Home Search
రైళ్ల రాకపోకలు - search results
If you're not happy with the results, please do another search
కరోనా ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు…
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తాజాగా రైల్వేశాఖపైనా కోవిడ్19 ప్రభావం పడింది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యం.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో...
ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం పట్టాలపై నిలిచిపోయిన రైలు
సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్కు వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ రైలు వరంగల్ జిల్లా పరిధిలోని హాసన్పర్తి వద్ద నిలిచిపోయింది. మార్గమధ్యలో ఈ రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర...
ప్రైవేట్ దోపిడీ
మన తెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో అదనపు ఛార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ప్రత్యేక రైళ్లతో పాటు ప్రైవేటు బస్సుల్లో ఈ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ...
దూసుకొస్తున్న మిగ్జాం తుపాన్
అల్లకల్లోంగా మారిన సముద్రం
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండి
పలు మార్గాల్లో రైళ్లు రద్దు
చెన్నై ..విశాఖ విమారసర్వీసులు బంద్
మనతెలంగాణ/హైదరాబాద్ : అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా...
ఎపి రైలు ప్రమాదం.. 14కు చేరిన మృతుల సంఖ్య
విజయనగరం: రాయ్గఢ్ ప్యాసింజర్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. నిన్న(ఆదివారం) రాత్రి విశాఖపట్టణం నుంచి రాయ్గఢ్కు వెళ్లే ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి జంక్షన్ వద్ద ఆగి ఉన్నప్పుడు...
గూడూరు-మనుబోలు మధ్య అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే తన రైలు నెట్వర్క్ పరిధిలోని విస్తరిస్తూ గూడూరు - మనుబోలు మధ్య అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్ను విస్తరించింది. రైలు కదలికలను సులభతరం చేయడానికి, రైలు...
రాజస్థాన్లో భారీ వర్షాలు.. బైక్తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి
జైపూర్ : రాజస్థాన్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జోధ్ పూర్ లో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్కు...
బెంగాల్లో రైలు ప్రమాదం..
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని బంకూరా జిల్లాలో ఆదివారం గూడ్స్ రైళ్ల ప్రమాదం జరిగింది. ఒండా స్టేషన్ వద్ద నిలిపిఉంచిన సరుకు రవాణా రైలును మరో గూడ్స్ వచ్చి ఢీకొందని ఆగ్నేయ రైల్వే...
బహానగా రైల్వేస్టేషన్కు సిబిఐ సీల్
భువనేశ్వర్ : ఇటీవల ఘోర స్థాయిలో జరిగిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం జరిగిన ఒడిషాలోని బహానగా జజార్ రైల్వేస్టేషన్కు సీల్ వేశారు. దాదాపు 300 మంది వరకూ చనిపోయిన ఈ ఘటనపై సిబిఐ...
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్ నుంచి తాండూరు మీదుగా సాగే రైల్వే సర్వీసులను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే శాఖ...
సూత్రధారి సుబ్బారావు?
మన తెలంగాణ/హైదరాబాద్/సిటీ బ్యూరో : అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎపి ప్రకాశం జిల్లా...
సీమ జలవిలయం
16 మంది మృతి, 70 మంది గల్లంతు
చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేని వర్షాలు
ఆర్టిసి బస్సు మునిగిపోయి ముగ్గురు దుర్మరణం, కొట్టుకుపోయిన నందలూరు రాజంపేట రైల్వే ట్రాక్, హెలికాఫ్టర్...
విజయవాడ స్టేషన్ యార్డులో భారీ ఎత్తున మార్పులు
దీంతో రైళ్ల నిరీక్షణ సమయం తగ్గడం, సెక్షన్ సామర్థ్యం మెరుగవుతోంది
ప్రధానంగా సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య ఏకకాలంలో రైళ్ల రాపోకలకు సౌలభ్యం ఏర్పడుతోంది
దక్షిణ మధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ...
పూర్తయిన రాజమండ్రి యార్డు పునర్నిర్మాణ పనులు
ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు సౌకర్యవంతం
దక్షిణమధ్య రైల్వే అధికారులు
అమరావతి: విజయవాడ టు విశాఖపట్నం సెక్షన్లో రాజమండ్రి రైల్వే ప్రధాన యార్డు పునర్నిర్మించబడినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. యార్డు పునర్మిర్మాణంలో భాగంగా కొత్తగా కల్పించబడిన మౌలిక...
భారత్ బంద్ ప్రశాంతం
బిజేపియేతర రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్
ఢిల్లీలో బంద్ ప్రభావం పాక్షికం
పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భారీ ర్యాలీలు
అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన...
ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం
గ్రామాలకు కరోనా పాకకుండా చేయాలి, దేశం ముందున్న పెద్ద సవాల్ ఇదే
లాక్డౌన్తో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంది,
దానికి తగట్టుగా ఆర్థిక ప్యాకేజీ ఉండబోతోంది
లాక్డౌన్ పొడిగింపును వ్యతిరేకించిన 12 రాష్ట్రాలు!
ఎవరైనా...
జెబిఎస్ టు ఎంజిబిఎస్ మెట్రో మరో మెరుపు
సాకారమైన ప్రయాణికుల కల
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రాకపోకలు, ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్, నేటి ఉ. 6.30 గం.ల నుంచి ప్రయాణికులకు అనుమతి
హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు...
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో సిద్ధం
రెండో వారంలో పరుగులు
హైదరాబాద్: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండో కారిడార్ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్వరకు ఫిబ్రవరి రెండో వారం లో రైలును నడిపించేందుకు సిద్దం చేశారు....
మెట్రో రైల్ సేవలకు అంతరాయం
హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రయాణానికి బుధవారం ఉదయం కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా నాగోల్- మియాపూర్ రూటులో ఉదయం 10.30 నుంచి సుమారు 15 నిమిషాల సేపు మెట్రో...
మోడీ ఆదేశంతోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్
కొమురవెల్లి రైల్వే స్టేషన్ హాల్ట్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి...