Home Search
ఎంఐఎం - search results
If you're not happy with the results, please do another search
కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయండి : అక్బరుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ : రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయాలని ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. విద్య, వైద్య,యువజన, క్రీడారంగాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు....
యోగికి ఉన్న హక్కు మహిళలకు లేదా?
ముస్లింలు ఎందుకు బుర్ఖా ధరించకూడదు: అక్బరుద్దీన్ వ్యాఖ్యలు
మన తెలంగాణ/హై-దరాబాద్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనకు నచ్చిన దుస్తులు ధరించినప్పుడు..మేము ఎందుకు మాకు నచ్చినవి ధరించకూడదని ఎంఐఎం ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ప్రశ్నించారు....
చార్మినార్ రక్షణ చర్యలకే తవ్వకాలు
హైదరాబాద్ : భాగ్యనగర చరిత్రకు ప్రతిబింబమైన చార్మినార్ రక్షణ చర్యల్లో భాగంగా ఆర్కియాలజీ అధికారులు చేపట్టిన చర్యలు వివాదానికి దారి తీశాయి. చార్మినార్ అంతర్భాగంలో ఎలక్ట్రికల్ కండక్టర్ల ఏర్పాటు కోసం తీసిన గోతుల్లో...
కాంగ్రెస్ నాశనానికి రాహుల్, ప్రియాంక చాలు: యోగి
లక్నో: కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలునని, వేరెవరూ అక్కరలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాధ్ వ్యాఖ్యానించారు.“ బేకార్ ”...
పాతబస్తీలో కొనసాగుతున్న హై అలెర్ట్
ఎఐఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్పై దాడి నేపథ్యంలో
గురువారం రాత్రి నుంచి ఆందోళనలు చేస్తున్న కార్యకర్తలు
హైదరాబాద్ : ఎఐఎంఐఎం అధినేత,ఎంపి అసదుద్దీన్పై ఉత్తరప్రదేశ్లో దాడి జరగడంతో పాతబస్తీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అసద్పై దాడి...
బిజెపి వ్యతిరేక పోరాటంలో టిఆర్ఎస్కు మద్దతు: సిపిఐ నారాయణ
హైదరాబాద్: బిజెపి వ్యతిరేక పోరాటంలో టిఆర్ఎస్కు తాము మద్దతిస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ చెప్పారు. శుక్రవారం నాడు హైదరాబాద్ మగ్దూం భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బిజెపి...
నగరంలో అలర్ట్…
ఎంపి అసద్పై యూపిలో దాడి
పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పోలీస్ అధికారుల ఆదేశం
హైదరాబాద్: ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసిపై ఉత్తర ప్రదేశ్లో దాడి జరగడంతో నగర పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తన...
అసదుద్దీన్ ఒవైసీపై కారుపై కాల్పులు..
మన తెలంగాణ/హైదరాబాద్: ఏఐఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. ఓవైసీ కారుపై గుర్తు తెలియని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా కిథౌర్లో ఇద్దరు వ్యక్తులు ఒవైసీపై...
ఒక్కతాటి పైకి వద్దాం
భారతావనిలో మతోన్మాద కోరలు
భిన్నత్వంలో ఏకత్వం, సకల సంస్కృతుల సంగమానికి ముప్పు
అణగారిన వర్గాల కోసం ఏకమవుదాం
సామాజిక న్యాయం కోసం అఖిల భారత సమాఖ్యగా ఏర్పడుదాం
పార్టీల తరఫున ఒక్కో ప్రతినిధిని సూచించండి
కాంగ్రెస్, వామపక్షాలు, టిఆర్ఎస్ అధినేత...
హిందుత్వం పైనే పోరు నడుస్తోంది: ఓవైసీ విమర్శలు
లఖ్నవూ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, సమాజ్వాదీ పార్టీలపై ఏఐఎంఐఎం అధినేత , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాసమస్యలు,అభివృద్ధి, సమాజానికి న్యాయం వంటి అంశాలపై కాకుండా...
యుపిలో ‘మజ్లిస్’ ఎవరికి ప్లస్?
ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి- మార్చిలో జరగబోయే విధానసభ ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాలకు పోటీ...
ఆధార్ ఓటరు ఐడి లింక్ బిల్లుకు లోక్సభ ఆమోదం
ఇది ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే: ప్రతిపక్షాలు
బోగస్ ఓట్లను అరికట్టడమే ప్రధాన లక్ష్యం: మంత్రి కిరెన్ రిజిజు
గొడవ మధ్యలోనే బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది....
కేంద్రం నిర్ణయంపై ఎంపి అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అమ్మాయిల పెళ్లి వయస్సు పెంచే బదులు
అబ్బాయిల వివాహ వయస్సు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించాలి
హైదరాబాద్: అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న...
అధికార, ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో రెడీ
నేడు జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశం
హాజరు కానున్న 148 కార్పొరేటర్లు,
58 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు
సమావేశంలో 22 ప్రశ్నలపై చర్చ
టిఆర్ఎస్ 3, ఎంఐఎం7,
బిజెపి 11, కాంగ్రెస్ 1 చొప్పున ప్రశ్నలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్ఎంసి...
ఆ చట్టాల్లో సిరా తప్ప నలుపు రంగు ఏదీ ? : కేంద్ర మంత్రి వి కె సింగ్...
బస్తీ (యూపి) : వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ శుక్రవారం ప్రకటించినా, కేంద్ర మంత్రి వి.కె. సింగ్ మాత్రం రైతు నాయకులను తప్పుపడుతూ శనివారం వ్యాఖ్యలు చేశారు....
హూజూరాబాద్లో బిజెపికి ఓటమే: అసద్
హైదరాబాద్ : వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెపికి ఘోర పరాజయం తప్పదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాదని, శనివారం...
పాక్-భారత్ మ్యాచ్పై అసద్ అభ్యంతరం..
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్-2021లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ...
భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న టి20 మ్యాచ్పై మండిపడ్డ అసద్
మన తెలంగాణ/హైదరాబాద్: టి20 వరల్డ్ కప్లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్...
దసరా నుంచి బాటసింగారంలో పండ్ల మార్కెట్
విక్టోరియాహోం అనుకూలం కాదని తెల్చిన మంత్రుల బృందం
మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను దసరా నుంచి బాటసింగారంలో ప్రారంభించ నున్నట్టు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్ రెడ్డి...
ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ
త్వరలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పథకం
ఫసల్ బీమా బోగస్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమంలోనూ వేగంగా ముందుకెళ్తున్నాం,అన్ని మతాలను గౌరవించాలన్నదే మా అభిమతం
కేంద్రం వద్ద నిధులు...