Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
యుకెలో డ్రైవర్ల కొరత
ఇంధనం సరఫరాకు 200మంది సైనికులు
లండన్: యుకెలో ఇంధనం సరఫరాకు డ్రైవర్ల కొరత ఏర్పడటంతో సైనిక సిబ్బంది నుంచి 200మందికి తాత్కాలికంగా ఆ బాధ్యత అప్పగించారు. ఆపరేషన్ ఎస్కలిన్ పేరుతో ట్యాంకర్ డ్రైవర్లుగా...
చైనాను కమ్ముకుంటున్న కారు చీకట్లు
విద్యుత్ కోతలతో అల్లాడుతున్న జనం
మూతపడుతున్న పరిశ్రమలు
పెరిగిన డిమాండ్కు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయలేక పోతున్న సంస్థలు
షెన్యాంగ్: అభివృద్ధిలో అగ్రరాజ్యంతో పోటీ పడాలనుకుంటున్న చైనాలో ఇప్పుడు చీకటి రాజ్యమేలుతోంది. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం...
రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన బతుకమ్మ చీరల పంపిణి
రూ.333.14 కోట్లతో ఒక కోటి 8 లక్షల చీరలు సిద్దం
30 సరికొత్త డిజైన్లలో, 20 విభిన్న రంగులతో కలిపి మొత్తం 810 రకాల చీరల తయారీ
రాష్ట్రంలో పవర్ లూమ్ పరిశ్రమ బలోపేతానికి నాంది...
దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,29,258 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 24,354 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని కేంద్ర...
సర్పంచులు గౌరవంగా బతుకుతున్నారు
వారిని తలెత్తుకునేలా చేశాం
కాంగ్రెస్ హయాంలో సర్పంచ్లు ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారు
నిధులు దారి మళ్లీంపు అన్న విషయం సత్యదూరం
సభ్యులు ఇచ్చే ఏ విషయంపైనైనా తాము మాట్లాడడానికి సిద్ధం
అణాపైసాతో లెక్కచెబుతాం, నిధులు రాష్ట్రాల హక్కు
కేంద్రం...
‘పోడు’కు శాశ్వత పరిష్కారం
గ్రీనరీలో తెలంగాణది ప్రపంచంలోనే మూడో స్థానం : సిఎం కెసిఆర్
చట్ట సవరణకు ఈ అసెంబ్లీలోనే తీర్మానం, ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుద్దాం
భద్రాచలం 5గ్రామాలను వెనక్కు తెద్దాం, అసెంబ్లీలో సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
రుమేనియా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
9 మంది కొవిడ్ రోగులు మృతి
బుఖారెస్ట్: రుమేనియా రేవు పట్టణం కాన్స్టాంటానాలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం తొమ్మిది మంది కొవిడ్ రోగులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతులంతా...
‘కొవిషీల్డ్’ను గుర్తించిన ఆస్ట్రేలియా
అంతర్జాతీయ రాకపోకల పునరుద్ధరణకూ చర్యలు
కాన్బెర్రా: భారత్లో అభివృద్ధి చేసిన ‘ కొవిషీల్డ్’ టీకాను గుర్తించిన దేశాల జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా చేరింది. కొవిషీల్డ్తో పాటుగా చైనాకు చెందిన ‘ సినోవాక్’ను కూడా గుర్తించింది....
నామమాత్రాలైన వయోవృద్ధుల సంక్షేమ చట్టాలు
అక్టోబర్ 1... అంతర్జాతీయ వృద్ధుల దినం
రామ కిష్టయ్య సంగనభట్ల... 9440595494
కన్నవారు, తాము పెంచి పెద్ద చేసిన తమ వారు, బంధు బాంధవులు, కడదాక తమకు వెన్నంటి ఉంటారని అనుకుని, అశక్తత ఆవహించిన ముదిమి...
సర్కార్ బడుల్లో సమస్యలు తిష్ట …!
