Home Search
చమురు కంపెనీలు - search results
If you're not happy with the results, please do another search
రూ.15 పెరిగిన వంటగ్యాస్ ధర
పెట్రోల్ 30, డీజిల్ 35 పైసలపెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఇంధనం కంపెనీలు వంటగ్యాస్(ఎల్పిజి) సిలిండర్ ధరను రూ.15మేర పెంచాయి. సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ 14.2 కిలోల ధరను రూ.15 మేర పెంచాయి. దీంతో,...
పెట్రోల్ ధర 25 పైసలు.. డీజిల్ ధర 30 పైసలు పెంపు
తెలంగాణ, ఎపిసహా పలు రాష్ట్రాల్లో 100 మార్క్ దాటిన డీజిల్ ధర
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్...
20 పైసలు పెరిగిన డీజిల్ ధర
ముంబయిలో లీటర్కు రూ.96.41
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు డీజిల్ ధరను శుక్రవారం లీటర్కు 20 పైసలు పెంచాయి. దీంతో,లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.88.82, ముంబయిలో రూ.96.41కు చేరింది. పెట్రోల్ ధర యథాతథంగా ఢిల్లీలో...
స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధరపై 17 పైసలు, లీటర్ డీజిల్ ధరపై 18 పైసల చొప్పున దేశీయ చమురు కంపెనీలు తగ్గించాయి. దీంతో...
వంటగ్యాస్ మరో పాతిక వడ్డింపు
సబ్సిడీ మాయం ఇక అంతా వేయి రేటుకు?
పండుగల ముందు సర్కారీ లీల
పక్షం రోజుల్లో 50 పెంపు
న్యూఢిల్లీ: దేశంలో వంటగ్యాసు ధర సిలిండర్కు రూ 25 పెరిగింది. సబ్సిడీ ధరకు వచ్చే గ్యాసు సహా...
20 పైసలు తగ్గిన డీజిల్ ధర…. నిలకడగా పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: వరుసగా రెండవరోజు గురువారం డీజిల్పై లీటరుకు 20 పైసలు తగ్గింది. అయితే..పెట్రోల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ. 89.67 నుంచి రూ....
గ్యాస్ సిలిండర్ పై రూ.25 పెంపు
న్యూఢిల్లీ: ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను పెట్రోలియం కంపెనీలు మరోసారి పెంచాయి. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధరను రూ.25 పెరిగింది. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర రూ.859.5కు...
చెన్నైలోనూ రూ.100 దాటిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం పెట్రోల్ ధరను లీటర్కు 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. దాంతో, చెన్నైతోపాటు పంజాబ్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది. ఢిల్లీ,...
ఆడలేక మద్దెల వోడంటున్న ప్రధాన్!
చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి...
సెంచరీ దాటిన పెట్రోల్ ధర
ప్రస్తుతం రూ. 100.20లకు చేరుకున్న పెట్రోల్
ధరల పెంపు ఆవేదన వ్యక్తం చేస్తున్న ద్విచక్ర వాహనదారులు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర సెంచరీ దాటి కొత్త రికార్డు నమోదు...
పెట్రో ‘శతకం’
దేశం ఏమైపోయినా, ఎంతటి దారిద్య్రంలో కూరుకుపోయి ఎన్నెన్ని బాధలు పడుతున్నా, అకాల కొవిడ్ మరణాలతో ఎంతగా కన్నీటి కుండ అయి పోయినా క్రమం తప్పకుండా విరుచుకుపడుతున్న పెట్రో ధరల పెంపు శుక్రవారం నాడు...
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్.. టార్గెట్ 2025: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటుగా విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో పెట్రోల్లో ఇథనాల్ను కలిపి వినియోగించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 2025 నాటికి...
మళ్లీ పెట్రో బాదుడు
దేశంలో కరోనాతో పోటీ పడుతూ పెట్రోల్, డీజెల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అసాధారణ స్థాయి మరణాల పరంపరతో విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్ కోరలకు చిక్కి విలవిలలాడుతున్న ప్రజల మీద జాలితోనైనా వీటి ధరలు...
పెట్రోల్ ధరలు పైపైకి..
వారంలో నాలుగో సారి పెంపు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగవరోజు ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 28 పైపలు, డీజిల్పై...
18 రోజుల విరామం తర్వాత స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 18 రోజుల విరామం అనంతరం లీటర్ పెట్రోల్పై 15 పైసలు, డీజిల్పై 18 పైసల చొప్పున ధరలను పెంచుతున్నట్లు చమురు...
మళ్లీ స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: వారం రోజుల వ్యవధిలో మూడవ సారి పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్పై 22 పైసలు, డీజిల్పై 23 పైసలు తగ్గినట్లు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు...
ఐదోరోజున పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: వరుసగా ఐదోరోజున ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 28పైసలు, డీజిల్ ధర 29 పైసలు పెంచినట్టు చమురు కంపెనీలు తెలిపాయి. 17రోజుల్లో పెట్రోల్ ధర...
గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు
న్యూఢిల్లీ : పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై మరో పిడుగు పడింది. దేశంలో చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచాయి....
వరుసగా 9వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గడచిన తొమ్మిది రోజులుగా వరుసగా పెరుగుతున్న ధరలతో శనివారం లీటరు పెట్రోల్ ధర రూ. 82 దాటగా డీజిల్ ధర రూ. 72 దాటింది. శనివారం లీటరు పెట్రోల్పై 24 పైసలు,...
రెండు నెలల తర్వాత స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలల విరామం తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్పై లీటరుకు 17 పైసలు, డీజిల్పై లీటరుకు 22 పైసల చొప్పున ధరలు పెరిగాయి. అంతర్జాతీయ...