Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
వారంలోగా ఉద్యోగులందరికీ రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
ఆసుపత్రుల సౌకర్యాల పెంపుదలకు సిద్ధం
మూడు రోజుల్లో ప్రతిపాదనలు పంపండి
అన్ని ఏరియాల జిఎంలకు డైరెక్టర్ ఎన్.బలరామ్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి ఉద్యోగులకు రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని సంస్థ...
దేశంలో 600 వైద్య కళాశాలలు అవసరం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
పుణె: ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య(పిపిపి) పద్ధతిలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి జరగాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు....
టీకా కోసం చిన్నారుల గుర్తింపు…
పాఠశాల వారీగా వివరాలు సేకరిస్తున్న వైద్యశాఖ
12 ఏళ్లకుపైబడిన వారిందరికి వ్యాక్సిన్ చేసేందుకు ప్రణాళికలు
గ్రేటర్ పరిధిలో 17 లక్షల మంది విద్యార్థులు ఉంటారని వైద్యుల అంచనా
స్వదేశీ సంస్ద జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేసే...
ఏటా వందమంది విద్యార్థులకు క్వాడ్ ఫెలోషిప్
వాషింగ్టన్ : ప్రతి ఏడాది క్వాడ్ దేశాలకు చెందిన వందమంది విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వనున్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. క్వాడ్ గ్రూపులో ఉన్న ప్రతి దేశం నుంచి 25 మందికి అవకాశం...
అక్టోబర్ 15న థియేటర్లో ‘వరుడు కావలెను’
హైదరాబాద్: కరోనా నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న థీయేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా వచ్చే నెలలో దసరా కానుకగా విడుదలై ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి....
గత 24 గంటల్లో రికవరీల కంటే పాజిటీవ్ కేసులే ఎక్కువ
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 29,616 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో...
బిల్లులు ఆపలేదు
కరోనాలోనూ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తున్నాం
పల్లె ప్రగతి కింద ప్రతి నెలా రూ.269.17కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.112కోట్లు క్రమంతప్పకుండా విడుదల చేస్తున్నాం
ఈ పద్దు కింద ఈ...
5 వరకు అసెంబ్లీ సమావేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. శాసనసభలోని స్పీకర్ చాంబర్లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం బిఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా...
అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
ఉ॥ 9 నుంచి 12గం.వరకు
పరీక్షలు రాయనున్న సెకండియర్ విద్యార్థులు
ప్రతి పరీక్షా కేంద్రంలో ఒకటి, రెండు ఐసొలేషన్ సెంటర్లు, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం...
అమెరికాలో బూస్టర్ డోస్కు నిపుణుల కమిటీ సిఫారసు
వాషింగ్టన్: అమెరికాలో కొవిడ్19 బూస్టర్ డోసుకు నిపుణుల కమిటీ సూచించింది. ఇటీవల అమెరికాలో మరోసారి కేసులు పెరగడంతో 65 ఏళ్లు పైబడినవారికి బూస్టర్ డోస్ను కమిటీ సిఫారసు చేసింది. వైద్య సిబ్బందితోపాటు ఇతర...
అసెంబ్లీ నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలవాలి: కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచినట్లే...అసెంబ్లీ నిర్వహణలో కూడా దేశానికే ఆదర్శవంతంగా నిలవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అభిలాషించారు. సభ, సంప్రదాయాలను పాటిస్తూనే సభలో ఫలవంతమైన...
ముగిసిన బిఎసి సమావేశం….
హైదరాబాద్: శాసన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం ముగిసింది. సభను ఎక్కువ రోజులు జరపాలని బిఎసిలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండడంతో ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయం...
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
అక్టోబర్ 1 వరకు కొనసాగే అవకాశం
ఆదర్శవంతంగా అసెంబ్లీ సమావేశాలు
కరోనా సంక్షోభం తలెత్తినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రశాంత వాతావరణంలో గత సమావేశాలు
అసెంబ్లీ స్పీకర్ పోచారం...
పక్క రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా, ఆదర్శంగా అసెంబ్లీ సమావేశాలు
కరోనా సంక్షోభం తలెత్తినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రశాంత వాతావరణంలో గత సమావేశాలు
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డిలు
మనతెలంగాణ/హైదరాబాద్: ...
నిరుపేదలకు సిఎం సహాయనిధి సంజీవని: గంగుల
కరీంనగర్: కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణలో ఏ పథకం కూడా ఆగకుండా పకడ్భందిగా అమలవుతున్నాయని బిసి సంక్షేమ ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న వారు...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని బుధవారం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించారు. నిన్న 28,880 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
ఆర్టిసికి 4 మాసాల గడువు
ఆ లోగా బాగుపడకపోతే మనుగడ కష్టతరం
ప్రైవేట్ పరం వంటి ప్రత్యామ్నాయ చర్యలు
సిఎం హెచ్చరించినట్టు చైర్మన్ బాజిరెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఆర్టిసి సంస్థను కాపాడుకుందామని...
జిహెచ్ఎంసిలో కంటోన్మెంట్ విలీనం వాదనతో ఏకీభవిస్తున్నా
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ణు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ అంశాన్ని...
ఫైజర్, మాడెర్నా టీకాలు అనవసరమే
మనసు మార్చుకున్న ఇండియా
న్యూఢిల్లీ : ఫైజర్, మాడెర్నా టీకాలను భారతదేశం విదేశాల నుంచి తెప్పించుకునే ప్రసక్తే లేదని స్పష్టం అయింది. దేశీయంగా తయారు అవుతున్న వ్యాక్సిన్ల కోటా పెరుగుతోంది. పైగా స్థానికంగా...
ప్రధాని మోడీ వెంబడి ఉన్నతస్థాయి బృందం ధోవల్, షింగ్రాలా ఇతరులు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయన వెంట అత్యున్నత స్థాయి అధికారుల బృందం కూడా వెళ్లింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్థన్...