Saturday, May 4, 2024
Home Search

యుపి సిఎం యోగి ఆదిత్య నాథ్ - search results

If you're not happy with the results, please do another search

యుపిలో బిజెపి భవిత!

  వచ్చే మార్చిలో జరగవలసి ఉన్న శాసన సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఇప్పటి నుంచే వేడెక్కుతున్నది. రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుల్లో ఒకరు జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బుధవారం నాడు కమలం కండువా...
Mail threatening to kill Amit Shah, Yogi Adityanath sent to CRPF

అమిత్‌షా, యోగిని చంపేస్తాం

11 మంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నారు సిఆర్‌పిఎఫ్‌కు బెదిరింపు ఇమెయిల్ న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ సిఆర్‌పిఎఫ్‌కు బెదిరింపు ఇమెయిల్ రావడం కలకలం సృష్టించింది....
Congress compared UP CM Adityanath with dictator Kim Jong Un

యుపి సిఎం ఆదిత్యనాథ్‌ను నియంత కిమ్‌జోంగ్‌తో పోల్చిన కాంగ్రెస్

  హత్రాస్ ఘటనకు నిరసనగా రాజస్థాన్‌లో మౌన ప్రదర్శన జైపూర్: కాంగ్రెస్ రాజస్థాన్ నేతలు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్‌తో పోల్చారు. యుపిలోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత...
Presidential Rule Should be Imposed in UP

యుపిలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: మాయావతి

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఆడపిల్లలపై జరుగుతున్న వరస అఘాయిత్యాలపై బిఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలు జరగకుండా యుపిలో పూట గడవట్లేదని బిజెపి సర్కారుపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో...
Uttar Pradesh Cabinet Minister Kamala Rani Dies

కరోనాతో యుపి మంత్రి కన్నుమూత

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమలారాణి కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కమలారాణి చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. జులై...

ఎంతటివారినైనా వదిలేదే లేదు:మోడీ

బిజెపి సారథ్యపు ఎన్‌డిఎ అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, కాగా విపక్షాలు తమ అవినీతి చర్యల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అవినీతిపై తమ భీకరపోరు ఆగదని, ఎవరి బెదిరింపులకు భయపడేది...

ఆటోను ఢీకొట్టిన కంటైనర్: 12 మంది దుర్మరణం

షాహజాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ ట్రక్కు ఓ ఆటోరిక్షాను ఢీకొన్న దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. దట్టమైన పొగమంచుతో ట్రక్కు రోడ్డుపై రాంగ్‌సైడ్‌లో వెళ్లుతూ ఉండగా...
UP temple purified with gangajal after Muslim MLAs visit

ముస్లిం ఎమ్‌ఎల్‌ఎ సందర్శించారని ఆలయ శుద్ధి

సిద్ధార్థ్‌నగర్ (యుపి) : ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్‌నగర్ జిల్లాలోని ఒక ఆలయాన్ని సమాజ్‌వాది పార్టీకి చెందిన ముస్లిం ఎమ్‌ఎల్‌ఎ సందర్శించి వెళ్లాక ఆ ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం చర్చనీయాంశం అయింది. దోమరియాగంజ్ ఎంఎల్‌ఎ...
Engineering student hacked conductor

కండక్టర్‌ను కత్తితో నరికిన ఇంజనీరింగ్ విద్యార్థి

లక్నో: టికెట్ విషయంలో గొడవ జరగడంతో కండక్టర్‌ను ఇంజనీరింగ్ విద్యార్థి కత్తితో నరికి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యునైటెడ్...
Rajastan Polling

రేపే రాజస్థాన్ లో పోలింగ్….

జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. కరన్‌ఫూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ సెప్సిస్ కన్నుమూయడంతో ఆ...
BJP fourth list

బరిలో ముగ్గురు ఎంపిలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపి గా ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి...
Kishan Reddy

దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తాం : కిషన్‌రెడ్డి

27న అమిత్ షా, అగ్ర నేతలలో రాష్ట్రంలో ప్రచారం మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత శాసనసభ్యులు, ఎంపిలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులకు మొదటి జాబితాలో చోటు దక్కిందని, దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తామని...
9 people died due to cylinder explosion in train carriage

రైలు బోగీలో సిలిండర్ పేలి 9మంది దుర్మరణం

20మందికి గాయాలు అక్రమంగా తీసుకెళ్లి టీ కాస్తుండగా మంటలు తమిళనాడులోని మదురై రైల్వేస్టేషన్‌లో ఘటన మదురై: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఓ రైలు బోగీ...

రైలు బోగీలో గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది దుర్మరణం

మదురై: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఓరైలు బోగీ( ప్రైవేట్ పార్టీ కోచ్)లో అగ్నిప్రమాదం సంభవించి సంభవించింది. శనివారం తెల్లవారుజామున 5.15గంటల సమయంలో...

గుక్కెడు నీళ్ళివ్వని డబుల్ ఇంజిన్

మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల (9వ క్లాస్) ప్రణవ్.. రోజూ చెరువుకు వెళ్లి నీళ్లు తెస్తున్న తన తల్లి బాధను చూడలేకపోయాడు. మండుటెండల్లో కాలినడకన వెళ్లి ఆమె బిందెలతో నీళ్లు...
Elon Musk Tweets As Twitter Removes Legacy Blue Ticks

సెలబ్రిటీలు, ప్రముఖులకు ఎలాన్ మస్క్ భారీ షాక్…

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వినియోగదారు ప్రొఫైల్‌ల నుండి లెగసీ బ్లూ చెక్‌మార్క్‌లను తీసివేసింది. దీంతో సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ భారీ షాక్ ఇచ్చినట్లు అయింది. సబ్...

ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడి ఆరుగురి మృతి

షాజహాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ట్రాక్టర్ ట్రాలీ బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గర్రా నది నుంచి నీటిని తీసువస్తుండగా శనివారంప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో...
Asad killed in police encounter

ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మాద్ కుమారుడు హతం…

  లక్నో: గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మాద్ తనయుడు అసద్ ఎన్‌కౌంటర్‌లో హతమైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలో జరిగింది. ఉమేష్ పాల్ మర్డర్ కేసులో అసద్, ఘూలామ్ కూడా నిందితులుగా ఉండడంతో...
Mulayam Singh Yadav's last rites are over

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

ములాయం అంతిమ దర్శనానికి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు అంజలి ఘటించిన సిఎం కెసిఆర్, ఎంఎల్‌సి కవిత అఖిలేశ్‌ను పరామర్శించిన సిఎం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా వివిధ పార్టీల నేతల నివాళి వర్షాన్ని సైతం...
Four Members dead in Noida wall collapse

నోయిడాలో కూలిన ప్రహారీ గోడ: నలుగురు మృతి

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో మంగళవారం ఉదయం ప్రహారీ గోడ కూలింది. సెక్టార్ 21లోని జలవాయు విహార్ ప్రహారీ గోడ కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు....

Latest News