Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
బిజెపిలో చేరికపై ప్రకాష్ రాజ్ కౌంటర్!
సినీ నటుడు ప్రకాష్ రాజ్ బిజెపిలో చేరుతున్నారన్న వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను తీవ్రంగా విమర్శించే ప్రకాష్ రాజ్ లోక్సభ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరుతున్నారంటూ...
కంగనా రనౌత్ వ్యాఖ్యలపై కెటిఆర్ మండిపాటు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి నుంచి పార్లమెంటు ఎన్నికలకు పోటీచేస్తున్న కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ అధ్యక్షుడు కెటి. రామారావు మండిపడ్డారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి సీటు నుంచి...
రాష్ట్రానికి టెస్లా తెస్తాం
మన తెలంగాణ/ హైదరాబాద్ : అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్ర భుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ఐటి మంత్రి డి.శ్రీధర్ బాబు...
ఒకవేళ కచతీవు సముద్ర హద్దులను ఇండియా ఉల్లంఘిస్తే…
న్యూఢిల్లీ: ఒకవైపు భారత్ లో సాధారణ ఎన్నికలు జరుగబోతున్న వేళ శ్రీలంక మాజీ రాయబారి ఆస్టిన్ ఫెర్నాండో తీవ్ర వ్యాఖ్య చేశారు. కచతీవు అంశాన్ని బిజెపి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే(ఓట్ పుల్లర్) లేవనెత్తిందన్నారు....
ఫోన్ ట్యాపింగ్కు నియంత్రణ ఎక్కడ!
రాజకీయాల్లో పార్టీల వ్యూహాలు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రత్యర్థులను, విపక్షాలను కట్టడి చేయడానికి అధికార పార్టీలు ఫోన్ ట్యాపింగ్ను బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటున్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఫోన్ ట్యాపింగ్కు కూలిపోయిన రాజ్యాలు, రాజ్యాధినేతలున్నారు....
కార్పొరేట్ను పెంచేస్తున్న కొత్త మధ్యతరగతి
నేను మొన్న మార్చి 24 తారీఖున ఊరికి పోయొస్తూ మా నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్లో ఆగాను. అక్కడ టీచర్లతోనూ, పాఠశాలల్లోనూ పొద్దుటి పూటం తా గడిపాను. తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి వాళ్లలో....
‘కచ్చతీవు’లో ఓట్ల వేట
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా అంశాలను లేవనెత్తి పబ్బం గడుపుకోవడంలో నాలుగాకులు ఎక్కువే చదివిన కేంద్రంలోని పెద్దలు తమ అమ్ములపొదిలోంచి తాజాగా మరో అస్త్రాన్ని వెలికితీశారు. అదే.. కచ్చతీవు! ఫలితంగా ఎన్నికల సమయాన ఈ...
అరుణాచల్లో ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని వాదిస్తున్న చైనా తాజాగా ఆ రాష్ట్రంలోని వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి) వంబడి ఉన్న 30 ప్రదేశాలకు నామకరణం చేసింది. పరిపాలనా పరమైన విభాగాలకు పేర్లు పెట్టే చైనా...
ఉత్తరాఖండ్ ఆదికైలాస్ శిఖరానికి హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభం
ఉత్తరాఖండ్ జిల్లా నైనిసైని విమానాశ్రయం నుంచి ఆదికైలాస్, ఓం పర్వత్ శిఖరాలకు సోమవారం నుంచి హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభమైంది. జాయింట్ మేజిస్ట్రేట్ ఆశిష్ మిశ్రా ఈ సర్వీస్ను ప్రారంభించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ హెలి...
అరుణాచల్ ప్రదేశ్ లోని మరో 30 ప్రాంతాలకు చైనా పేర్లు?!
బీజింగ్: చైనా తన నాలుగో జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ లోని మరి 30 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మరోమారు పునరుద్ఘాటించింది. ఇండియా...
గతి లేకే కచ్చాతీవు ప్రస్తావన
శ్రీలంకకు కచ్చాతీవును ఇందిరా గాంధీ ఇచ్చివేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. మోడీ తన పది సంవత్సరాల పాలనలో ఆ దీవిని వెనుకకు తీసుకోవడానికి...
కెటిఆర్ పై కేసు నమోదు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగాను తెలంగాణ పోలీసులు తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ నాయకుడు కె.టి. రామారావుపై కేసు నమోదు చేశారు.
రేవంత్ రెడ్డి బిల్డర్లు, బిజినెస్ మెన్ ల...
ట్యాపింగ్ చేసిన వారికి.. చిప్పకూడు తప్పదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ట్యాపింగ్ చేసిన వారికి చిప్పకూడు తప్పదని, కెటిఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని, కొన్ని ఫోన్లు విన్నామని కెటిఆర్ చెబుతున్నారని వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుందని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు....
మన్మోహన్కు బిజెపి క్షమాపణ చెప్పాలి
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి)లో నిట్టనిలువు చీలిక అనంతరం ప్రత్యర్థ బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎలో చేరిన 8 నెలల అనంతరం ఆ పార్టీ నాయకుడు ప్రఫుల్ పటేల్కు సంబంధించిన అవినీతి కేసులో సిబిఐ క్టీన్...
శివసేనలో చేరిన నటుడు గోవింద
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరారు. 2004లో ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గోవింద బిజెపి...
370 కోట్లతో మయన్మార్ సరిహద్దులో కంచె భారత్ యోచన
అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. 1610 కిలో మీటర్ల నిడివి...
అవినీతిపరులంతా బిజెపిలోనే ఉన్నారు
భారతదేశంలోని అత్యంత అవినీతిపరులను బిజెపి చేర్చుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్సభ ఎన్నికల తరుణంలో గనుల దిగ్గజం గాలి జనార్దన రెడ్డిని తిరిగి బిజెపి చేర్చుకోవడంపై కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల బాణాన్ని...
జాతీయ కాంగ్రెస్ శంఖారావం
14 ఎంపి స్థానాల్లో గెలుద్దాం..
సోనియమ్మకు కానుకగా ఇద్దాం
సర్వేలు, అభిప్రాయాల తర్వాతే
అభ్యర్థుల ఎంపిక పదేళ్లలో
తెలంగాణకు మోడీ ఏంచేశారో
చెప్పాలి కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే
మనకు ప్రత్యేక నిధులొస్తాయి
సమన్వయ కమిటీలు వేసుకోండి.....
మాదిగల నినాదమే బలం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అన్ని ప్రధాన పార్టీలకు మాదిగ నినాదం బలాన్ని ఇస్తూ... ఊపిరి పోసేలా ఉంది. అందుకోసం రాజకీయ పార్టీలన్నీ మాదిగ నాయకత్వాన్ని దగ్గర చేర్చుకొని మాదిగల ఓటు బ్యాంకును రాబట్టే...
లోక్సభ ఎన్నికలయ్యాక బిజెపిలోకి రేవంత్ : కెటిఆర్
లోక్సభ ఎన్నికలయ్యాక రేవంత్రెడ్డి
బిజెపిలోకి వెళ్లడం ఖాయం
రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోర్ అంటుంటే,
సిఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారు
రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా..?
బిజెపి ప్రభుత్వమా..? అని...