- Advertisement -
న్యూఢిల్లీ: వరుసగా ఐదోరోజున ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 28పైసలు, డీజిల్ ధర 29 పైసలు పెంచినట్టు చమురు కంపెనీలు తెలిపాయి. 17రోజుల్లో పెట్రోల్ ధర రూ. 235పైసలు, డీజిల్ ధర రూ.315పైసలు పెరిగాయి. నవంబర్ 20 నుంచి14 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో ఆదివారం పెట్రోల్ ధర రూ.8341పైసలు కాగా, డీజిల్ ధర రూ.7361పైసలు. ముంబయిలో పెట్రోల్ ధర రూ.90, డీజిల్ ధర రూ.80 మార్క్ను దాటింది. 2018 నుంచి ఇవే అత్యధిక ధరలన్నది గమనార్హం.
Petrol and Diesel prices hike 5th Day straight
- Advertisement -