Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
పసికందుల చోరీ ముఠా పట్టివేత
పలు రాష్ట్రాలలో కంసపర్వం
ఆసుపత్రుల నుంచి అపహరణ
లక్షలలో బేరాల అమ్మకాలు
బెంగళూరు : పసికందులను ఎత్తుకెళ్లి, వారిని అమ్ముకుంటూ డబ్బు గడిస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠాను స్థానిక పోలీసు బృందం ఛేదించింది. ఈ గ్యాంగ్ను పట్టుకుని...
వైద్య విద్యార్థి ఎంబిబిఎస్ చదువుకి మంత్రి కెటిఆర్ సహకారం
కరోనా పరిస్థితుల్లో తల్లితో కలిసి కూరగాయలు అమ్ముతున్న అనూష పరిస్థితి తెలుసుకున్న కేటీఆర్
కిర్గిజీస్టాన్ ఎం బి బి ఎస్ కోర్సు తొలి 3 ఏళ్లలో 95% కు పైగా మార్కులు సాధించిన అనూష
అనూష...
కొండపొలం ఒక అడ్వెంచెరస్ జర్నీ: క్రిష్
హైదరాబాద్: 'ఉప్పెన' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం 'కొండపొలం'తో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రీయేటీవ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న...
దేశంలో 20వేల దిగువకు పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,833 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది....
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం
అదే ఊపిరిగా మున్ముందుకు సాగుతాం
దేశంలో టాప్ 4 నగరాల్లో హైదరాబాద్
ప్రాచీన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి
చార్మినార్ చుట్టూ బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రం
ఆర్ఆర్ఆర్ మంత్రతో...
వచ్చే బడ్జెట్లో దళితబంధుకు రూ.20వేల కోట్లు
ఎస్సిల రిజర్వేషన్లు పెంచాలి
దళితబంధు ఆలోచన ఈనాటిది కాదు
2003లోనే మేధావులతో చర్చించి పాలసీని నిర్ణయించాం, మొత్తం 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఆలోచన ఉంది
బిసి కుల గణన జరిగి తీరాల్సిందే
అందుకోసం...
కొవిడ్ విధుల్లో ఉండే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.50 లక్షల బీమా వర్తింపు
న్యూఢిల్లీ: కొవిడ్19 సంబంధిత కార్యకలాపాల్లో పాలు పంచుకునే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రూ.50 లక్షల బీమా వర్తిస్తుందని సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం...
రేపటి నుంచి విద్యాసంస్థలకు దసరా సెలవులు
ఈనెల 17వరకు బడులు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు
12 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటన
పాఠశాలలు నిర్వహకులు నిబంధనలు పాటించాలని సూచనలు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో విద్యాసంస్థలకు బతుకమ్మ, దసరా సెలవులు ఇస్తున్నట్లు...
శివారు ప్రాంత ప్రయాణికుల రవాణా సమస్యలకు చెక్
షామీర్ పేట తిమ్మాయిపల్లి మీదుగా కీసరకు బస్సులు
ప్రణాళికలు సిద్దం చేస్తున్న అధికారులు
మనతెలంగాణ, సిటీబ్యూరో: ఆర్టిసి ఆదాయానికి పెద్దఎత్తున నష్టం తీసుకు వస్తున్న ప్రైవేట్ వాహనాలపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా శివారు...
2019 లో కొవిడ్ వ్యాప్తికి ముందే చైనా ఏర్పాట్లు
భారీగా పీసీఆర్ పరీక్ష పరికరాల కొనుగోళ్లు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా తీరు మొదటి నుంచీ అనుమానాస్పదంగానే ఉంటోంది. చాలా రోజుల పాటు వైరస్ వ్యాప్తి విషయాన్ని చైనా కప్పిపెట్టి...
