Sunday, May 19, 2024
Home Search

ఎంఐఎం - search results

If you're not happy with the results, please do another search
Lok Sabha approves Aadhaar Voter ID Link Bill

ఆధార్ ఓటరు ఐడి లింక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఇది ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే: ప్రతిపక్షాలు బోగస్ ఓట్లను అరికట్టడమే ప్రధాన లక్ష్యం: మంత్రి కిరెన్ రిజిజు గొడవ మధ్యలోనే బిల్లుకు ఆమోదం న్యూఢిల్లీ: ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది....
Asaduddin Owaisi

కేంద్రం నిర్ణయంపై ఎంపి అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

అమ్మాయిల పెళ్లి వయస్సు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయస్సు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించాలి హైదరాబాద్: అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న...
GHMC meeting in Hyderabad

అధికార, ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో రెడీ

నేడు జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం హాజరు కానున్న 148 కార్పొరేటర్లు, 58 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు సమావేశంలో 22 ప్రశ్నలపై చర్చ టిఆర్‌ఎస్ 3, ఎంఐఎం7, బిజెపి 11, కాంగ్రెస్ 1 చొప్పున ప్రశ్నలు మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసి...
Anything black except ink in Farm laws? : Comment by Union Minister VK Singh

ఆ చట్టాల్లో సిరా తప్ప నలుపు రంగు ఏదీ ? : కేంద్ర మంత్రి వి కె సింగ్...

బస్తీ (యూపి) : వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ శుక్రవారం ప్రకటించినా, కేంద్ర మంత్రి వి.కె. సింగ్ మాత్రం రైతు నాయకులను తప్పుపడుతూ శనివారం వ్యాఖ్యలు చేశారు....
Asaduddin Owaisi

హూజూరాబాద్‌లో బిజెపికి ఓటమే: అసద్

హైదరాబాద్ : వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెపికి ఘోర పరాజయం తప్పదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే కాదని, శనివారం...
Asaduddin Owaisi

పాక్‌-భారత్ మ్యాచ్‌పై అసద్ అభ్యంతరం..

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌-2021లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ...
AIMIM announces alliance, proposes 2 CMs, 3 deputy CMs

భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న టి20 మ్యాచ్‌పై మండిపడ్డ అసద్

  మన తెలంగాణ/హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్...

దసరా నుంచి బాటసింగారంలో పండ్ల మార్కెట్

విక్టోరియాహోం అనుకూలం కాదని తెల్చిన మంత్రుల బృందం మంత్రి నిరంజన్ రెడ్డి   మనతెలంగాణ/హైదరాబాద్:  గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను దసరా నుంచి బాటసింగారంలో ప్రారంభించ నున్నట్టు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్ రెడ్డి...
CM KCR Debate on welfare in legislature

ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ

త్వరలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పథకం ఫసల్ బీమా బోగస్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమంలోనూ వేగంగా ముందుకెళ్తున్నాం,అన్ని మతాలను గౌరవించాలన్నదే మా అభిమతం కేంద్రం వద్ద నిధులు...
CM KCR released more funds to Minority

మైనార్టీల సంక్షేమం కోసం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారు: అక్బరుద్దీన్

హైదరాబాద్: అన్ని జిల్లాల్లో మైనార్టీ స్టడీ సర్కళ్లు ఏర్పాటు చేయాలని ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. మైనార్టీ సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్ధీన్ మాట్లాడారు....
CM KCR Comment On Haritha Haram Programme

అందరి అండతో హరిత నిధి

ఆకుపచ్చ తెలంగాణ కోసం ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి ప్రతి నెలా విరాళం ఐఎఎస్, ఐపిఎస్‌ల జీతాల నుంచి నెల నెల రూ.100 ఎంఎల్‌ఎలు, ఎంపిలు రూ.500 ఆస్తుల రిజిస్ట్రేషన్ల నుంచి...
TS Govt to pass resolution on Podu lands

‘పోడు’కు శాశ్వత పరిష్కారం

గ్రీనరీలో తెలంగాణది ప్రపంచంలోనే మూడో స్థానం : సిఎం కెసిఆర్ చట్ట సవరణకు ఈ అసెంబ్లీలోనే తీర్మానం, ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుద్దాం భద్రాచలం 5గ్రామాలను వెనక్కు తెద్దాం,  అసెంబ్లీలో సిఎం కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ :...
Asaduddin Owaisi's Delhi bungalow attacked

అసద్ ఇంటిపై హిందూసేన దాడి

హైదరాబాద్: ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై హిందూ సేన కార్యకర్తలు మంగళవారం దాడికి దిగారు. ఢిల్లీలో ఉన్న ఆయన నివాసంలోకి చొచ్చుకు వచ్చిన హిందూ సేన కార్యకర్తలు ఇంటి...
KTR Congratulates to TRS MLC Winners

నేను సిద్ధం

డ్రగ్స్‌కు నాకు సంబంధం లేదు ఎటువంటి అనాలసిస్ పరీక్షలకైనా నేను సిద్ధం కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారా? ఇడికి లేఖ ఇచ్చినవాడు ఒక బఫూన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాట తీస్తాం కెసిఆర్‌ను...
Talibans are good for Pakistan and dangerous for India

తాలిబన్ల వల్ల పాక్‌కు మేలు, ఇండియాకు ప్రమాదం

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ లఖ్నో: అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడం వల్ల పాకిస్థాన్‌కే మరింత ప్రయోజనమని, ఇండియాకు ప్రమాదమని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ఒవైసి అన్నారు. మన దేశ పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసిన రూ.35,000...
Bandi Sanjay Praja Sangrama Yatra in old city

పాతబస్తీలో మెట్రోరైలు ఎందుకు రాదు

ప్రజాసంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్: రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ఆదివారం నాడు కొనసాగింది. ఈ...
Owaisi appeals to CM to support muslims financially

యుపి ఓటరైతే సిఎంగా ఒవైసికి అవకాశం

బలియా(యుపి): ఉత్తర్ ప్రదేశ్‌లో ఓటరుగా తన పేరును నమోదు చేసుకుంటే ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బిఎస్‌పి) అధ్యక్షుడు ఓం ప్రకాశ్...
Socially and economically disadvantaged groups are Dalits

సామాజికంగా ఆర్థికంగా పీడిత వర్గాలు దళితులే: కెసిఆర్

హైదరాబాద్: సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర అని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం కెసిఆర్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం కొనసాగుతోంది. సిఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకం...
Asaduddin Owaisi lashes out at BJP, Samajwadi Party

సందేహమే అక్కర్లేదు.. అత్యంత బలహీన ప్రధాని మోడీనే: అసద్

  మన తెలంగాణ/హైదరాబాద్ : చైనాను నిలువరించడంలో మోడీ విఫలం అయ్యారని, ప్రధాని హోదాలో ఉండి అత్యంత ఉదాసీనంగా వ్యవహరించిన ఆయనను ఏమాత్రం క్షమించలేమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి వ్యాఖ్యానించారు. భారత సరిహద్దు...
Asaduddin Owaisi denied permission to public meeting

ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోండి

  లాక్‌డౌన్ కారణంగా ముస్లిం సోదరులకు పిలుపిచ్చిన ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ రంజాన్ శుక్రవారమే మనతెలంగాణ/హైదరాబాద్ : పవిత్ర రంజాన్ శుక్రవారం నాడే నిర్వహించుకోవాలని షాహి ఇమామ్ అహ్మద్ బుఖారి వెల్లడించారు. రంజాన్ మాసం...

Latest News

అబ్బాయిల హవా

కింకర్తవ్యం?