Home Search
యోగి ఆదిత్యనాథ్ - search results
If you're not happy with the results, please do another search
బరిలో ముగ్గురు ఎంపిలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపి గా ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి...
దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తాం : కిషన్రెడ్డి
27న అమిత్ షా, అగ్ర నేతలలో రాష్ట్రంలో ప్రచారం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత శాసనసభ్యులు, ఎంపిలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులకు మొదటి జాబితాలో చోటు దక్కిందని, దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తామని...
మోడీ ప్రజాకర్షణకు పరిమితులు గుర్తిస్తున్న బిజెపి
కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేస్తే చాలు బిజెపి దేశంలో ఎక్కడైనా, ఏ ఎన్నికల్లోనైనా విజయాన్ని పొందగలదనే భరోసా క్రమం గా ఆ పార్టీ నేతలలో సడలుతోందా? మోడీ ప్రజాకర్షణకు పరిమితులను...
మొగ్గు ‘ఇండియా’ వైపే
సంపాదకీయం: ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మామూలుగా అయితే చెప్పుకోదగినవేమీ కాదు. ప్రతిపక్షాలు దాదాపు అన్నీ ‘ఇండియా’ కూటమిగా జట్టుకట్టి ఎన్నికల్లో బిజెపి మీద...
రైలు బోగీలో సిలిండర్ పేలి 9మంది దుర్మరణం
20మందికి గాయాలు
అక్రమంగా తీసుకెళ్లి టీ కాస్తుండగా మంటలు
తమిళనాడులోని మదురై రైల్వేస్టేషన్లో ఘటన
మదురై: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఓ రైలు బోగీ...
రైలు బోగీలో గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది దుర్మరణం
మదురై: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఓరైలు బోగీ( ప్రైవేట్ పార్టీ కోచ్)లో అగ్నిప్రమాదం సంభవించి సంభవించింది. శనివారం తెల్లవారుజామున 5.15గంటల సమయంలో...
నన్ను ఇండియాలోనే ఉండనివ్వండి: సీమా హైదర్
గ్రేటర్ నోయిడా: తాను భారత్లో నివసించడానికి అనుమతించాలనిభారత్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్ ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేసింది. గేమింగ్ యాప్...
మోడీ, యోగీలకు బెదిరింపు కాల్: నిందితుడు అరెస్టు
న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీని, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చంపివేస్తానంటూ హెల్ప్లైన్ నంబర్ యుపి-112 కు ఫోన్ చేసి బెదిరించిన ఒక 45 ఏళ్ల వ్యక్తిని ఉత్తర్ ప్రదేశ్...
అక్రమ ఆయుధాల నిలయం యుపి
శనివారం రాత్రి పదిన్నర గంటలపుడు (2023 ఏప్రిల్ 15వ తేదీ) పటిష్టమైన పోలీసు బందోబస్తులో విలేకర్లతో మాట్లాడుతుండగా అతిక్ అహమ్మద్, అతని సోదరుడు అషఫ్ అహమ్మద్ అనే నేరగాండ్లను ముగ్గురు దుండగులు అతి...
ప్రధాని మోడీకి రక్తంతో లేఖ రాసిన మథుర నిరసనకారులు
మథుర: శ్రీకృష్ణుని జన్మస్థానమైన ఉత్తర్ ప్రదేశ్లోని మథురలోగల బృందావనంలోని బంకీ బిహారీ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రతిపాదిత ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్థానికులు తమ రక్తంతో రాసిన లేఖను...
అయోధ్యలో భూముల అక్రమ విక్రయాలు!
నిందితుల్లో బిజెపి మేయర్, ఎంఎల్ఎ
అయోధ్య: అయోధ్య మేయర్, బిజెపి ఎంఎల్ఎ, పార్టీకి చెందిన మాజీ ఎంఎల్ఎ సహా 40 మంది నగరంలో అక్రమంగా భూములు విక్రయించడమే కాకుండా అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టినట్లు...
బిజెపి, ఆప్!
పటిష్ఠమైన పార్టీ వ్యవస్థ, అనేక అనుబంధ సంస్థల నిరంతర అండదండలు, తన కరకు మతతత్వ భావజాలానికి అనుగుణమైన సామాజిక మనస్తత్వం ఇవన్నీ కలిసి భారతీయ జనతా పార్టీకి మరోసారి తిరుగులేని విజయాలను కట్టబెట్టాయి....
రాజాసింగ్ వ్యాఖ్యలపై ఇసి సీరియస్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్కు ఓటేయకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో విషయం ఎన్నికల...
రాజాసింగ్ వ్యాఖ్యలపై ఇసి సీరియస్..
మన తెలంగాణ/హైదరాబాద్:ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్కు ఓటేయకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో విషయం ఎన్నికల సంఘం వరకు...
రాజాసింగ్ను తక్షణం అరెస్ట్ చేయాలి: తమ్మినేని
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్కు ఓట్లు వేయని వారి ఇండ్లపై జేసీబీలు, బుల్డోజర్లతో దాడులు చేస్తామంటూ బెదిరించిన తెలంగాణ బిజెపి ఎంఎల్ఎ టి రాజాసింగ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఎం రాష్ట్ర...
బడా కార్పొరేట్ మిత్రులే బిజెపి ప్రాధాన్యత
యుపి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక ఆరోపణ
ఘజియాబాద్(యుపి): చిరు వ్యాపారులు, పేద ప్రజల పట్ల బిజెపికి ఏమాత్రం కనికరం లేదని, తన బడా కార్పొరేట్ మిత్రుల కోసమే ఆ పార్టీ పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకురాలు...
బిజెపికి యుపి బిపి
మూడు రోజుల్లో 10 మంది కీలక ఒబిసి నేతల రాజీనామాలు
ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎంఎల్ఎల బాటలో మరికొందరు
కమలనాథుల్లో కలవరం
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ప్రతికూల పవనాలు
మరికొద్ది రోజుల్లో 12మంది మంత్రులు, 50మంది ఎంఎల్ఎలు...
కాశీ వీధుల్లో అర్ధరాత్రి కాలినడకన మోడీ సంచారం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తెల్లవారుజామున కాశీలో ఆకస్మిక పర్యటనలు జరిపారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలసి ప్రధాని మోడీ సోమవారం తాను ప్రారంభించిన కాశీ విశ్వనాథ ధామ్తోపాటు...
ఎస్పిలో చేరిన ఏడుగురు బిజెపి, బిఎస్పి ఎమ్మెల్యేలు
లక్నో: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్లో ఒక బిజెపి ఎమ్మెల్యే, బిఎస్పి నుంచి సస్పెన్షన్కు గురైన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్వాది...
‘అబ్బాజాన్’అన్నందుకు ముఖ్యమంత్రిపై కేసు నమోదు
పాట్నా: ‘అబ్బాజాన్' అంటూ వ్యాఖ్యానించినందుకుగాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై బీహర్లోని ముజఫ్ఫర్పూర్కు చెందిన యువకుడు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా యోగి ఆదిత్యనాథ్...