Monday, May 20, 2024
Home Search

విశాఖ జిల్లా - search results

If you're not happy with the results, please do another search

విశాఖపట్నంలో కుటుంబం ఆత్మహత్యాయత్నం..

విశాఖపట్నం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లా పట్టణంలోని రైల్వే న్యూ కాలనీలో చోటుచేసుకుంది. అప్పుల బాధతోనే కుబుంబంలోని నలుగురు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది....
New districts of Andhra Pradesh

ఎపిలో కొత్త జిల్లాలు…

క్రొత్త జిల్లాలు : AP 1) జిల్లా : శ్రీకాకుళం ముఖ్య పట్టణం: శ్రీకాకుళం నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట) రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30. వైశాల్యం:...
Heavy Rain Alert for Coastal AP 

ఆ జిల్లాలకు భారీ వర్షాలు… వాతావరణ శాఖ హెచ్చరిక

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం వల్ల నవంబర్ 27 నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, కడప​, ప్రకాశం జిల్లాలోతో పాటు అనంతపురం, గుంటూరు-కోస్తా, కృష్ణా-కోస్తాలో...
Man belongs to Jinnaram Dies in Dubai

విశాఖలో విషాదం.. అదృశ్యమైన బాలిక అనుమానాస్పద మృతి

అమరావతి: విశాఖపట్నంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అగనంపూడి శనివాడలో మంగళవారం కనిపించకుండా పోయిన కీర్తన అనే బాలిక శవమై కనిపింది.నిన్న సాయంత్రం అదృశ్యమైన కీర్తన బుధవారం తెల్లవారుజామున పక్క అపార్ట్ మెంట్...

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్:  రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ...
4 Children died after fell into Pedderu Revu in Visakha

విశాఖలో విషాదం: ఏరు దాటుతూ మునిగిపోయిన నలుగురు చిన్నారులు..

విశాఖపట్నం: జిల్లాలోని జమ్మాదేవిపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడ్డాది మాడుగుల పెద్ద ఏరు దాటుతూ మునిగిపోయిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. పెద్ద ఏరు దాటుతుండగా ఊభిలో చిక్కుకుపోయిన నలుగురు చిన్నారులు మరణించారు....

భారీ వర్షాలు… 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్

హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో అప్పపీడనం కొనసాగుతోంది. అప్పపీడన ప్రభావంతో వచ్చే మూడ్రోరోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. దీంతో తెలంగాణలోని 9 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, అసిఫాబాద్,...
Six died with black fungus in Visakhapatnam

విశాఖలో బుసలు కొడుతున్న బ్లాక్ ఫంగస్…

అమరావతి: విశాఖలో బ్లాక్ ఫంగస్ బుసలు కొడుతోంది. ఫంగస్ బారినపడి ఆరుగురు మృతిచెందారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో 113 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ మందుల...
AP Governor Approval to 3 Capital bill

ఎపి పాలనా రాజధాని విశాఖ

ఎపి శాసన రాజధానిగా అమరావతి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం న్యాయ రాజధానిగా కర్నూలు, సిఆర్‌డిఎ రద్దు  మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో సిఆర్‌డిఎ 2014 రద్దు, వికేంద్రీకర-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్...
Nirbhaya case filed against 139 people in Panjagutta PS

విశాఖలో దారుణం.. కొంతకాలంగా బాలికపై ముగ్గురు అత్యాచారం..

విశాఖపట్నంః జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పపడడంతో ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన జిల్లాలోని ఎలమంచిల మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన...
2 workers died after gas leakage in Visakhapatnam

విశాఖలో మరో విషాదం.. గ్యాస్ లీకేజీతో ఇద్దరు మృతి,

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో వరుస గ్యాస్ లీకేజ్ ఘటనలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. విశాఖలో ఎల్‌జి పాలిమర్స్ ఘటన మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం పరవాడలోని ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయ్యింది. సాయినార్...

విశాఖే ఉత్తమం

  హైదరాబాద్ ః ఎపి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ బెస్ట్ ఆష్షన్ అని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఎక్స్‌పర్ట్ కమిటి కన్వీనర్ జిఎన్ రావు తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎగ్జిక్యూటివ్...
Nara Lokesh Padayatra again from tomorrow

రేపటి నుంచి మళ్లీ నారా లోకేశ్ పాదయాత్ర

మన తెలంగాణ / హైదరాబాద్: ఈ నెల 27 నుంచి టిడిపి యువనేత నారా లోకేశ్ మళ్లీ పాదయాత్ర చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే యువగళంగా...

వాకపల్లి న్యాయానికి సమాధి

2007 ఆగస్టు 20న ఉదయం 6 గం॥లకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్‌కు చెందిన 21 మంది పోలీసులు నక్సలైట్ల కోసం కూంబింగ్‌లో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా జిమాడుగుల మండలంలోని వాకపల్లి గ్రామంపై...

అసలైన ఆదివాసుల దయనీయత

ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచంలోని 100 కి పైగా దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని గిరిజన జనాభా దాదాపు 50 కోట్లు. ఇందులో దాదాపు 5000 విభిన్న గిరిజన తెగలు ఉన్నాయి....
List of scheduled areas in india

అభివృద్ధికి నోచుకోని గిరిజీవనం

ప్రకృతితో మమేకమైన జీవనం వారిది. స్వచ్ఛమైన సెలయేళ్లు దట్టమైన అడవులు, గంభీరమైన కొండలు, పక్షుల కిలకిలారావాలు, పచ్చని ప్రకృతి అందాలు, వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యం గా...
Sebastian the fighter

పోరాట యోధుడు సెబాస్టియన్

కేరళలో జన్మించిన పి.ఎ.సెబాస్టియన్ పోలియోతో బలమైన రెండు కాళ్ళు లేకుండా పుట్టినప్పటికీ మహారాష్ట్రలో అడ్వకేట్ వృత్తిలో పేదల పక్షాల పోరాడుతూ ప్రపంచ ప్రజా న్యాయవాదుల సంస్థను ఏర్పరచి, పేద ప్రజల పక్షాన హక్కుల...

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

నలుగురి అరెస్టు యాంటి నార్కొటెక్ బ్యూరో ఎస్పి చక్రవర్తి పటాన్ చెరు: అక్రమంగా తరలిస్తున్న గంజాయి మూఠను రాష్ట్ర యాంటి నార్కొటెక్ బ్యూరో ఎస్పి చక్రవర్తి , పటాన్‌చెరు సిఐ లాలునాయక్‌లు...
Indrakaran Reddy visit Simhachalam Temple

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: విశాఖ జిల్లా సింహచలం పుణ్యక్షేత్రంలో వరాహ నరసింహ స్వామి చందనోత్సవాన్ని పురస్కరించుకొని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మిస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు....
120 km on scooty with child dead body in vizag

విషాద ఘటన.. కన్నబిడ్డ శవంతో 120 కి.మీటర్లు స్కూటీపైనే ప్రయాణం..

హైదరాబాద్: కన్నబిడ్డ చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు కన్నీటిని దిగమింగుతూనే 120 కిలోమీటర్లు స్కూటీపైనే మృతదేహంతో ప్రయాణించారు. ఎపిలోని విశాఖ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ చిన్నారి చికిత్స...

Latest News