Home Search
యుపి సిఎం యోగి ఆదిత్య నాథ్ - search results
If you're not happy with the results, please do another search
విశ్వగురు కాదు.. విష పురుగు
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీది ఒక అసమర్ధపాలన, దౌర్భాగ్య పాలన, దరిద్రపు కొట్టు పాలన అని టిఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. మోడీ...
భగ్గుమంటున్న నిరసనలు
రాంచీ ఘర్షణలలో ఇద్దరు మృతి
కొన్ని ప్రాంతాలలో కర్ఫూ విధింపు
ప్రవక్తపై వ్యాఖ్యలతో తీవ్ర ఉద్రిక్తతలు
హౌరాలో పోలీసులతో తలపడ్డ నిరసనకారులు
రాంచీ/ కొల్కతా : మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో కొనసాగుతోన్న నిరసనలతో లో...
హోటళ్లలో కాదు.. ప్రభుత్వ గెస్ట్హౌస్లో బస చేయండి
మంత్రులకు యుపి సిఎం ఆదేశం
లక్నో: అధికారిక పర్యటనల్లో ప్రైవేట్ హోటళ్లకు బదులుగా ప్రభుత్వ అతిథిగృహాలలో బస చేయాలని రాష్ట్ర మంత్రులను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. అంతేగాక తమ వ్యక్తిగత...
జాతీయ ప్రత్యామ్నాయ యత్నాలు
దేశ ఆకాశాన్ని ఏడేళ్లుగా కమ్ముకొన్న కాషాయాంబరం వెలిసిపోతున్న సంకేతాలు వెలువడుతున్నాయనుకోవచ్చా?రాజ్యాంగం రంగు మార్చకుండానే దిక్కు మార్చేస్తున్న ఉక్కు చేతుల దిక్కుమాలిన పాలనకు ప్రజలు స్వస్తి చెప్పే రోజులు చేరువవుతున్నాయని ఊహించవచ్చా? త్వరలో జరగనున్న...
పాక్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న భార్యపై భర్త కేసు
లక్నో: టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా భారత్ పాక్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ ఓ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. ఈ మ్యాచ్లో పాక్ 10 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన...
సరైన సమయంలో జనాభా నియంత్రణ చట్టం
యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడి
లక్నో: జనాభా నియంత్రణ కోసం ఒక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో తీసుకువస్తుందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్లో జనాభాను...
అబ్బాజాన్లకే తిండి దక్కేది అరిగేది
యుపి సిఎం యోగి మతలబు మాట
లక్నో : ఉత్తరప్రదేశ్లో తన హయాం కంటే ముందు రేషన్ ‘ అబ్బా జాన్’ అని స్మరించుకునే వారికే దక్కేది ఒంటబట్టేది అని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి...
400 స్థానాలు గెలుస్తాం
లక్నోలో అఖిలేష్ సైకిల్ సవారీ
లక్నో: యుపిలో విజయం లక్షంగా సమాజ్వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గురువారం సైకిల్ యాత్ర చేపట్టారు. రాష్ట్ర రాజధాని లక్నోలో ఈ మాజీ సిఎం తన...
యడ్యూరప్ప సగౌరవ నిష్క్రమణ
బిజెపి పార్టీలో, ప్రభుత్వాలలో గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిరుగులేని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు....
రిపేరు బస్సును ఢీకొన్న ట్రక్కు
యుపి హైవేపై 18 మంది మృతి
అత్యధికులు వ్యవసాయ కూలీలు
భారీ వర్షాలతో పరిస్థితి దారుణం
బారాబంకీ: ఉత్తరప్రదేశ్లో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొని...
ఉత్తర భారతానికి పిడుగుపాట్లు
మొత్తం 74 మంది దుర్మరణం
యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ విలవిల
రుతుపవన వేళ ఆకాశపు వైపరీత్యం
రాజస్థాన్ కోటవద్ద పర్యాటకులు బలి
లక్నో /jజైపూర్/ భోపాల్ : ఉత్తర, పశ్చిమ భారతంలో ఉరుముల మెరుపుల...
కాన్పూర్ లో ఘోర ప్రమాదం: 17 మంది మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 24 మందికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి...
అజిత్ సింగ్ కన్నుమూత
కొవిడ్తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
ఆరుసార్లు ఎంపిగా ఎన్నిక, కేంద్రమంత్రిగా సేవలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాసట, రాష్ట్ర ఏర్పాటులో సహకారం
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ సంతాపం
అజిత్సింగ్ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు...
కాటి భవనం కూలి 21మంది దుర్మరణం
అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు యుపిలో ఘోర విషాదం
22 మందికి గాయాలు, శిథిలాల కింద మరికొంత మంది?
రంగంలో ఎన్డిఆర్ఎఫ్, భారీ వర్షంలో దారుణ ఘటన
గజియాబాద్: ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి అంత్యక్రియలకు...
భవనం పైకప్పు కూలి 18 మంది మృతి
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లోని ముర్దాబాద్ లో ఆదివారం మధ్యాహ్నం భవనం కూలింది. ఈ ప్రమాదంలో 18 మృతి చెందగా పలువురు త్రీవంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ...
ముంబై బాలీవుడ్ దోస్త్-దుష్మన్
కత్తులు దూసుకున్న బిజెపి, సేన
హిందీ చిత్రసీమ యుపికి ఉడాయింపు?
ముంబై : ముంబై నుంచి క్రమేపీ బాలీవుడ్ ఉత్తరప్రదేశ్కు తరలివెళ్లనుందనే వార్తలు రాజకీయ రచ్చను రేకెత్తించాయి. డ్రగ్స్ మాఫియా ఇతర కారణాలు చూపుతూ ముంబైలోని...
బాధిత గొంతు నులిమేస్తే ప్రతిఘటనలే
హత్రాస్లో రాహుల్ ప్రియాంకల హెచ్చరిక, యువతి కుటుంబానికి పరామర్శ
లక్నో /హత్రాస్ : దళిత మహిళ కుటుంబానికి పూర్తి న్యాయం కోసం తమ పోరు సాగిస్తామని రాహుల్, ప్రియాంకలు శనివారం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని...
నిర్దోషులు
దశాబ్దాల దర్యాప్తుకు తెరపడింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థాం బుధవారంనాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రకటించింది....
శ్రీరామరాజ్యం
అయోధ్యలో వైభవంగా రామమందిరానికి భూమి పూజ
ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
నక్షత్రం ఆకారంలో ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదీ జలాలు, దేశవ్యాప్తంగా సేకరించిన మృత్తికలతో అంకురార్పణ
హనుమాన్ గడీ,...
శతాబ్దాల నిరీక్షణకు తెర
మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
ఎందరో ఆత్మబలిదానాల...