Monday, May 20, 2024
Home Search

జార్ఖండ్‌ - search results

If you're not happy with the results, please do another search
5041 New Corona Cases Registered in AP

గడగడలాడించే రికార్డు

ఒక్కరోజే 28,071 కోవిడ్ కేసులు మొత్తం మరణాలు 23,174 24 గంటల్లో 500 మంది బలి తీవ్రస్థాయి రోగుల సంఖ్య ఎక్కువే రికవరీ రేటు 63 శాతం దాటింది న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో...
Within 20 days 2 lakh corona positive cases

20 రోజులు.. 2 లక్షల కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్19 కేసులు 24 గంటల్లో 14,516 నమోదయ్యాయి. గత తొమ్మిది రోజులుగా కేసుల సంఖ్య వరుసగా 10 వేలకుపైగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు 24...
Jyotiraditya and Digvijaya Singh Set To Enter Rajya Sabha

పెద్దల సభకు దిగ్విజయ్, జ్యోతిరాదిత్య

 ఎపిలో 4 సీట్లు వైకాపాకే న్యూఢిల్లీ: 8 రాష్ట్రాల్లో 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం ఫలితాలు వెల్లడయ్యాయి. బిజెపికి 8, కాంగ్రెస్‌కు4, వైఎస్‌ఆర్‌సిపికి 4, ఇతరులకు మూడు స్థానాలు లభించాయి....
Drunk man inserts mobile Charger wires in urinary tract

తాగిన మైకంలో మూత్రనాళంలోకి ఛార్జర్ వైర్లు..

రాంచిః జార్ఖండ్‌లో 35 ఏళ్ల ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి మూడడుగుల పొడవున్న మొబైల్ ఛార్జర్ కేబుల్ వైర్లను అక్కడి వైద్యులు విజయవంతంగా తొలగించారు. తాగిన మైకంలో మూడు నెలల క్రితం మూత్రనాళంలోకి...
CRPF Jawans donated blood to Naxalite

నక్సలైట్‌కు సిఆర్‌పిఎఫ్ జవాన్ల రక్తదానం

  న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ నక్సలైట్‌కు తమ జవాన్లు రక్తదానం చేశారని సిఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు. గురువారం వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా మన్మార్‌తేబో అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో...
quarantine

దేశవ్యాప్తంగా క్వారంటైన్‌లో 23లక్షల మంది

మహారాష్ట్రలో అత్యధికంగా 6 లక్షల మంది న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో దాదాపు 23 లక్షల మంది ఉన్నారు. వీరిలో దేశంలోని ఒక...
Jharkhand-encounter

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతాబలగాలకు వావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్లు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు, స్థానిక పోలీసులు...
Car-accident

నదిలో పడిన కారు.. ఐదుగురు మృతి

రాంచీ: బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి ఖుడియా నదిలో పడిన ఘటన మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు జార్ఖండ్‌ ధన్‌బాద్‌ జిల్లా గోవింద్‌పుర్‌ బర్వాలో చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో...
5 states account for over 72 per cent of country

కరోనా కరుకుదనం

గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు తేదీ కేసుల సంఖ్య మే 17 4,987 మే 18 5,242 మే 20 5,611 మే 21 5,609 మే 22 6,654 కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న టాప్...
Corona control was possible in India with the lockdown

లాక్‌డౌన్‌తో భారత్‌లో కరోనా కట్టడి సాధ్యమైంది

  మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశం కరోనాపై పోరులో విజయవంతమైందని చెప్పేందుకు... అందుకు సంబంధించిన అంశాలతో కూడిన ఓ నివేదికను కేంద్రం బయటపెట్టింది. దేశంలో లాక్‌డౌన్‌ను దాదాపు సడలింపులతో కేంద్రం ఎత్తేసినట్లేనని, ఇన్నాళ్లు కేంద్రం విధించిన...
Migrant-Workers, Migrant Workers Evacuation in India

లక్షమంది వలస కార్మికుల తరలింపు

115 ప్రత్యేక రైళ్లలో వారి సొంత రాష్ట్రాలకు చేర్చాం : రైల్వే న్యూఢిల్లీ : లాక్‌డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న వలస కార్మికుల కోరిక నెరవేరుతోంది....

వలస కార్మికులు, విద్యార్థుల తరలింపునకు ‘శ్రామిక్ స్పెషల్ ’రైళ్లు

  కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం ఆయా రాష్ట్రాలు, రైల్వే శాఖ సమన్వయంతో ఏర్పాటు మేడే తొలి రోజే ఆరు ప్రత్యేక రైళ్లు మరిన్ని రైళ్లు నడిపే అవకాశం మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ: ఈ నెల 3న ముగియనున్న దేశవ్యాప్త...

‘నరేగా’ దుస్థితి!

  కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...

15 మందికి నారీశక్తి పురస్కారాలు

  న్యూఢిల్లీ : వివిధ రంగాలలో ప్రత్యేకతలను కనబర్చిన 15 మంది మహిళలకు ఈ ఏటి నారీ శక్తి పురస్కారాలు దక్కాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహిళాదినోత్సవం సందర్భంగా ఆదివారం వీటిని అందించారు. సమాజంలో...

Latest News