Monday, May 20, 2024
Home Search

రైతుబంధు పథకం - search results

If you're not happy with the results, please do another search

రైతుబంధు రూ.265.18 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద సోమవారం రూ.265.18కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. 1,51,468మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేసినట్టు తెలిపారు. ఎకరాకు రూ.5వేలు చొప్పున...
Opportunity for Rythu Bandhu to get cash through post offices

పోస్టాఫీస్‌ల ద్వారా రైతుబంధు నగదు పొందే అవకాశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోస్టాఫీస్‌ల ద్వారా రైతుబంధు నగదు పొందే అవకాశం రైతలకు కల్పించామని తపాలాశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటల సాగు పెట్టబడిగా 66.61లక్షల మంది రైతుల బ్యాంకు...

తెలంగాణ కలను ‘రైతుబంధు’ సాకారం చేస్తోంది : ఎంఎల్‌సి కవిత

హైదరాబాద్ : యాసంగి రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న 10వ విడత రైతుబంధు నగదును ప్రభుత్వం అన్నదాతల బ్యాంకు...
Rythu Bandhu for New patta pass book farmers

రైతులకు గుడ్ న్యూస్.. వారికి కూడా రైతుబంధు అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో కొత్త రైతులకు కూడా రైతుబంధు పథకం కింద సాయం పొందే అవకాశం కల్పించింది. ఈనెల 20నాటికి కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది,ధరణిలో నమోదు అయిన వారు...
TS Govt distributes Rythu Bandhu from Dec 28

28నుంచి యాసంగి రైతుబంధు

రైతులకు తీపికబురు అందించిన సిఎం కేసిఆర్ ఈ నెల 28నుండి రైతుబంధు నిధుల పంపిణీ 10వ విడతకింద రూ.7600కోట్లు సిద్దం మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసిఆర్ తియ్యటి కబురందించారు. వ్యవసాయరంగంలో రైతులకు యాసంగి పంట...
KCR about Rythu Bandhu in Jagtial Public Meeting

రైతుబంధుకు పరిమితి విధించాలని అంటున్నరు..

‘రైతులకు రైతుబంధు సైతం పదెకరాలకు మించి ఎందుకు ఇస్తున్నరు? లిమిట్‌ చేయచ్చుకదా అని తనను కూడా అడుగుతున్నరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను సిఎం కెసిఆర్...

5లక్షల మందికి కొత్తగా రైతుబంధు

నేటి నుంచి నిధుల పంపిణీ ప్రారంభం 68.10 లక్షల మందికి రూ.7,521 కోట్లు కొత్తవారి చేరికతో రూ.110కోట్ల అదనపు భారం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న టిఆర్‌ఎస్ సర్కారు...

తొలకరికి ముందే రైతుబంధు

  ఈ వానాకాలం అదనంగా 4లక్షల మందికి అవకాశం ఈ వానాకాలం అదనంగా 4లక్షల మందికి జూన్ తొలివారంలోనే ఖాతాలకు సొమ్ము ఖజానాపై రూ.200కోట్లు అదనపు భారం! బడ్జెట్‌లో సాగుకు రూ.24254కోట్లు రైతుబంధు కోసమే రూ.15000కోట్లు మన...
NDTV broadcast special article on Rythu Bandhu scheme

జాతీయ మీడియాలో రైతుబంధు సంబురాలు

ఎన్డీటివిలో కెసిఆర్‌పై ప్రశంసల జల్లు మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ మీడియాలో రైతబంధు సంబురాలు హల్ చల్ చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు పరుస్తున్న రైతు అనుకూల విధానాలు జాతీయ స్థాయిలో ప్రశంసల...
Sharmila is talking about lack of understanding about farmers insurance

రైతుకు పెట్టుబడి సాయమే రైతుబంధు లక్ష్యం

ప్రపంచానికే ఆదర్శం.. ఈ వినూత్న పథకం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మనతెలంగాణ/ హైదరాబాద్ : రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడమే రైతుబంధు పథకం లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం...
Srinivas Goud participate in Rythu Bandhu Rally

రైతుబంధు సంబరాలతో తెలంగాణలో ముందే సంక్రాంతి: శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: గడచిన 15రోజుల నుండి తెలంగాణలో రైతు బంధు సంబరాలతో రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు....
Arrangements for release of Rythu Bandhu funds are complete

నేటి నుంచి రైతుబంధు

  66.61లక్షల అన్నదాతలకు లబ్ధి ఈ సీజన్ రైతుబంధుకు రూ.7645.65 కోట్లు సిద్ధం ఎకరానికి రూ.5వేల చొప్పున 152.91లక్షల ఎకరాలకు నిధులు ఈ నెల 10వరకు ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకున్న భూములకు వర్తింపు...
BJP conspiracy to spread false propaganda on Raitubandhu

‘రైతుబంధు ఎత్తేస్తారంటూ’ దుష్ప్రచారం

  వరి వేసే రైతులకు రైతుబంధు కట్ చేయనున్నారని ఈటల పిఆర్‌ఒ చైతన్య పేరిట వాట్సాప్ మెసేజ్ కలకలం హుజూరాబాద్ పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని అసత్య...
Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

రైతుబంధు ఖాతాలకు రూ.1152కోట్లు జమ

మనతెలంగాణ/హైదరాబాద్: వానాకాలం పంటల సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం రైతుబంధు పథకం కింద బుధవారం రూ.1152.46కోట్లు రైతుల ఖాతాకు జమ చేసింది. రెండెకరాల వరకూ పొలం ఉన్న 15.07లక్షల మంది రైతులకు నగదు...
Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

రాష్ట్రంలో ప్రారంభమైన రైతుబంధు పండుగ

తొలి రోజు ఎకరం లోపు ఉన్న రైతుకు రైతుబంధు 16,95,601 రైతుల ఖాతాల్లో రూ.516.96 కోట్లు నేడు రెండెకరాలు కలిగిన రైతులకు నగదు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో పండుగ వాతావరణం సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతల వెల్లువ మన తెలంగాణ/హైదరాబాద్: ఒక...
Rythu Bandhu distribution from June 15 in Telangana

10లోపు ధరణిలో చేరిన అందరికీ రైతుబంధు

10లోపు ధరణిలోచేరిన అందరికీ రైతుబంధు : మంత్రి నిరంజన్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్రంలో ఈనెల 10లోపు ధరణిలో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేయనున్నట్టు...

సోమవారం నుంచి రైతుబంధు సహాయం..

హైదరాబాద్‌: రైతుబంధు నగదు పంపిణీపై అధికారులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ(సోమవారం) నుంచి వచ్చేనెల జనవరి వరకు...

యాసంగి రైతుబంధు రేపటి నుంచి

యాసంగి రైతుబంధు రేపటి నుంచి ఎకరానికి ఐదువేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ మన తెలంగాణ/హైదరాబాద్: రేపటి నుంచి రాష్ట్రంలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి...
Arrangements for release of Rythu Bandhu funds are complete

రైతుబంధుతో అన్నదాతకు మేలు

సాగు సీజన్‌కు ముందే రైతన్న ముఖాల్లో ఆనందం ధరణి పోర్టల్ ఆధారంగా ఈ పథకం వర్తింపు ఈనెల 27 నుంచి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు జమ సాయం అందజేతకు రూ.7,300 కోట్ల నిధుల సమీకరణ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర...
Rythu bandhu cash gives to all Farmers: Somesh Kumar

రైతులందరికీ రైతుబంధు: సిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బిఆర్‌కెఆర్ భవన్‌లో గురువారం అధికారులతో ఆయన రైతుబంధు పంపిణీపై...

Latest News