Home Search
వరదలు - search results
If you're not happy with the results, please do another search
చైనాలో వరదల బీభత్సం
వెయ్యేండ్లలో ఎప్పుడూ లేని కుండపోత
హెనన్ ప్రాంతంలో తీవ్రస్థాయి నష్టం
25 మంది మృతి.. అరకోటి వరకూ వీధిపాలు
సబర్బన్ రైలుకు వరద తాకిడి
12 మంది జలసమాధి..గల్లంతు
సైన్యానికి దేశాధ్యక్షుడి పిలుపు...
చైనాలో కుంభవృష్టి: భారీ వరదల్లో కొట్టుకుపోయిన కార్లు..(వీడియోలు)
బీజింగ్: గత 1000 ఏళ్లలో ఎప్పుడూ కురవనంతగా చైనాలోని హెనన్ ప్రావిన్స్ లో కుంభవృష్టి కురిసింది. దీంతో ప్రావిన్స్ లో పలు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. వరదలకు కార్లు కూడా కొట్టుకుపోయాయి....
తీవ్ర ఉష్ణోగ్రతలతో తీరని ముప్పు
హరిత వాయువుల (గ్రీన్హౌస్ గ్యాసెస్) ప్రభావం, సహజ ప్రకృతి వాతావరణాన్ని ఎంత వికృతంగా మార్చుతుందో దాని వల్ల ఎలాంటి వైపరీత్యాలు ఎదురవుతున్నాయో ఇటీవల మనం ఎన్నో అనుభవిస్తున్నాం. కార్బన్ డైయాక్సైడ్, నైట్రొజన్ ఆక్సైడ్లు,...
ఐరోపాలో వరద తగ్గుముఖం: మృతుల సంఖ్య 150
బెర్లిన్ : పశ్చిమ ఐరోపాలో వరదలు శనివారం తగ్గుముఖం పట్టడంతో మృతుల సంఖ్య 150 కి తేలింది. పశ్చిమ వరదలకు బాగా దెబ్బతిన్న జర్మనీ అహ్రవెయిలర్ కౌంటీలో 90 కన్నా ఎక్కువ మంది...
ప్రకృతిని పరిరక్షించుకుందాం – ఆరోగ్యంగా జీవిద్దాం: ఉపరాష్ట్రపతి ఆకాంక్ష
ప్రకృతి పరిరక్షణను, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి.
ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి
ఇందుకోసం యువతరం చొరవ తీసుకుని భావితరాలకు ఆదర్శనీయం కావాలి.
జీవన విధానంలో ప్రతికూల మార్పుల కారణంగా కొత్త వ్యాధులు ముప్పిరిగొంటున్నాయి
ప్రకృతితో...
జర్మనీలో భారీ వర్షాలు…. 81 మంది మృతి
బెర్లీన్: జర్మనీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరదలు ముంచెత్తడంతో 81 మంది మృతి చెందగా వందలాది మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు....
భారీ వర్షంతో హైదరాబాద్ విలవిల…..
హైదరాబాద్ నగరం భారీ వర్షంతో విలవిలలాడింది. ఎడతెరిపిలేని కుంభవృష్టి వర్షంతో మరోసారి నీట మునిగింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారు జామున వరకు కురిసిన భారీ వర్షంతో నగరం నదులను తలపించింది....
ధర్మశాలకు వరదపోటు
కూలిన భవనాలు, కొట్టుకుపోయిన కార్లు
రావొద్దంటూ పర్యాటకులకు అధికారుల హెచ్చరిక
న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్లోని బౌద్ధుల ఆధ్యాత్మిక నగరం ధర్మశాలను వరదనీరు ముంచెత్తింది. భారీ వర్షాలకు ధర్మశాల ఎగువన ఉన్న భాగ్సునాగ్ సమీపంలోని మురిక కాలువ...
కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం
కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం
సుప్రీం కోర్టుకు వివరించిన కేంద్రం
న్యూఢిల్లీ : కొవిడ్ 19తో మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షల వంతున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది....
సముద్రాలు కాలుష్య నిలయాలు!
సముద్రానికి, మనిషికి అవినాభావ సంబంధముంది. సముద్రాలు ప్రపంచ ప్రజలందరినీ కలిపే జలమార్గాలు. రవాణా మార్గాలు, సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో సముద్ర మార్గమే మనకు శరణ్యమయ్యింది. సముద్ర మార్గం ద్వారా నే...
ఇండోనేసియాలో కుంభవృష్టి: వరదలకు 44 మంది మృతి
జకర్తా : ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదలు ముంచుకొచ్చి కొండచరియలు విరిగి పడడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఒయాంగ్ బయాంగ్ గ్రామంలో భారీ వరదలతో ముగ్గుర...
మళ్లీ ఎల్డిఎఫ్దే అధికారం
ఆదివారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నాలుగు భాగాలుగా వెల్లడించిన మనోరమ విఎంఆర్ సర్వే, టైవ్సు నౌ సర్వే కూడా కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్డిఎఫ్ మరోసారి అధికారంలోకి రానున్నదని వెల్లడించాయి....
ఆ 136 మంది చనిపోయినట్లే!
ఆ 136 మంది చనిపోయినట్లే!
చమోలి జలప్రళయంలో గల్లంతైన వారిపై అధికారుల అంచనా
అధికారికంగా ప్రకటించనున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో సంభవించిన జలప్రళయం సంభవించి పక్షం రోజులు గడిచిపోయినా ఈ వరదల్లో గల్లంతయిన...
అమెరికాకు ధృవ శత్రువు
డేంజర్ జోన్లోకి జారుకుంటున్న అగ్రరాజ్యం?
ఆస్టిన్(అమెరికా) : కుటుంబాలకు కుటుంబాలు రోజుల తరబడి విపరీత హిమపాత బీభత్సంతో బందీలు అయ్యా రు. దేశానికి ఇదే ఎప్పటికీ తీరని భవితవ్యపు సవాలు అవుతుందనే భయం అమెరికాలోని...
ఉత్తరాఖండ్లో 197 మంది గల్లంతు
రాజ్యసభలో హోం మంత్రి షా
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లో సంభవించిన ఆకస్మిక వరదలలో దాదాపు 197 మంది గల్లంతు అయ్యారు. 20 మంది మృతి చెందినట్లుగా ఇప్పటికి నిర్థారణ అయింది. ఈ విషయాన్ని కేంద్ర...
సంక్షేమమే కాదు, ప్రగతీ ముఖ్యమే!
భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వైపు అందరి చూపు మళ్లింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో...
బోట్లు చాలా ఉపయోగపడతాయి: సిపి మహేష్ భగవత్
హైదరాబాద్: బోట్లు, లైఫ్ జాకెట్లతో వరదల సమయంలో తమ సామర్థం మరింత పెరుగుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టంస్ రాచకొండ పోలీసులకు రెండు బోట్లు, లైఫ్...
మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా...
ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల్లా పరుగెత్తుతున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆర్వవైశ్యుల ఆత్మీయ అభినందన సభలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ......
పొలిటికల్ టూరిస్టులతో ఒరిగేది లేదు
సింహంలా సింగిల్గా ప్రజల మనిషి కెసిఆర్
డజన్ల కొద్ది ఢిల్లీ నాయకులు పరిగెత్తుకుని వస్తున్నారు
వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా హైదరాబాద్ వైపు కన్నెత్తి చూశారా?
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను ఆగం చేయాలని చూస్తున్నారు
నగర ప్రజలు ఆలోచించి...