కేంద్రం ప్రకటించిన ప్యాకేజితో రాష్ట్రానికి ఎలాంటి లాభం జరగలేదు: కెటిఆర్
హైదరాబాద్: కరోనా సమయంలో పారిశ్రామిక రంగం కోలుకునేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీతో రాష్ట్రానికి ఒరిగిందేమిలేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం శాసనమండలిలో...
పాతబస్తీకి కచ్చితంగా మెట్రో
కరోనా వల్ల ఆలస్యం అయ్యింది n మెట్రోకు సంబంధించి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది
n 20 ఏళ్ల నుంచి పాతబస్తీలో జరిగిన అభివృద్ధి మీద మొదటిసారి చర్చ జరిగింది
n కారు ఎంఎల్ఎనా, కార్వాన్...
జపాన్ ప్రధానిగా కిషిడా
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
టోక్యో: మాజీ దౌత్యవేత్త ఫుమియో కిషిడా(64)ను జపాన్ పార్లమెంట్ ప్రధానిగా ఎన్నుకున్నది. ఏడాదిపాటు ప్రధానిగా కొనసాగిన యోషిహిడే సుగా రాజీనామా చేయడంతో నూతన ప్రధానిని జపాన్ పార్లమెంట్ సోమవారం...
సింగరేణిలో మొదటి అర్ధ సంవత్సరంలోనే రూ.11,920 కోట్ల అమ్మకాలు
గతేడాదితో పోలిస్తే 67 శాతం వృద్ధి
బొగ్గు అమ్మకాల్లో 81 శాతం వృద్ధి
విద్యుత్ అమ్మకాల్లో 19 శాతం వృద్ధి
మిగిలిన 6 నెలల్లో కూడా అద్భుతమైన వృద్ధి సాధించాలి
చైర్మన్ అండ్ ఎండి ఎన్.శ్రీధర్
మన తెలంగాణ/ హైదరాబాద్...
ప్రైవేటు బడుల్లో కోవిడ్ నిబంధనలు గాలికి…
పాఠశాలలు ప్రారంభమై నెల గడిచిన పట్టించుకోని పరిస్దితి
గుంపులుగా విద్యార్ధులను ఒకేదగ్గర చేరుతున్న సిబ్బంది
శానిటైజర్, మాస్కులు కనిపించిన పాఠశాలలు
వైరస్పై భయాందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
విద్యాశాఖ స్కూళ్లను తనిఖీ చేయాలంటున్న విద్యార్థి సంఘాలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...
‘అరడుగల బుల్లెట్’ ట్రైలర్ విడుదల..
హైదరాబాద్: మాచో హీరో గోపిచంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అరడుగల బుల్లెట్'. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైన కరోనా కారణంగా విడుదల చేయలేదు. ప్రస్తుతం థీయేటర్లు ఓపెన్ అయ్యి మెల్ల మెల్లగా...
దేశంలో కొత్తగా 20,799 పాజిటివ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వైద్య, ఆరోగ్య శాఖ...
స్కూళ్లు తెరిచే ముందు వ్యాక్సినేషన్ కోసం నిరీక్షణ అవసరం లేదు
ప్రపంచ దేశాలకు ప్రపంచ బ్యాంకు నిపుణుల బృందం సూచన
న్యూఢిల్లీ : జనాభా పర్యవేక్షణ ఆధార అధ్యయనాల ప్రకారం పదేళ్ల లోపు పిల్లలకు కరోనా గ్రహణశీలత చాలాతక్కువగా ఉంటుందని, అందువల్ల స్కూళ్లు తెరిచే ముందు...
199 రోజుల కనిష్ఠానికి తగ్గిన క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు కాస్త తగ్గినట్టు కనిపించినా మళ్లీ 20 వేల పైనే నమోదవుతున్నాయి. అంతక్రితం రోజు 24,354 కేసులతో పోల్చితే కేసులు కాస్త తగ్గాయి. మరోవైపు మరణాలు...
అతనికి ఎలా మద్దతిస్తారు?
చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని అన్నారు నిర్మాత యలమంచి రవిచంద్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “2010లో పైరసీపై నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఇండస్ట్రీ...