Home Search
స్మార్ట్ ఫోన్ల - search results
If you're not happy with the results, please do another search
27,000 వివో ఫోన్ల ఎగుమతుల నిలిపివేత
న్యూఢిల్లీ : పొరుగు దేశాల మార్కెట్లకు భారతదేశం నుంచి మొబైళ్లను ఎగుమతి చేయాలనే చైనా కంపెనీ వివో ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల పాటు 27 వేల స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేయకుండా...
రియల్మి నుంచి మూడు కొత్త ఫోన్లు
న్యూఢిల్లీ : రియల్మి ఇండియా మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది.- రియల్మి జిటి నియో 3టి, రియల్మీ సి 33, రియల్మి సి 30ఎస్ ఫోన్లు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా...
గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త ఫోన్లు
గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త ఫోన్లు
ఆవిష్కరించిన సామ్సంగ్
మన తెలంగాణ/ హైదరాబాద్ : స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ తన గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ధర శ్రేణి...
రెడ్మి నోట్ సిరీస్లో రెండు కొత్త ఫోన్లు
బెంగళూరు : ప్రముఖ మొబైల్ బ్రాండ్ షియోమికి చెందిన రెడ్మి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు విడుదల చేసింది. బెంగళూరులో జరిగి కార్యక్రమంలో రెడ్మి నోట్11ప్రో+ 5జి, రెడ్మి నోట్ 11ప్రొ పేరిట లాంచ్...
ఇక పాత ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!
ముంబయి: 2021 నవంబర్ 1 నుంచి పాత ఆండ్రాయిడ్ (4.1కి మునుపటి వర్షన్), ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆపిల్ ఫోన్లలో ఐఓఎస్ 10 లేక కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం మాత్రమే...
జియో 5జిలో రెనో6 ఫోన్లను పరీక్షించిన ఒప్పో
న్యూఢిల్లీ : జియో భాగస్వామ్యంతో ఒప్పొ ఇండియా తన రెనో 6 సిరీస్ 5జి నెట్వర్క్ ప్రయోగం నిర్వహించింది. రెనో 6 సిరీస్ సమర్పిస్తున్న 5జి స్మార్ట్ ఫోన్ రెనో 6 ప్రో...
ఒప్పో నుంచి మరో స్మార్ట్ఫోన్ విడుదల
ముంబై: మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ను ఒప్పో A15s పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ తో ధర...
రియల్మీ 7 సిరీస్ నుంచి మరో స్మార్ట్ఫోన్
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్మీ 7 సిరీస్లో మరో నూతన ఫోన్ను విడుదల చేసింది. రియల్మీ 7 సిరీస్లో భాగంగా రియల్మీ 7,7 ప్రొ మోడళ్లను ఇప్పటికే ఇండియాలో రిలీజ్ చేయగా...
భారత్లో విడుదల కానున్న గెలాక్సీ ఎ51 స్మార్ట్ఫోన్
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ51ను బుధవారం ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఫాస్ట్ చార్జింగ్ తో పాటు...
రూ.6299కే నయా స్మార్ట్ఫోన్…
ముంబై: స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది ఖచ్చితంగా గుడ్న్యూస్ అని చెప్పవచ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు లావా 'జడ్71' పేరిట తన కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో పలు...
త్వరలో మార్కెట్లోకి 5జి ఫోన్లు!
ధర రూ.35 వేల పైమాటే
మరో ఏడాది దాకా ధరలు తగ్గే అవకాశాలు లేవంటున్న టెక్ ఆర్క్
న్యూఢిల్లీ: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 4 జి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల నాణ్యత...
ఐ ఫోన్ పై అమెరికా కోపం.. ఆపిల్ పై కేసు
స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఆపిల్ సంస్థపై అమెరికా కేసు పెట్టింది. పోటీకి తావులేకుండా, ప్రత్యర్థి సంస్థలను అణచివేస్తూ, వినియోగదారులపై ఆపిల్ సంస్థ అధిక ధరల భారం మోపుతోందని ఆరోపించింది....
ఉమెన్ సేఫ్టీ కోసం ‘టీ-సేఫ్ యాప్’ ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి ‘టీ సేఫ్’ అనే యాప్ను మంగళవారం ఆవిష్కరించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్ను రూపొందించినట్లుగా చెప్పారు. అన్ని రకాల మొబైల్ ఫోన్లకు...
మానవ సంబంధాలన్నీ ఆర్థికమేనా?
ఒకప్పుడు సమాజంలో ఎవరికైనా ఆపదవస్తే ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. నేడు పరిస్థితులు మారిపోయాయి మనకెందుకులే అనుకునే సంస్కృతి సమాజంలో పెరిగిపోయింది. వ్యక్తి ఎంత సేపు ఆర్థిక సంబంధాలు కోసం మాత్రమే మానవ...
పార్లమెంట్ భద్రతకు 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది
సందర్శకుల తనిఖీకి కొత్త ఏర్పాటు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నుంచి సిఐఎస్ఎఫ్ సేవలు
31 నుంచి బడ్జెట్ సెషన్
న్యూఢిల్లీ : నూట నలభై మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందితో ఒక బృందాన్ని పార్లమెంట్ సముదాయం వద్ద నియమించారు....
వివో కేసులో మరో ముగ్గురు అధికారుల అరెస్టు
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అనుబంధ వివో ఇండియా కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో వివో ఇండియాకు చెందిన మరో ముగ్గురు అధికారులను అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్...
మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలీదా? ఇలా తెలుసుకోండి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్ఓ) ప్రతి ఇంటికి వెళ్లి ఫిజికల్గా ఓటర్లకు స్లిప్పుల పంపిణీ చేశారు. కొందరు...
అభ్యర్థులకు గల్ఫ్ గండం
కేంద్రం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చేసింది ఏమీ లేదు.. అక్కడి నుంచే స్మార్ట్ ఫోన్లతో ప్రచారం
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవా’స కార్మికులు, గత పదేళ్ళలో గల్ఫ్ నుంచి...
నేటి పొదుపు రేపటి మదుపు
విశ్వవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక విప్లవంతో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ ఈ-వాణిజ్య విపరీత పోకడలు, ఆధునిక ఆకర్షనీయ వస్తు ఉత్పత్తి వ్యాపారాలు, ప్రజలను అబ్బురపరిచే టివీ మాధ్యమ ప్రకటనల హోరులు, నవ్యత పేరుతో నరుని నడవంత్రపు...
19న భారత్లోకి వన్ప్లస్ ఫోల్డబుల్ ఫోన్
ముంబయి: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ వన్ప్లస్ఓపెన్ను భారత మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల 19న ఒన్ప్లస్ ఓపెన్...