Home Search
రాజమండ్రి - search results
If you're not happy with the results, please do another search
టిడిపి రెండో జాబితా విడుదల
తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 34మంది అభ్యర్థుల లిస్టును గురువారం విడుదల చేసింది. 94మందితో మొదటి జాబితా గతంలో రిలీజైన సంగతి తెలిసిందే. తాజా...
సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు
రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
సికింద్రాబాద్ స్టేషన్లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్...
సికింద్రాబాద్ – విశాఖ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్
రేపు ఢిల్లీ నుండి ప్రారంభించనున్న ప్రధాని మోడీ
మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మరో రైలు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రేపు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ...
ఏపిలో బిజెపితో టిడిపి, జనసేన పొత్తు ఖరారు
ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకుంటున్నాయి. దాదాపు ఆరేండ్ల తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బిజెపితో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శనివారం రోజు...
పొత్తు పొడిచింది: జనసేన, బిజేపీలకు ఎన్ని సీట్లంటే…
తెలుగుదేశం, బిజేపి, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ జరిపిన సుదీర్ఘ మంతనాల అనంతరం సీట్ల పంపకంపై ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. జనసేన, బిజేపీలకు...
మిద్దెతోటల నిర్వహణకు మహిళలు ముందుకు రావాలి
మిద్దెతోటల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం.. శిక్షణ ఇస్తాం
మిద్దెతోటల అవార్డ్ కార్యక్రమంలో మంత్రి తుమ్మల
మన తెలంగాణ / హైదరాబాద్ : పసుపు,ఉప్పు,కారం తో పాటు అన్ని రకాల ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో...
చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం !
మన తెలంగాణ / హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి తృటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా టిడిపి నేతలు స్టేజీ మీదకు వచ్చేయడంతో ఈ ఘటన...
ప్రైవేట్ దోపిడీ
మన తెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో అదనపు ఛార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ప్రత్యేక రైళ్లతో పాటు ప్రైవేటు బస్సుల్లో ఈ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ...
సంక్రాంతికి 36 ప్రత్యేకరైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే 36 ప్రత్యేక...
తల్లవఝల కేంద్ర సాహిత్య పురస్కారం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అకాడ మీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ అనే...
ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం: ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వారపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని నిర్ణయించింది. విశాఖపట్నం-కర్నూలు సిటీ ప్రత్యేక రైలు (08585) జనవరి 16, 23, 30 తేదీల్లో మంగళవారం...
అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు
హైదరాబాద్: కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను ఎస్ఓటి ఎల్బి నగర్, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 360 కిలోల గంజాయి, కారు, నాలుగు మొబైల్...
అబ్దుల్లాపూర్మెట్లో గంజాయి స్వాధీనం
హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్లో భారీగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 366 కిలోల గంజాయి, ఒక మహీంద్రా ట్రక్,...
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టొయోటా కిర్లోస్కర్ కస్టమర్ సహాయక చర్యలు
తమ కస్టమర్-సెంట్రిక్ విధానానికి అనుగుణంగా, టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) చెన్నై, ఆంధ్రప్రదేశ్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో (నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి , కాకినాడ & గుంటూరు) ప్రభావితమైన వినియోగదారుల...
చంద్రబాబుపై ఎపి సిఐడి పిటి వారంట్లు
తోసిపుచ్చిన ఎసిబి కోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబుపై ఎపి సిఐడి దాఖలు చేసిన పిటి వారంట్లను ఎసిబి కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఎపి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎపి ఫైబర్ నెట్...
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడిపించాలని డిమాండ్…. చాంతాడంత వెయిటింగ్ …
హైదరాబాద్: సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడి నుంచైనా రావడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది....
తొమ్మిదేళ్ళ కింది పులకరింత
సంజీవరెడ్డి మామా/సునోజీ మేరే గానా/కహతా హై తెలంగాణ/ ఇన్సాన్ తుమ్కో మానా/ఐసా కభీ న జానా/బందర్ కే కార్నామా/బాతేఁతో లాక్ బోలా/బహుత్ జల్ద్ మగర్ భూలా/హోగయే తేరా హవాలా/నికల్ గయా దివాలా/ఛోడోజీ తెలంగాణ/...
అయ్యప్ప భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే 22 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు...
చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు..
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎపి హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచిన...
ఎంఎల్ఎ గోరంట్ల బుచ్చయ్య పిఎపై దాడి….
రాజమండ్రి: రాజమహేందరవరం గ్రామణ ఎంఎల్ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిఎ చంద్రశేఖర్పై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎంఎల్ఎ బుచ్చయ్య దగ్గర వ్యక్తిగత పిఎ...