Saturday, May 4, 2024
Home Search

టాంజానియా - search results

If you're not happy with the results, please do another search

శంషాబాద్‌లో రూ.80కోట్ల కొకైన్

టాంజానియా, కేప్‌టౌన్ నుంచి వచ్చిన ఇద్దరి నుంచి స్వాధీనం ట్రాలీబ్యాగ్ అడుగు భాగంలో పెట్టి తరలిస్తుండగా పట్టివేత మన తెలంగాణ/శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి...
Mahesh bigala with KTR in TRS Plenary

ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకు…

21 సంవత్సరాల పార్టీ ప్రస్థానంగా అద్భుతం టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేష్ బిగాల మనతెలంగాణ/హైదరాబాద్:  టిఆర్‌ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీలో టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేటర్ మహేష్ బిగాలతో పాటు...

రూ.12కోట్ల కొకైన్

విదేశీయుడి పొట్టలో డ్రగ్స్. వీడొక్కడే మూవీ సీన్ రిపీట్ మన తెలంగాణ/హైదరాబాద్ : మాదకద్రవ్యాల విషయంలో అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్రమ రవాణా మాత్రం అడ్డుకట్టపడటం లేదు. నిత్యం దేశంలో ఏదో చోట...

రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 20

ఒక్కరోజులోనే 12, వీరిలో 9మంది విదేశీయులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు...
India omicron tally reaches 1700

రాష్ట్రంలో ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు

20కి చేరిన కేసుల సంఖ్య హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో...
Second Omicron Case registered in Delhi

ఢిల్లీలో ఒమిక్రాన్ రెండో కేసు నమోదు..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండవ కొత్త కొవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే, దక్షణిఫ్రికా నుంచి వచ్చిన ఒక 35ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శనివారం వర్గాలు...
Another Omicron case in India

భారత్ లో మరో ఒమిక్రాన్ కేసు

న్యూఢిల్లీ: భారత్ లో శుక్రవారం మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. టాంజానియా నుంచి ముంబై వచ్చిన వ్యక్తికి కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇండియాలోని ఐదు రాష్ట్రాల్లో 26...
Nobel for Razak

నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాకు సాహిత్య రంగంలో నోబెల్

స్టాక్‌హోం: శరణార్థుల వ్యథలకు అక్షర రూపం ఇచ్చిన టాంజానియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా(73)ను ఈసారి సాహిత్య రంగంలో నోబెల్ వరించింది.అబ్దుల్ రజాక్ గుర్నా హిందూ మహాసముద్రంలోని జాంజిబర్ ద్వీపంలో 1948లో...
Arrest of accused in real estate trader murder case

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న దాదాపు నాలుగు కేజీల హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. డర్బన్ నుంచి ఢిల్లీకి వచ్చిన టాంజానియా దేశస్తుడి...
Samia as President of Tanzania

టాంజానీయ దేశాధ్యక్షురాలిగా సమియా

దార్ ఎస్ సలాం: టాంజానీయ దేశానికి తొలిసారిగా మహిళ అధ్యక్షురాలు అయ్యారు. సమియా సులూహ్ హసన్ శుక్రవారం దేశాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక స్టేట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖానికి ముసుగు...
Africans treatment in Hyderabad

రాష్ట్రానికి ఆఫ్రికన్ మెడికల్ టూరిస్టులే అధికం..!

ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్‌లో 25 శాతం తక్కువతో వైద్యం ప్రతి సంవత్సరం సగటున 24 వేల మందికి హెల్త్ స్టాంపింగ్ నేషనల్ మెడికల్ అండ్ వెల్‌నెస్ రిపోర్టులో వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు...
Ban on International Flights until March 31

అంతర్జాతీయ విమానాలపై మార్చి 31 వరకు నిషేధం

  27 దేశాలకు కొన్ని మినహాయింపులు న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మార్చి 31 వరకు కొనసాగించనున్నట్టు పౌరవిమానయానశాఖ డైరెక్టర్ జనరల్(డిజిసిఎ) సర్క్యులర్ జారీ చేశారు. గతంలో ఇచ్చిన నిషేధపు గడువు ఫిబ్రవరి 28తో ముగుస్తున్నందున...
How changed strategy on dealing with Beijing

భారత్ చుట్టూ చైనా సైనిక వలయం

వాషింగ్టన్ : భారత్‌ను మరింతగా దిగ్బంధం చేసేందుకు పొరుగుదేశం చైనా యత్నిస్తోంది. అమెరికా రక్షణ వ్యవహారాల ప్రధాన కేంద్రం అయిన పెంటగాన్ వార్షిక నివేదికతో ఈ విషయం స్పష్టం అయింది. భారతదేశానికి చుట్టూ...
100 crore world poverty due to Coronavirus

కరోనా వల్ల 100 కోట్లు దాటనున్న ప్రపంచ పేదరికం

న్యూయార్క్ : కరోనా వైరస్ వల్ల ప్రపంచంలోని పేదల సంఖ్య 100 కోట్లకుపైగా చేరనున్నట్టు ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. అదనంగా పేదల జాబితాలోకి చేరేవారు 39కోట్ల 50 లక్షలు కాగా, ఇందులో...

భారత – ఆస్ట్రేలియా బంధం

  మూములుగా అయితే భారత -ఆస్ట్రేలియా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన పని లేదు. అంతర్జాతీయంగా చైనా ప్రాబల్యం పెరుగుతూ ఉండడం, దానిని అదుపులో ఉంచాలనే ఆరాటం ట్రంప్ హయాంలో అమెరికాలో పరాకాష్ఠకు చేరడం,...

భౌగోళిక సమాచార వ్యవస్థపై 11వ అంతర్జాతీయ కోర్సును ప్రారంభించిన జిఎస్‌ఐటిఐ

  హైదరాబాద్ : హైదరాబాద్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జిఎస్‌ఐటిఐ) భౌగోళిక శాస్త్రవేత్తల కోసం భౌగోళిక సమాచార వ్యవస్థపై 11 వ అంతర్జాతీయ కోర్సును జిఎస్‌ఐటిఐ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించింది....

కిలిమంజారోపై విరిసిన వెన్నెల

  శ్రీ వెన్నెలకు ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థులు, అధ్యాపకులు ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు చెందిన ఈసం శ్రీవెన్నెల దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. మంగళవారం...

Latest News