రోజు రోజుకు పెరుగుతున్న విద్యార్ధుల సంఖ్య
అరకొర వసతులతో నెట్టుకొస్తున్న ఉపాధ్యాయులు
నిధుల కోసం ఎదురుచూస్తున్న పరిస్దితులు
కురుస్తున్న వానలకు శిథిల బడులకు తాళాలు
వెంటాడుతున్న మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కొరత
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో విద్యాసంస్దలు ప్రారంభమై...
కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని దంత వైద్యులకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ : దంత వైద్యశాలలకు వచ్చే రోగులందరినీ కరోనా వైరస్ను వ్యాప్తి చెందించే వారిగానే పరిగణించి ఆమేరకు వైద్యులు, సిబ్బంది అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ఈమేరకు గత...
మొత్తం ఏడు లక్షణాలుతో కొవిడ్ గుర్తింపు
వాసన, రుచి, ఆకలి లేకపోవడం, తదితర లక్షణాలు అధ్యయనంలో వెల్లడి
లండన్ : సమాజంలో గరిష్ఠ స్థాయిలో కరోనా వ్యాప్తిని గుర్తించడానికి మొత్తం ఏడు లక్షణాల జాబితాను పరిశోధకులు గుర్తించారు. ఈమేరకు పరిశోధన...
3 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు: ఇసి ప్రకటన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 3 లోక్సభ స్థానాలు, 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరుగుతాయని కేంద్ర...
కొవిడ్ నియంత్రణకు మూడు టాబ్లెట్లు!
చివరిదశలో ప్రయోగాలు, త్వరలో ఫలితాలు
న్యూయార్క్ : కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే వ్యాక్సిన్లను వినియోగిస్తుండగా, తాజాగా కొవిడ్ నియంత్రణకు యాంటీవైరల్ టాబ్లెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మూడు మాత్రలు ప్రయోగాల దశలో...
కోవిడ్ వచ్చి కోలుకున్న గుండె జబ్బుల ప్రభావం
ఎక్కువగా 50 ఏళ్లలోపు యువకులే హార్ట్ ఎటాక్ గురి
ప్రతి రోజు వ్యాయామం, రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి
ఒత్తిడికి గురికాకుండా, మంచిగా నిద్రపోవాలి
అంతర్జాతీయ హృదయ దినోత్సవం సందర్భంగా వైద్యుల సూచనలు
హైదరాబాద్: మనిషి జీవితంలో అతి ముఖ్యమైన...
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ
ఓ క్లిక్తో ఆరోగ్య డాటా
డిజిటల్ మిషన్ అందుబాటులోకి
ఆరంభించిన ప్రధాని మోడీ
చికిత్స ప్రక్రియలో కీలకం
పౌరులకు పనికొచ్చే చిట్టా
న్యూఢిల్లీ : దేశంలో ఆరోగ్య చికిత్స సమాచార ప్రక్రియలో డిజిటల్ శకం...
మోడీ సెంట్రల్ విస్టా సందర్శన ఆలోచనారహితం : కాంగ్రెస్
న్యూఢిల్లీ : సెంట్రల్ విస్టా నిర్మాణ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఒక్కరే సందర్శించడం ఆలోచనారహితమే కాకుండా, సున్నితమైన అంశంగా సంకేతాలిస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కరోనా సెకండ్ వేవ్లో దేశం లోని...
దేశంలో కొత్తగా 26,041 పాజిటివ్ కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,65,006 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 26,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ...
రాష్ట్రంలో 200 దిగువకు కోవిడ్ కేసులు
కొత్తగా 170 కేసులు నమోదు
హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారి కొవిడ్ పాజిటివ్ కేసులు 200 దిగువకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 170 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర...
దసరా తర్వాత కోర్టుల్లో భౌతిక విచారణలు
మరో వేవ్ ఉండకపోవచ్చు: సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ: దేశంలోని కోర్టుల్లో దసరా తర్వాత ఆఫ్లైన్(భౌతిక) విచారణలను పునరుద్ధరిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ తెలిపారు. దేశాన్ని కరోనా మరోవేవ్...