Home Search
రాజమండ్రి - search results
If you're not happy with the results, please do another search
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో స్పెషల్ ట్రైన్ల టైమింగ్స్ వివరాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రయాణించే పలు ప్రత్యేక రైళ్ల టైమింగ్స్ను మార్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు మారిన టైమింగ్స్ను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు సూచించారు. దక్షిణమధ్య రైల్వే...
ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
షిర్డీ- టు సికింద్రాబాద్, షిర్డీ- టు కాకినాడకు స్పెషల్ రైళ్లు
డిసెంబర్ 04వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే వరుసగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. గతంలో ప్రకటించిన నవంబర్...
దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సేవలందించనున్న రైళ్లు
హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్- 19 సెకండ్ వేవ్ ప్రారంభమయిన నేపథ్యంలో, ప్రయాణికులు ఎక్కువగా...
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 72 రైళ్ల రద్దు
హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే పరిధిలోని (ఎస్సీఆర్)లో నడిచే 72 రైళ్లకు త్వరలో రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా రూట్లలో నష్టాలు, ఆక్యుపెన్సీ లేకపోవడంతో దక్షిణమధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది....
పండగలకు 39 ప్రత్యేక రైళ్లు
వేర్వేరు జోన్లకు టైమ్ టేబుల్
ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త. నేటి నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే నడపనుంది. దసరా, దీపావళి సందర్భంగా...
అంబేద్కర్ వర్సిటీ అర్హత పరీక్షకు 308 ఖైదీలు హాజరు
మనతెలంగాణ/హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అర్హత పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 8,971 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ అర్హత పరీక్షకు వివిధ జైళ్ల నుంచి 308 ఖైదీలు హాజరయ్యారు....
ప్రయాణికుల కోసం అందుబాటులోకి మరిన్ని రైళ్లు
హైదరాబాద్: భారతీయ రైల్వే శనివారం నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు అందుబాటులో ఉన్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే శాఖ...
సంపాదకీయం: సామాజిక సుదూరం!
మనుషులందరినీ సమానులుగా, సాటివారుగా చూసే విశాల దృష్టి దేశంలో ఎన్నడూ లేదు. కుల వ్యవస్థ దేశ ప్రజల మధ్య దుర్భేద్యమైన గోడలు నిర్మించింది. కొన్ని కులాలకు ఉచ్ఛతను, మరి కొన్నింటికి నైచ్యాన్ని ఆపాదించి...
యువతిపై గ్యాంగ్ రేప్.. ఏడుగురు అరెస్ట్
అమరావతి: రాజమండ్రిలో 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు దొరికారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. చెప్పుల షాపులో పని ఇప్పిస్తామని బాలికను నమ్మించి గదిలో నిర్భంధించిన...
ఒక బిహారీ… పది హత్యలు…
ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు
సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు
మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు
మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...
ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల శివారులోని రిలయన్స్ బంక్ సమీపంలో జాతీయ రహదారి NH 65పై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వేగంగా వచ్చి...
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
మోటార్ సైకిళ్లు, కార్లు చోరీ చేస్తున్న నిందితుడు
రూ.60,50,000 విలువైన వాహనాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి సజ్జనార్
హైదరాబాద్ : వాహనాలు, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగను సైబరాబాద్ పోలీసులు...
‘సరాసరి…’గా రొమాన్స్
నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలోని మరో గీతం ఆదివారం యుట్యూబ్ ద్వారా విడుదలైంది. నితిన్,...
కోరలు చాచిన కాలుష్యం
287 నగరాల్లో వాయు కాలుష్యం
తెలంగాణలో 9
ఎపిలో 6 పట్టణాలు
231 నగరాల్లో అధికంగా నమోదు
గ్రీన్పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...
అవకాశాలు ఉంటే అద్దె గర్భాలు.. లేకుంటే శిశు విక్రయాలు
సంతాన సాఫల్యానికి కమీషన్పై అంతా సిద్ధం చేస్తారు.. నగరంలో వెలుగు చేసిన కొత్తరకం దందా
మనతెలంగాణ/అల్వాల్ : శిశు విక్రయం కేసును చేధించిన పోలీసులు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి వివరాలను...
సమ్మర్ స్పెషల్గా…
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘యు టర్న్’లాంటి సూపర్హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సీటీమార్’. ఈ మూవీలో...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగరు...
పల్లెలకు కదులుతున్న నగరం…
హైదరాబాద్: సంక్రాంతి అంటే పల్లె పండుగ.. దాంతో వివిధ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం పల్లెలను వీడి పట్టణాలకు రోజు అనేక వేల మంది పట్టణాలకు వలస వస్తుంటారు.. కాని ఒక్క పండుగల...
ప్రయాణికులకు రైల్వే సంక్రాంతి కానుక
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు రైల్వే యాజమాన్యం కానుక ప్రకటించింది. సూదూర ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా నాలుగు డబుల్ డెక్కర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత...
కథ విన్నపుడే విజయాన్ని ఊహించా: సిరివెన్నెల
సాయి తేజ్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో విజయోత్సవ సంబరాలను...