Home Search
యు టర్న్ - search results
If you're not happy with the results, please do another search
ఒయు ఒడిలో సందడి
యూనివర్శిటీ అనగానే మెట్టు మెట్టు ఎక్కి పైకొచ్చిన విద్యార్థులు, వివిధ కోర్సులు, పుస్తకాలు, ప్రొఫెసర్లు, పరిశోధనలు అంతా గంభీర నిశ్శబ్ద వాతావరణమే ఉంటుంది. అక్కడి దృశ్యమంతా విద్యార్జనతో ఉన్నత స్థాయి ఉద్యోగ సాధన...
ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన హీరో ఎన్టీఆర్. ఈయన కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నందమూరి...
వేములవాడలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం పట్టణంలోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో యూటర్న్ వద్ద వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుకు అడ్డంగా వచ్చిన...
రంగంలోకి యువతరం
న్యూఢిల్లీ: కరోనాపై పోరును క్షేత్రస్థాయిలో మరింత ఉధృతం చేసేందుకు కేంద్రం వినూత్న పద్ధతిని ఎంచుకుంది. ఎంబిబిఎస్ విద్యార్థులను రంగంలోకి దింపి కరోనా మహమ్మారిని అరికట్టించడంలో ఉన్న మానవ వనరుల ఇబ్బందులను తొలిగించుకోవాలని సంకల్పించారు....
పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?
మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో...
బ్యాగులో శవం.. 12 గంటలు మహిళతో ప్రయాణం
బెంగళూరు: తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు సిఇఓ సుచనా సేట్తో కలిసి ఉత్తర గోవాలోని సర్వీసు అపార్ట్మెంట్ నుంచి సూట్కేసులో దాచిన ఆమె కుమారుడి మృతదేహంతో బెంగళూరుకు...
వాటర్ ట్యాంకర్ ఢీకొని స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
మాదాపూర్ ః వాటర్ ట్యాంకర్ ఢీ కొని స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆకుల దుర్గాప్రసాద్...
ఆ మూడు రోజుల పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద రాకపోకలు బంద్
హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ బిడ్జ్రి నిర్వహణ పనుల నేపథ్యంలో బ్రిడ్జి మీదగా మూడు రోజుల పాటు రాకపోకలను నిలిపివేస్తున్న జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ వెల్లడించారు. ఈనెల 6 వ తేదీ...
ఖమ్మంలో స్కూల్ బస్సు ప్రమాదం….
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని రాయిపర్తి బోర్డ్ వద్ద స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వివిఎస్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు యు టర్న్...
విమర్శలకు బదులు ఆరోపణలే
ప్రతిపక్షాలది రాజకీయ దగుల్బాజీతనం : నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : దేశంలోని ప్రతిపక్షం మేధోపరమైన డోలాయమాన స్థితి, నిజాలు చెప్పలేని దుస్థితిలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలపై...
ట్రక్కును ఢీకొట్టిన కారు.. జర్నలిస్ట్తో సహా ఐదుగురు సజీవదహనం
ఆగ్రాః ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవదహనమైన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం తెల్లవారుజామున సీనియర్...
హార్రర్ చిత్రంలో సమంత
కొన్నేళ్ళుగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ మంచి విజయాలను అందుకుంటోంది సమంత. అయితే తమిళంలో ఇప్పటికే విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న ఆమె తాజాగా ‘గేమ్ ఓవర్’ ఫేమ్ అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో...
సమ్మర్ స్పెషల్గా…
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘యు టర్న్’లాంటి సూపర్హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సీటీమార్’. ఈ మూవీలో...
బిఆర్ఎస్ మహాసముద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన్ చేయలేదు అని, వ్యాప్కోస్...
కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది: కెటిఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విధానంపై కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అన్ని వర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి పాలన...
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో కాంగ్రెస్ పై...
త్వరలో టెలికామ్ చార్జీల మోత!
టారిఫ్లను 15- నుంచి 17 శాతం పెంచొచ్చు
జియో, ఎయిర్టెల్ల అపరిమిత డేటాకు బ్రేక్: విశ్లేషకుల నివేదిక
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు టారిఫ్లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు త్వరలో వివిధ మొబైల్ సర్వీస్ ప్లాన్ల...
విపక్షాలపై ‘ఐ’టీ
న్యూఢిల్లీ : పన్ను మదింపు ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటలకే రూ. 1800 కోట్లకు పైబడిన పన్ను బకాలయు చెల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీకి...
లిక్కర్ కుంభకోణంలో కవిత మేనల్లుడు
మన తెలంగాణ /సిటీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇడి అధికారులు కొత్త పేరు బయటపెట్టారు. ఆయన ద్వారానే బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత లిక్కర్ స్కాంకు సంబంధించిన లావాదేవీలు జరిపారని, అతడే...
లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇడి అధికారులు కొత్త పేరు బయటపెట్టారు, ఆయన ద్వారానే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంకు సంబంధించిన లావాదేవీలు జరిపారని, అతడే వచ్చిన డబ్బులను పెట్టుబడిగా పెట్టారని పేర్కొన్నారు. కవిత...