Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
వరుసగా ఐదో రోజూ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : వరుసగా ఐదో రోజు ఆదివారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 35 పైసల వంతున ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరు 107.59 కి చేరగా, ముంబైలో...
కేంద్రం పన్నులపై చర్చకు వస్తారా?
పేదలకు అందే పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి లేదు
పెట్రోల్, డీజిల్పై మూడు రకాల పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తున్న బిజెపి
అబద్ధాల బిజెపికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి...
బాలికను కాపాడిన ఉమెన్ సేఫ్టీవింగ్ పోలీసులు
కోల్కతా నుంచి బాలికను తీసుకువచ్చిన నిందితుడు
అరెస్టు చేసి బెంగాల్ పోలీసులకు అప్పగింత
మనతెలంగాణ, హైదరాబాద్ : హ్యుమన్ ట్రాఫికింగ్ నుంచి బాలికను ఉమెన్సేఫ్టీ వింగ్ అధికారులు కాపాడారు. పోలీసుల కథనం ప్రకారం...పశ్చిమ బెంగాల్కు చెందిన...
సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ: సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైనాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో సహకారం అంశం ప్రధాన చర్చనీయాంశంగా ఉంటుందని తెలుస్తోంది....
బిజెపి చేతిలో చెయ్యి
హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి
దీనిని కాదు అనే దమ్ము రేవంత్రెడ్డికి ఉందా?
పిసిసి అధ్యక్షుడైన తర్వాత నిరూపించుకోవాలి కదా!
మరి ఆయన హుజూరాబాద్కు ఎందుకు వెళ్లడం లేదు?
కాంగ్రెస్, టిడిపిలు...
విద్యలో మనమెక్కడ?
దేశంలో విద్యా రంగం ఎంత అధ్వాన్న స్థితిలో ఉందో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అద్దంలో స్పష్టంగా చూడొచ్చు. దేశ వ్యాప్తంగా 11 లక్షల టీచర్ పోస్టులు...
భవానీపూర్ ఎన్నిక కొనసాగింపు
రిగ్గింగ్ ఫిర్యాదులు, బాంబు దాడి
కోల్కతా: పశ్చిమబెంగాల్లో భవానీపూర్, శంషేర్గంజ్, జంగీపూర్ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలనుకుంటే మమతా బెనర్జీ భవానీపూర్ స్థానాన్ని గెలుచుకోవాల్సి ఉంది. రిగ్గింగ్...
నక్సల్స్పై నజర్!
నక్సలిజా(మావోయిజం)న్ని అరికట్టే విషయమై రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్ష జరిపింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆరు రాష్ట్రాల...
3 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు: ఇసి ప్రకటన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 3 లోక్సభ స్థానాలు, 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరుగుతాయని కేంద్ర...
పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
ప్రకటించిన ఎన్నికల సంఘం
తెలంగాణలోని హుజురాబాద్కు...
న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడు పార్లమెంటు స్థానాలకు, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంగళవారం ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించింది.
దాద్రా,నాగర్హవేలి,డామన్ కేంద్రపాలిత ప్రాంతం,...
భవానీపూర్ ఉపఎన్నిక జరగాల్సిందే: కలకత్తా హైకోర్టు
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న జరగాల్సిందేనని కలకత్తా హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ఒకవేళ భవానీపూర్ ఉప ఎన్నికను నిర్వహిస్తే రాజ్యాంగ సంక్షోభం...
హైవేల దిగ్బంధనం
ఉత్తరాది రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్
రైతుల ఆందోళనతో స్తంభించిన జన జీవనం
భారత్ బంద్తో పలు రాష్ట్రాల్లో
స్తంభించిన జనజీవనం
హైవేలను దిగ్బంధించిన రైతు సంఘాలు
గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లపై బైఠాయింపు
పలు రైళ్ల...
రాష్ట్రాల వైఖరితోనే పెట్రోధరలు భగ్గు
జిఎస్టి పరిధిలోకి తేవడం ఇష్టం లేదు
కేంద్రం పన్నులు సముచితమే
పెట్రోలియం మంత్రి పూరి
కోల్కతా : దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆగకుండా పెరగడానికి రాష్ట్రాల చర్యలే కారణం అని కేంద్ర పెట్రోలియం మంత్రి...
13 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లు
8 మందికి సిజెలుగా పదోన్నతులు
అయిదుగురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ
కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం
న్యూఢిల్లీ: దేశంలోని 13 హైకోర్టులకు త్వరలో కొత్త చీఫ్ జస్టిస్లు రారున్నారు. కోల్కతా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి...
మమతపై బిజెపి ఫిర్యాదు
కోల్కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన నామినేషన్ పత్రాల్లో తనపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పొందుపరచలేదని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్కు బిజెపి ఫిర్యాదు చేసింది. బెంగాల్లోని భవానీపూర్ నియోజకవర్గానికి ఈ...
వినూత్న ఇంక్యుబేటర్ల సృష్టికర్తలు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టం ప్రతిరూపాలైన టి..హబ్, తెలంగాణ డేటా సెంటర్, టి..వర్క్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రశంసల జల్లు...
గ్రామాల్లో 37 శాతం , అర్బన్ లో 19 శాతం మంది విద్యార్థులకు చదువుల్లేవు
కొన్ని పదాలైనా చదవలేని అసమర్ధతలో 48 శాతం మంది
లాక్అవుట్ ప్రభావంతో విపరీత పరిణామాలపై స్కూల్ సర్వే
న్యూఢిల్లీ : కొవిడ్ సంక్షోభ కాలంలో సుదీర్ఘకాలం దేశం లోని పాఠశాలలను మూసివేయడంతో విపత్తు పరిణామాలు...
‘హుజురాబాద్ ఉప ఎన్నిక’ దసరా తర్వాతే
బెంగాల్లో 4 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న ఉప ఎన్నికలు : ఎస్ఇసి ప్రకటన
మమతా బెనర్జీకి ఊరట, ఒడిశాలోని పిప్లి స్థానానికీ పోలింగ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన...
4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
మమతకు కీలకంగా భవానీపూర్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) శనివారం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ప్రకటన వెలువరించింది. ఇందులో పశ్చిమ బెంగాల్లో 3, ఒడిశాలో ఒక్కస్థానానికి బైపోల్ జరుగుతుంది....
టిఎంసిలో చేరిన మరో బిజెపి ఎమ్మెల్యే
బెంగాల్లో బిజెపికి ఎదురుదెబ్బ
కోల్కత: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన రోజే బిజెపి శాసనసభ్యుడు సౌమన్ రాయ్ అధికార తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయారు. కాలియాగంజ్ నుంచి ప్రాతినిధ్యం...