ఓ మహిళపై 17మంది గ్యాంగ్ రేప్కు పాల్పపడిన ఘటన జార్ఖండ్లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు గత మంగళవారం రాత్రి 8...
జార్ఖండ్లో 12 అటవీశాఖ భవనాలను పేల్చిన నక్సల్స్..
రాంచీ: జార్ఖండ్ లోని పశ్చిమసింగ్భమ్ జిల్లాలో అటవీశాఖకు చెందిన 12 భవనాలను నక్సల్స్ శనివారం రాత్రి పేల్చివేశారు. జిల్లా లోని బెర్కెలా అటవీ ప్రాంతంలో ఉన్న అటవీశాఖ భవనాలని విడిచిపెట్టి పోవాలని సిబ్బందిని...
జార్ఖండ్లో చిక్కిన గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకేసులో నిందితుడు ఒకరిని బెంగళూరు పోలీసులకు చెందిన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం రాత్రి జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ జిల్లాలో అరెస్టు చేసింది. రుషికేష్...
ఆరో దశలో అంతంతే
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 58 నియోజకవర్గాలలో కొన్ని చెదురు మదురు ఘటనలు మినహా శనివారం ఆరవ దశ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు...
నేడే ఆరోదశ పోలింగ్
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఆరవ విడత పోలింగ్ శనివారం (నేడు 25వ తేదీ) జరుగుతుంది. ఈ దశలో 11 కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు 58 పార్లమెంటరీ నియోజకవర్గాలలో విజేతలను...
ఐదో దశలో 57.38% పోలింగ్
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 49 లోక్సభ నియోజకవర్గాలలో సోమవారం జరిగిన ఎన్నికలలో 57 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లోని కొన్ని చోట్ల చెదరుమదురు సంఘటనలు...
400 సీట్లు ఇస్తే పిఓకెను భారత్లో విలీనం చేస్తాం
అస్సాం సిఎం హిమంత వాగ్దానం
రాంగఢ్(జార్ఖండ్): లోక్సభ ఎన్నికలలో బిజెపికి 400కి పైగా సీట్లు వస్తే పాక్ ఆక్రమిత కశ్మీరును(పిఓకె) భారత్లో విలీనం చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం ప్రకటించారు....
నాలుగో విడతలో 63% పోలింగ్
న్యూఢిల్లీ : సోమవారం జరిగిన లోక్సభ నాలుగో విడత ఎన్నికలలో మొత్తం మీద 62.9 శాతం పోలింగ్ నమోదైంది. తొమ్మిది రాష్ట్రాలు, ఒక్క కేంద్రపాలిత ప్రాంతంలో ఈ దఫా 96 స్థానాలకు పోలింగ్...
కోట్లాదిమందిని లక్షాధికారులను చేస్తాం
మోడీ హయాంలో 22 మందికే సంపద దోపిడీ
14-15 మందికి జల్, జమీన్, జంగల్ ధారాదత్తం
రాహుల్ గాంధీ ఆరోపణ
చైబస(జార్ఖండ్): గిరిజనులకు చెందిన జల్(నీళ్లు), జంగల్(అడవులు), జమీన్(భూమి)ను పారిశ్రామికవేత్తలకు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోడీ...
అవినీతి సొమ్ము పేదలకు పంచుతా
అవినీతిలో లూటీ చేసిన సొమ్మును పేద ప్రజలకు పంచి పెట్టే విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సోమవారం వేమగిరి వద్ద టిడిపి నాయకుడు నారా లోకేష్, జనసేన...
రాంచీ ర్యాలీలో కొట్టుకున్న కాంగ్రెస్, ఆర్జేడీ కార్యకర్తలు
ఆదివారం జార్ఖండ్లో జరిగిన విపక్ష ఇండియా కూటమి బహిరంగ సభలో ఘర్షణలు జరిగాయి. సభ కాస్తా హింసాత్మకం అయింది. కాంగ్రెస్, ఆర్జేడీ కార్యకర్తలు పరస్పరం కుర్చీలు, కర్రలతో కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా ఘర్షణ...
ఇన్సులిన్ అందకుండా చేసి.. కేజ్రీవాల్ను చంపాలని చూస్తున్నారు: సునీత కేజ్రీవాల్
షుగర్తో 12 ఏండ్లుగా ఇదే చికిత్స
నిలిపివేస్తే ఆయన బతుకుతారా?
రాంచీ సభలో నిలదీసిన సునీతా కేజ్రీవాల్
రాంచీ: బిజెపి కక్షా రాజకీయాలు పరాకాష్టకు చేరాయని అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు....