Home Search
చమురు కంపెనీలు - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రాలకు పరిహారం?
రాష్ట్రాలు ఒప్పుకొంటే పెట్రోల్, డీజెల్ను వస్తు, సేవల (జిఎస్టి) పన్ను పరిధిలోకి తీసుకు రాడానికి సిద్ధంగా వున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు చేసిన ప్రకటనలో చిత్తశుద్ధి, నిజాయితీ...
వంటగ్యాస్పై మోడి సర్కారు బండ బాదుడు!
హైదరాబాద్: నిరుపేద కుటుంబాలను కూడా వదలిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో బండ బాదుడు బాదేస్తోంది. మోడి ప్రభుత్వం జీఎస్టీ పన్నుల కింద వంటగ్యాస్పై ఏటా రూ.23,205కోట్లు వినియోగదారులనుంచి ముక్కుపిండి వసూలు చేస్తోంది....
సిలిం’ఢర్’
మళ్లీ ప్రేలిన గ్యాస్ సిలిండర్ ధరలు
రూ.50 పెంచిన చమురు కంపెనీలు
డిల్లీలో రూ.1053..హైదరాబాద్లో రూ.1105
తక్షణం అమల్లోకి వచ్చిన కేంద్రం ఆదేశాలు
రాష్ట్రంలో కోటి18లక్షల కుటుంబాలపై ప్రభావం
ఏటా రూ.1600కోట్లు అదనపు భారం
మనతెలంగాణ/హైదరాబాద్: వంటగ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ...
విమాన చార్జీలను 15% పెంచనున్న స్పైస్జెట్
ఎటిఎఫ్ ధరల పెరుగదలే కారణం
న్యూఢిల్లీ : వచ్చే రోజుల్లో విమానయాన చార్జీలు మరింత పెరగనున్నాయి. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు గురువారం విమాన ఇంధనం ఎటిఎఫ్(ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్) ధరలను పెంచాయి. దీంతో...
‘ఉజ్వల’ ఊతం ఉత్త గ్యాస్!
కట్టెల పొగల పొయ్యలతో ఉసూరుమనే గృహిణులకు ఆ పొగ కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016 నుంచి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది....
రష్యాలో రూ. 1000 కోట్లు చిక్కుకుపోయిన దేశీ ఆయిల్ కంపెనీల ఆదాయం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై యుద్ధానికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలు ప్రస్తుతం భారత ఆయిల్ కంపెనీలకు తలనొప్పిగా మారాయి. ఆర్థిక ఆంక్షల నుంచి గట్టెక్కడంలో భాగంగా రష్యా తన దగ్గరున్న డాలర్లను భద్రపర్చుకోవడంపై...
మళ్లీ క్రూడ్ ఆయిల్ మంటలు
రెండు నెలల గరిష్ఠానికి చేరిన ధర
ట్రేడింగ్లో 117 డాలర్లు దాటిన బ్యారెల్ రేటు
న్యూయార్క్: అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్నాయి....
రూపాయి స్వల్పంగా రికవరీ
జీవితకాల కనిష్టం తర్వాత 12 పైసలు పెరిగింది..
డాలర్తో పోలిస్తే మారకం విలువ 77.31
ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి మంగళవారం స్వల్పంగా 12 పైసలు రికవరీ అయింది. రూపాయి సోమవారం జీవితకాల కనిష్టం...
‘రావణ’ దేశంలో 89, ‘రామ’ రాజ్యంలో 120!
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజెల్పై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా...
ఆగని పెట్రో బాదుడు..
ఆగని పెట్రో బాదుడు
లీటరుపై మరో 80 పైసలు పెంపు
13 రోజుల్లో 11వ సారి పెరిగిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు...
నాలుగో రోజూ పెరిగిన పెట్రో ధరలు
అయిదు రోజుల్లో రూ.3.20 పెంపు
న్యూఢిల్లీ: వరసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం కూడా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్పై లీటరుకు 80 పైసలు పెంచాయి. దీంతో గత అయిదు...
వచ్చే వారం పెట్రో వాత
రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెరిగే అవకాశం
జెపి మోర్గాన్ నివేదిక
న్యూఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలు వచ్చే వారం పెరిగే అవకాశముంది....
వాణిజ్య సిలిండర్ ధరలు పెంపు
న్యూఢిల్లీ : వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. 19 కేజీల సిలిండర్ ధరపై...
క్రూడాయిల్ ధర తగ్గినా..!
2021 నవంబరు నాలుగవ తేదీ నుంచి డిసెంబరు 6వ తేదీన ఇది రాస్తున్న సమయం వరకు దేశంలో ప్రభుత్వం (చమురు సంస్ధలు) పెట్రోలు, డీజిలు ధరలను పెంచలేదు. నెల రోజులైనా జేబులు కొల్లగొట్టనందుకు...
పెట్రోల్పై 41 పైసలు, డీజిల్పై 42 పైసలు పెంపు..
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో పెట్రో ధరలు ఆల్టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. సోమవారం లీటర్ పెట్రోల్పై 41 పైసలు,...
మరోసారి పెరిగిన పెట్రో ధరలు…
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలుపై 35 పైసలు, డీజిల్పై కూడా 35 పైసలు వంతున ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో...
దేశంలో కొనసాగుతున్న పెట్రో ధరల బాదుడు..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతుంది. శనివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి...
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. లీటర్ డీజిల్పై 35 పైసలు,...
పెట్రోల్పై 31 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంపు..
న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజు పెట్రో ధరలు పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు వడ్డించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర...
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
న్యూఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ డీజిల్పై 35 పైసలు, పెట్రోల్పై 30...