Home Search
వరవరరావు - search results
If you're not happy with the results, please do another search
మన కాలపు మహా వాగ్గేయకారుడు
కవి సంధ్య స్మారక సంచిక
సెప్టెంబర్ 10న కవిసంధ్య గద్దర్ స్మారక సంచిక ఆవిష్కరణ, సంస్మరణ సభ దళిత రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్, కవి సంధ్య, హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో ప్రజా వాగ్గేయ కారుడు,...
భీమా కోరెగావ్ కేసులో ఇద్దరికి బెయిలు
న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు వెర్నన్ గోన్సాల్వెస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారికి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. మహారాష్ట్రను వీడి వెళ్లవద్దని,...
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు.....
రాహుల్గాంధీపై అనర్హత వేటుతో లబ్ది పొందాలని బిజెపి కుట్రలు
దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుంటుంబానిదే
కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలిచే మోడీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి
సత్యాగ్రహ...
ఖైదీల హక్కులు హరిస్తున్న జైళ్ళు
పదహారు మంది మేధావులపైన అయిదేళ్ళ క్రితం ప్రభుత్వం ఎల్గార్ పరిషత్ కేసు పెట్టింది. కేసు దర్యాప్తు ఎంత వరకొచ్చిందో తెలియదు కానీ, విచారణ మాత్రం అంగుళం ముందుకు కదలలేదు. ఈ కేసు విచారణ...
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
1818 ఇండియా!
1818 జనవరి 1వ తేదీన భీమానదికి సమాంతరంగా రక్తపుటేర్లు ప్రవహించాయి. మరాఠీ నేలపై ఆధిపత్య వర్గాల అణచివేతను దళిత వర్గాలు అడ్డుకున్న రోజది. పీష్వాలపై ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి మరాఠీ మహర్లు...
జైల్లో పుట్టిన గాలిపటాలు!
జైళ్ళలో నిర్బంధించిన కవుల గీతాలతో ఇంగ్లీషు అనువాదాల నూతన కవితా సంకలనం వెలువడింది. పాకిస్థాన్కు చెందిన ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ను 1951 మార్చి 9వ తేదీన అక్కడి ప్రభుత్వం తొలిసారిగా...
ఎందుకు ఏడుస్తున్నావు బండి సంజయ్: కూనంనేని
హైదరాబాద్: ప్రతిపక్షాలపై కేంద్రం ఐటి, ఇడిలను ప్రయోగిస్తుందని సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు మూడు వేల ఇడి కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. దేశంలో...
నేను ఇక్కడి భూమినే… ఒక Rightful Anger and Agony
Poetry is the lifeblood of rebellion, revolution, and the raising of consciousness.
Alice Walker
ఒక కవి మనసు స్థిరంగా ఎప్పుడూ వుండదు.ఏదొక సామాజిక అనిశ్చితి మనసును తొలుస్తూ వుంటుంది. ఆ...
టిఆర్ఎస్ జాతీయస్థాయిలో పనిచేయాలి: సిపిఐ నారాయణ
హైదరాబాద్: శివసేన ప్రభుత్వంతో బిజెపికి పని ఏంటి ? అని సిపిఐ నేత నారాయణ అన్నారు. మహారాష్ట్రలో ఈడీని ఉపయోగించి అధికారం కైవసం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ పై బిజెపి దృష్టిసారించిందని...
ఈ పరిస్థితులలో జైలుకు ఎలా పంపుతాం?
ఫిబ్రవరి 5 వరకు వరవరరావుకు బెయిల్ పొడిగింపు
ముంబై: ప్రస్తుతం మెడికల్ బెయిల్పై ఆసుపత్రిలో ఉన్న ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితుడు విప్లవ కవి వరవరరావు బెయిల్ గడువును బొంబాయి హైకోర్టు ఫిబ్రవరి...
డిసెంబర్ 2 దాకా వరవరవర రావుకు ఊరట
ముంబయి: ఎల్గర్ పరిషద్, మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రస్తుతం మెడికల్ బెయిల్పై ఉన్న విప్లవ కవి వరవర రావు బెయిల్ను బాంబే హైకోర్టు డిసెంబర్ 2 వరకు పొడిగించింది. తీవ్ర అనారోగ్యంతో బాధనడుతున్న...
ఎల్గార్ కేసు జాతీయ అంశం: ఎన్ఐఎ
ఎల్గార్ కేసు జాతీయ అంశం
అందువల్లే కేంద్రం మాకు అప్పగించిందిః ఎన్ఐఎ
రాజకీయ దురుద్దేశాలున్నాయి: నిందితులు
ముంబయి: జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలున్నందునే ఎల్గార్ పరిషద్మావోయిస్ట్ లింక్ల కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కేంద్రం సుమోటోగా...
స్టాన్ స్వామి దళితుల ‘దైవం’
రోమన్ క్యాథలిక్లో జీసస్ సమాజ సభ్యులను జెసూట్స్ అంటారు. 1534లో సెయింట్ ఇగ్నేషియస్ లయోలా, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈ సమాజాన్ని స్థాపించారు. సంస్కరణలకు వ్యతిరేకంగా మత హింసలు చెలరేగినప్పటికీ రోమన్ క్యాథలిక్...
సిఎంపై ఈటల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. కెసిఆర్ కు, ఈటలకు ఆరేళ్లగా గ్యాప్ ఉంటే మంత్రి ఎలా అయ్యారని శ్రీనివాస్...
ఆసుపత్రి నుంచి వివి విడుదల
ముంబై : ఎల్గార్ పరిషత్ కేసులో ఇటీవలే బెయిల్ పొందిన కవి, హక్కుల నేత వరవరరావు ఆదివారం నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనారోగ్యంతో...
25న రాష్ట్రబంద్కు మావోయిస్టుల పిలుపు..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆడవుల నుంచి గ్రేహాండ్స్ బలగాలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మంగళవారం మావోయిస్ట్ తెలంగాణ కార్యదర్శి జగన్ రాశారు. విరసం నేత వరవరరావును వెంటనే విడుదల చేయాలని ఉపా, ఎన్ఐఎ కేసులు ఎత్తివేయాలని...
ఆనాటి చీకటి రోజులను గుర్తు చేసుకున్న దత్తాత్రేయ
మారు వేషంలో కార్యకలాపాలు కొనసాగింపు
మన తెలంగాణ/హైదరాబాద్: 25 జూన్, 1975 అర్ధరాత్రి ‘ఎమర్జెన్సీ’(అత్యయిక పరిస్థితి) విధించి 415 సంవత్సరాలైన సందర్భంగా నాటి చీకటి రోజులను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన...