Home Search
దక్షిణమధ్య రైల్వే - search results
If you're not happy with the results, please do another search
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు హై అలర్ట్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. పనులు నిర్వహణ సహా...
శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ హైస్పీడ్ రైల్వేలైన్
లైన్ కోసం ‘పెట్’ సర్వేకు అనుమతించిన రైల్వే బోర్డు
ఆరునెలల్లో నివేదిక అందించనున్న కాంట్రాక్టర్
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్లే హైస్పీడ్ రైల్వేలైన్ ఏర్పాటునకు ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్...
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు ప్రత్యేక రైళ్లను పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వరుస పండగలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది....
నూతన గరిష్ట రికార్డును నెలకొల్పిన దక్షిణ మధ్య రైల్వే
5 నెలల్లో వివిధ అభివృద్ధి పనులకు రూ. 8,286 కోట్ల వ్యయం
వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణంలో 54 శాతం వ్యయం
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే నూతన గరిష్ట రికార్డును నెలకొల్పింది. ప్రస్తుత ఆర్థిక...
ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగించిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. తిరుపతి టు షిర్డీ సాయినగర్...
ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. తిరుపతి టు షిర్డీ సాయినగర్ (రైలు నంబర్ 07637) రైలును సెప్టెంబర్ 3వ...
తూర్పుకోస్తా రైల్వే పరిధిలో 75 రైళ్లు రద్దు..
హైదరాబాద్: తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్డులో మూడోలైన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. భువనేశ్వర్, మంచేశ్వర్, హరిదాసప్పర్,...
రాష్ట్రంలో 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ వర్చువల్గా శంకుస్థాపన
హైదరాబాద్ : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన...
రైల్వే ట్రాక్లపై నీరు..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించి పోయింది. ఈ ప్రభావం ప్రజారవాణా వ్యవస్థపై పడింది. భారీ వర్షాల నేపథ్యంలో హసన్పర్తి, కాజీపేట రైల్వే ట్రాక్లతో పాటు...
ప్రయాణికులను అలర్ట్ చేసిన దక్షిణ మధ్య రైల్వే
విశాఖపట్నం, విజయవాడ మార్గంలో పలు రైళ్ల రద్దు
హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ను జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. విజయవాడ డివిజన్లో...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయం ప్రారంభం
10 కౌంటర్లతో ప్రయాణికులకు అందుబాటులోకి
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయం ప్రారంభమయ్యిందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా కొత్త తాత్కాలిక బుకింగ్ ఆఫీస్ 10 కౌంటర్లతో...
రైల్వే శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: బోయినపల్లి వినోద్కుమార్
హైదరాబాద్: రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్ర...
సంవత్సరాలుగా పెండింగ్లో దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టులు !
అరకొర నిధులతో పూర్తికానీ వైనం
ప్రతి సంవత్సరం అంతకంతకు పెరుగుతున్న వ్యయం
అయినా కేటాయింపులు శూన్యం
మన తెలంగాణ/హైదరాబాద్: సంవత్సరాల తరబడి దక్షిణమధ్య రైల్వేకు సంబంధించిన ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉంటున్నాయి. గతంలో దక్షిణమధ్య రైల్వే రూపొందించిన అంచనాలు...
మెదక్ రైల్వే స్టేషన్కు మొదటి గూడ్స్ రైలు
మనతెలంగాణ/హైదరాబాద్ : మొట్టమొదటి గూడ్స్ రైలు మెదక్ రైల్వే స్టేషన్లోకి సోమవారం వచ్చింది. ఇటీవలే అక్కన్నపేట్- మెదక్ సెక్షన్ నుంచి నడిపిన మొట్టమొదటి సరుకుల రైలు ఇదేనని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు....
గోదావరి ఆర్చ్ వంతెనపై గరిష్ట వేగాన్ని పెంచిన దక్షిణ మధ్య రైల్వే
వేగ పరిమితి గంటకు 50 కిలోమీటర్లకు పెంపు
లక్ష్యాన్ని చేరుకోవడానికి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల నిర్వహణ
హైదరాబాద్: రైల్వే ట్రాక్ మరమ్మతులపై దృష్టిని కేంద్రీకరించడం అత్యంత భద్రతతో పాటు పరిమితులకు లోబడి వీలైన చోట్లలో...
వాసింహింగోలీ డెక్కన్ వాసిం రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు పూర్తి
అందుబాటులోకి వచ్చిన 126 కి.మీల రైల్వే లైను
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మహారాష్ట్రలోని అన్ని సెక్షన్లలో రైల్వే విద్యుదీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అందులో భాగంగా, అకోలాపూర్ణా విద్యుదీకరణ...
రైల్వే పార్సిల్ రవాణా భద్రత పటిష్టతపై దృష్టిసారించిన భారతీయ రైల్వే
దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి పార్సిల్ స్కానర్ హైదరాబాద్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్: రవాణా, రైలు ప్రయాణంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సురక్షితమైన రైలు ప్రయాణానికి వీలుగా రైళ్ల ద్వారా రవాణా చేసే...
అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి
సుమారు రూ.653 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల పిలుపు
వాణిజ్య సముదాయాలతో పాటు హోటళ్లు, థియేటర్ల నిర్మాణం
36 నెలల్లో నిర్మాణాలు పూర్తి
రెండోవిడతలో మరిన్ని స్టేషన్ల అభివృద్ధి
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి....
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 34 ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 34 ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ టు లింగంపల్లి మధ్య నడిచే 18 సర్వీసులను, ఫలక్నుమా టు లింగంపల్లి మధ్య నడిచే...
దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’
సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, ఔరంగాబాద్ స్టేషన్లలో ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ దక్షిణమధ్య రైల్వే శనివారం ప్రారంభించింది. సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు,...